logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో నీటి నిల్వ సమస్యలపై అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షిషా క్షేత్రస్థాయి పరిశీలన* జిల్లాలోని పలు మండలాల్లో వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల తలెత్తుతున్న సమస్యలను అధికారులు సమన్వయంతో పత్రికా ప్రకటన ఏప్రిల్ 21, 2026_ఆదిలాబాదు: పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం నేరెడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల్లోని పలు వరద నీటి నిల్వల బ్లాక్ స్పాట్ లను ఉన్నతాధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించి, నివారణకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ​ముందుగా నేరెడిగొండ మండలంలోని కిష్టాపూర్ వే బ్రిడ్జి నీ కలెక్టర్ పరిశీలించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా, అవసరమైన మార్పులు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇచ్చోడ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న కాలువ నిర్మాణాన్ని, గత వర్షాకాలంలో వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతున్నట్లు గుర్తించి, దానికి అవసరమైన పరిష్కార మార్గాలను అధికారులతో చర్చించారు. ​అనంతరం గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ గ్రామ పరిధిలో గల ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను అధికారులు తనిఖీ చేసి, హాస్టల్ ఆవరణలోకి నీరు చేరడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సమస్యకు ప్రధాన కారణమైన డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ​ఈ పరిశీలనలో డిపిఓ రమేష్, డిఎల్పిఓ ఫణిందర్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, ట్రైబర్ ఈఈ తనాజీ, జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ అధికారి సునీత, తహసీల్దార్లు కలిమ్, ఇమ్రాన్ ఖాన్, కవిత, ఎంపిడిఓలు రవీందర్, శేఖర్, డిప్యూటీ ఈఈ రాజేష్, కేఎన్ఆర్, జాతీయ రహదారి విభాగం ప్రతినిధులు శాలిని, సుకుమార్, సోమా నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు, తదితరులు.

2 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Rural, Telangana•
2 hrs ago
6e0bf019-258c-44d7-8248-7a126961975f

*ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో నీటి నిల్వ సమస్యలపై అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షిషా క్షేత్రస్థాయి పరిశీలన* జిల్లాలోని పలు మండలాల్లో వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల తలెత్తుతున్న సమస్యలను అధికారులు సమన్వయంతో పత్రికా ప్రకటన ఏప్రిల్ 21, 2026_ఆదిలాబాదు: పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం నేరెడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల్లోని పలు వరద నీటి నిల్వల బ్లాక్ స్పాట్ లను ఉన్నతాధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించి, నివారణకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ​ముందుగా నేరెడిగొండ మండలంలోని కిష్టాపూర్ వే బ్రిడ్జి నీ కలెక్టర్ పరిశీలించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా, అవసరమైన మార్పులు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇచ్చోడ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న కాలువ నిర్మాణాన్ని, గత వర్షాకాలంలో వర్షపు నీరు

36e70644-76df-4759-bc8a-6b140bd2cbee

భారీగా వచ్చి చేరుతున్నట్లు గుర్తించి, దానికి అవసరమైన పరిష్కార మార్గాలను అధికారులతో చర్చించారు. ​అనంతరం గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ గ్రామ పరిధిలో గల ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను అధికారులు తనిఖీ చేసి, హాస్టల్ ఆవరణలోకి నీరు చేరడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సమస్యకు ప్రధాన కారణమైన డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ​ఈ పరిశీలనలో డిపిఓ రమేష్, డిఎల్పిఓ ఫణిందర్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, ట్రైబర్ ఈఈ తనాజీ, జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ అధికారి సునీత, తహసీల్దార్లు కలిమ్, ఇమ్రాన్ ఖాన్, కవిత, ఎంపిడిఓలు రవీందర్, శేఖర్, డిప్యూటీ ఈఈ రాజేష్, కేఎన్ఆర్, జాతీయ రహదారి విభాగం ప్రతినిధులు శాలిని, సుకుమార్, సోమా నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు, తదితరులు.

More news from Telangana and nearby areas
  • కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని లింగారెడ్డి హెచ్చరించారు.. మంగళవారం శనగలు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జైనథ్ రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా రైతులకు అండగా అఖిలపక్షం మద్దతుగా నిలిచింది రైతులతో పాటు జాతీయ రాజధానిపై బైఠాంచి రాస్తారోకో తెలిపి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.... రైతుబంధు సమన్వయ అధ్యక్షులు లింగారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన శనిగలను ఈనెల 30 వరకు కొంటామని అధికారికంగా ప్రకటించి తీరా ప్రభుత్వ కోట అయిపోయిందంటూ శనిగల కొనుగోలు ఆపేయదంతో రైతులు రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు. లక్ష పదివేల కుంటల శనగ పంట వేయగా ప్రభుత్వం కేవలం 24000 మాత్రమే కొనడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే మార్కెట్ ప్రారంభోత్సవంలో ఈనెల 30 వరకు జొన్నలు కొనుగోలు చేస్తామని మోసపూరిత ప్రకటన చేశారని మండిపడ్డారు.. శనగల కొనుగోళ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి సైతం వినతి పత్రాలను బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందజేసినప్పటికీని రైతులపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం తగదన్నారు... రైతులకు న్యాయం జరిగేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 18 గ్రామాల శనగల తో పాటు జొన్నలను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తరహాలో ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో మార్శెట్టి గోవర్ధన్, గణేష్ యాదవ్, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి,రామ్ రెడ్డి, వెంకన్న, బల్లి గంగన్న అనిత రెడ్డి, స్వామి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు,
    4
    కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని లింగారెడ్డి   హెచ్చరించారు.. మంగళవారం   శనగలు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జైనథ్ రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా రైతులకు అండగా అఖిలపక్షం మద్దతుగా నిలిచింది  రైతులతో పాటు జాతీయ రాజధానిపై బైఠాంచి రాస్తారోకో తెలిపి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.... రైతుబంధు సమన్వయ అధ్యక్షులు లింగారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన శనిగలను ఈనెల 30 వరకు  కొంటామని అధికారికంగా ప్రకటించి తీరా ప్రభుత్వ కోట అయిపోయిందంటూ శనిగల కొనుగోలు ఆపేయదంతో రైతులు రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు. లక్ష పదివేల కుంటల  శనగ పంట వేయగా  ప్రభుత్వం కేవలం 24000 మాత్రమే కొనడం  సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే మార్కెట్ ప్రారంభోత్సవంలో  ఈనెల 30 వరకు జొన్నలు కొనుగోలు చేస్తామని మోసపూరిత ప్రకటన చేశారని మండిపడ్డారు.. శనగల కొనుగోళ్లపై  మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు  స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి సైతం వినతి పత్రాలను బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  అందజేసినప్పటికీని  రైతులపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం తగదన్నారు... రైతులకు న్యాయం జరిగేంత వరకు  అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 18 గ్రామాల శనగల తో పాటు  జొన్నలను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తరహాలో  ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో మార్శెట్టి గోవర్ధన్, గణేష్ యాదవ్, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి,రామ్ రెడ్డి, వెంకన్న, బల్లి గంగన్న అనిత రెడ్డి, స్వామి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు,
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    2 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడి టీచర్లకు అందజేస్తున్న 5G ఫోన్లను ఈరోజు నెరడిగొండ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్,సిరికొండ మండలాలకు చెందిన 289 మంది అంగన్ వాడి టీచర్లకు,సూపర్ వైజర్లకు, బ్లాక్ కోఆర్డినేటర్లకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సెల్ ఫోన్లు ఇవ్వడం బానే ఉంది కాని, ప్రభుత్వం అంగన్ వాడిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవీ ఇంచార్జి వినూత్న,బ్లాక్ కోఆర్డినేటర్ శివాజీ,మండల సూపర్ వైజర్లు లలిత, మంజుల,విమల,మౌనిక,జంగుబాయి,సుమలత, అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడి టీచర్లకు అందజేస్తున్న 5G ఫోన్లను ఈరోజు నెరడిగొండ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్,సిరికొండ మండలాలకు చెందిన 289 మంది అంగన్ వాడి టీచర్లకు,సూపర్ వైజర్లకు, బ్లాక్ కోఆర్డినేటర్లకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సెల్ ఫోన్లు ఇవ్వడం బానే ఉంది కాని, ప్రభుత్వం అంగన్ వాడిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవీ ఇంచార్జి వినూత్న,బ్లాక్ కోఆర్డినేటర్ శివాజీ,మండల సూపర్ వైజర్లు లలిత, మంజుల,విమల,మౌనిక,జంగుబాయి,సుమలత, అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    6 hrs ago
  • మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ​సామాజిక మార్పుకు విద్యే మార్గం ​ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు. ​జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. ​డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు. ​కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ​ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.
    2
    మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు.
​సామాజిక మార్పుకు విద్యే మార్గం
​ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు.
​జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు.
​డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు.
​కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు
​ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    23 hrs ago
  • కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని వెల్‌కమ్ హోటల్‌లో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
    3
    కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని వెల్‌కమ్ హోటల్‌లో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో అక్కడ పనిచేస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • सामेला पाड़ला, बागरा भगाराम जी सुथार की बेटियों की शादी में बारात जैसे ही पहुँची, कुछ अति उत्साही बारातियों ने पटाखे छोड़े। उसी दौरान पटाखों की चिंगारी से शादी के लिए लगाया गया टेंट आग की चपेट में आ गया। देखते ही देखते पूरा टेंट जलकर राख हो गया। --- 🔥 घटना का विवरण - पटाखों की चिंगारी से टेंट में आग लगी। - मौके पर अफरा-तफरी मच गई, लोग तुरंत आग बुझाने में जुट गए। - प्रयासों के बावजूद टेंट पूरी तरह जल गया। - गनीमत रही कि इस हादसे में कोई जनहानि नहीं हुई। --- ⚠️ सीख और सावधानी - शादी-ब्याह के सीजन में पटाखों का प्रयोग बेहद सावधानी से करना चाहिए। - टेंट, सजावट और बिजली के तारों के पास पटाखे छोड़ना खतरनाक है। - ऐसे हादसे खुशी के माहौल को पलभर में मातम में बदल सकते हैं। --- 📣 समाज बंधुओं से निवेदन 👉 “शादी की खुशियाँ सुरक्षित रखें – पटाखों से दूरी बनाएँ।” 👉 “सावधानी ही सुरक्षा है, लापरवाही से बचें।” 👉 “खुशियों का जश्न जिम्मेदारी से मनाएँ।”
    1
    सामेला पाड़ला, बागरा  
भगाराम जी सुथार की बेटियों की शादी में बारात जैसे ही पहुँची, कुछ अति उत्साही बारातियों ने पटाखे छोड़े। उसी दौरान पटाखों की चिंगारी से शादी के लिए लगाया गया टेंट आग की चपेट में आ गया। देखते ही देखते पूरा टेंट जलकर राख हो गया।  
---
🔥 घटना का विवरण
- पटाखों की चिंगारी से टेंट में आग लगी।  
- मौके पर अफरा-तफरी मच गई, लोग तुरंत आग बुझाने में जुट गए।  
- प्रयासों के बावजूद टेंट पूरी तरह जल गया।  
- गनीमत रही कि इस हादसे में कोई जनहानि नहीं हुई।  
---
⚠️ सीख और सावधानी
- शादी-ब्याह के सीजन में पटाखों का प्रयोग बेहद सावधानी से करना चाहिए।  
- टेंट, सजावट और बिजली के तारों के पास पटाखे छोड़ना खतरनाक है।  
- ऐसे हादसे खुशी के माहौल को पलभर में मातम में बदल सकते हैं।  
---
📣 समाज बंधुओं से निवेदन
👉 “शादी की खुशियाँ सुरक्षित रखें – पटाखों से दूरी बनाएँ।”  
👉 “सावधानी ही सुरक्षा है, लापरवाही से बचें।”  
👉 “खुशियों का जश्न जिम्मेदारी से मनाएँ।”
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    23 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పురాతన గడి బురుజులను కాపాడాలి. అవినీతిని అంతం చేయాలి. నిద్రిస్తున్న నాయకులు, అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను కాపాడాలీ...
    4
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పురాతన గడి బురుజులను కాపాడాలి. అవినీతిని అంతం చేయాలి. నిద్రిస్తున్న నాయకులు, అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను కాపాడాలీ...
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • : పోలీస్ కమిషనర్ వెల్లడి*. *మన ఊరు - మన భద్రత - మన బాధ్యత *“అరైవ్ అలైవ్ – 2026”లో రోడ్ సేఫ్టీ , సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ , డ్రగ్స్ నియంత్రణ , సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల పై గ్రామ సర్పంచ్ లకు మరియు కౌన్సిలర్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహణ* నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులు లతో మరియు కౌన్సిలర్ లతో *మన ఊరు - మన భద్రత - మన బాధ్యత* అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోధన్ లోని శ్రీ లయన్స్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భముగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ *గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర డిజిపి* గారి ఆదేశాల మేరకు అరేవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలో ఒక్క యాక్సిడెంట్ జరుగకుండా ఉన్న దేశం ప్రస్తుతం ఫిన్లాండ్ దేశం అని అన్నారు. వ్యవసాయాదరులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని , ప్రతిఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని , యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలని , ఆన్లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని , రోడ్డు భద్రతా నియమాలు , ట్రాఫిక్ నిబంధనలు , డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం , క్రమశిక్షణ లోపం , అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ , ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు , డ్రగ్స్ మీద యువతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. 2020 సంవత్సరంలో కరోనా ఫేస్ 1 ఫేస్ 2 లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతి చెందారని అదే 2025 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల వలన దాదాపు 302 మంది మృతి చెందారని , జిల్లా వ్యాప్తంగా 47 మంది హత్య గావింపబడ్డారని తెలియజేశారు. కావున రోడ్డు ప్రమాదాల వలన ఎక్కువ మంది చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ నిబంధన తూ.చా తప్పకుండా పాటించాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీ శ్రీనివాస్ , సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ వెంకటేశ్వరరావు , ట్రాఫిక్ ఏసిపి శ్రీ మస్తాన్ అలీ , బోధన్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తూము పద్మ శరత్ రెడ్డి , వైస్ చైర్మన్ ఇలియాస్ , బోధన్ టౌన్ ఎస్.హెచ్. ఓ శ్రీ వెంకటనారాయణ , బోధన్ రూరల్ సిఐ శ్రీ విజయబాబు , రుద్రూర్ సిఐ శ్రీకృష్ణ , బోధన్ ఎం.వి.ఐ శ్రీ శ్రీనివాస్ , ఎన్.ఎస్.సి ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ సాంబశివరావు , ఎన్.ఎస్.ఈ మెంబర్స్ శ్రీ దుష్యంత్, శ్రీ కొడాలి కిషోర్ , బోధన్ రూరల్ ఎస్సై శ్రీ మచ్చేందర్ , బోధన్ టౌన్ ఎస్ఐ శ్రీ మనోజ్ రెంజల్ ఎస్సై చంద్రమోహన్ కోటగిరి ఎస్సై శ్రీ సునీల్ మరియు సర్పంచులు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు మరియు ప్రజలు మరియు పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.
    1
    : పోలీస్ కమిషనర్ వెల్లడి*. 
*మన ఊరు - మన భద్రత - మన బాధ్యత
*“అరైవ్ అలైవ్ – 2026”లో రోడ్ సేఫ్టీ , సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ , డ్రగ్స్ నియంత్రణ , సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల పై గ్రామ సర్పంచ్ లకు  మరియు కౌన్సిలర్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహణ*
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైనటువంటి  గ్రామ సర్పంచులు లతో మరియు కౌన్సిలర్ లతో *మన ఊరు - మన భద్రత - మన బాధ్యత* అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోధన్ లోని శ్రీ లయన్స్  క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,*  గారు హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భముగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ *గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర డిజిపి*  గారి ఆదేశాల మేరకు అరేవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలో ఒక్క యాక్సిడెంట్ జరుగకుండా ఉన్న దేశం ప్రస్తుతం ఫిన్లాండ్ దేశం అని అన్నారు. వ్యవసాయాదరులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని , ప్రతిఒక్కరు  ట్రాఫిక్ నియమాలు పాటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని , యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలని ,  ఆన్లైన్ బెట్టింగ్  కు దూరంగా ఉండాలని , రోడ్డు భద్రతా నియమాలు , ట్రాఫిక్ నిబంధనలు , డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం ,  క్రమశిక్షణ లోపం , అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు.  ఆరోగ్యంపై శ్రద్ధ , ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు , డ్రగ్స్ మీద యువతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. 2020 సంవత్సరంలో కరోనా ఫేస్ 1 ఫేస్ 2 లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతి చెందారని అదే 2025 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల వలన దాదాపు 302 మంది మృతి చెందారని , జిల్లా వ్యాప్తంగా 47 మంది హత్య గావింపబడ్డారని తెలియజేశారు. కావున రోడ్డు ప్రమాదాల వలన ఎక్కువ మంది చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ నిబంధన తూ.చా తప్పకుండా పాటించాలని తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీ శ్రీనివాస్ , సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ వెంకటేశ్వరరావు  , ట్రాఫిక్ ఏసిపి శ్రీ మస్తాన్ అలీ , బోధన్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తూము పద్మ శరత్ రెడ్డి ,  వైస్ చైర్మన్ ఇలియాస్ , బోధన్ టౌన్ ఎస్.హెచ్. ఓ శ్రీ వెంకటనారాయణ , బోధన్ రూరల్ సిఐ శ్రీ విజయబాబు  , రుద్రూర్ సిఐ శ్రీకృష్ణ  , బోధన్ ఎం.వి.ఐ శ్రీ శ్రీనివాస్  , ఎన్.ఎస్.సి ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ సాంబశివరావు , ఎన్.ఎస్.ఈ మెంబర్స్ శ్రీ దుష్యంత్,  శ్రీ కొడాలి కిషోర్ , బోధన్ రూరల్ ఎస్సై శ్రీ మచ్చేందర్ , బోధన్ టౌన్ ఎస్ఐ శ్రీ మనోజ్ రెంజల్ ఎస్సై చంద్రమోహన్ కోటగిరి ఎస్సై శ్రీ సునీల్ మరియు సర్పంచులు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు మరియు ప్రజలు మరియు పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • अधिकारों की रक्षा तथा उनके सशक्तीकरण के लिए आज लखनऊ में आयोजित 'जन आक्रोश महिला पदयात्रा' में भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव व राज्य सभा के माननीय सदस्य श्री अरुण सिंह जी एवं मा. केंद्रीय वित्त राज्य मंत्री व भारतीय जनता पार्टी, उत्तर प्रदेश के मा. प्रदेश अध्यक्ष श्री पंकज चौधरी जी के साथ सहभाग किया। आज बहनों के नेतृत्व में आयोजित यह 'आक्रोश मार्च' कांग्रेस, सपा, TMC और DMK के महिला विरोधी आचरण के खिलाफ देश भर की जनता, विशेषकर 'आधी आबादी' में व्याप्त रोष का प्रतीक है। इस 'जन आक्रोश महिला पदयात्रा' को हर जनपद, मंडल एवं बूथ स्तर पर अभियान के रूप में आगे बढ़ाएंगे। यात्रा में सहभागी सभी मातृशक्ति का अभिनंदन।
    4
    अधिकारों की रक्षा तथा उनके सशक्तीकरण के लिए आज लखनऊ में आयोजित 'जन आक्रोश महिला पदयात्रा' में भारतीय जनता पार्टी के राष्ट्रीय महासचिव व राज्य सभा के माननीय सदस्य श्री अरुण सिंह जी एवं मा. केंद्रीय वित्त राज्य मंत्री व भारतीय जनता पार्टी, उत्तर प्रदेश के मा. प्रदेश अध्यक्ष श्री पंकज चौधरी जी के साथ सहभाग किया।
आज बहनों के नेतृत्व में आयोजित यह 'आक्रोश मार्च' कांग्रेस, सपा, TMC और DMK के महिला विरोधी आचरण के खिलाफ देश भर की जनता, विशेषकर 'आधी आबादी' में व्याप्त रोष का प्रतीक है।
इस 'जन आक्रोश महिला पदयात्रा' को हर जनपद, मंडल एवं बूथ स्तर पर अभियान के रूप में आगे बढ़ाएंगे। 
यात्रा में सहभागी सभी मातृशक्ति का अभिनंदन।
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.