Shuru
Apke Nagar Ki App…
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.. సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు..
Skshaidavali Vali
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.. సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు..
More news from Nandyal and nearby areas
- నంద్యాల జిల్లా పేరుకే ఇండోర్ స్టేడియం. క్రీడా కోచ్ లు ఎక్కడ..మా స్థలం మాకు ఇవ్వండి..?1
- నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ ఎదురుగా ఉన్న ఎస్.బి.ఐ ఏటీఎం సెంటర్ లో షాట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు,మంటల ధాటికి పూర్తిగా కాలిన ఏటీఎం.1
- Post by Neerupama Kaveri1
- ) రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన ఆయన.... శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఖజానా ఖాళీగా ఉన్నా... ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. సంపద సృష్టించి పేదరిక నిర్మూలన చేస్తామని స్పష్టం చేశారు.1
- నేర ప్రవృత్తి.! యువకుల్లోనే కాదు...మైనర్లలోనూ పెరగడం సమాజానికి సవాల్ గా మారుతోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల బాలికపై...15ఏళ్లు కూడా నిండని ముగ్గురు మైనర్ల అత్యాచార ఘటనే ఇందుకు నిదర్శనం. ఈ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. అంతర్జాలంలో అశ్లీల వీడియోలు చూడడమే మైనర్లు దారితప్పడానికి కారణమైంది. ఈ తరహా ఘటనలు పెరుగుతుండటం... మైనర్ల మానసిక స్థితిని ప్రశ్నార్థకం చేస్తోంది. మద్యపానం, మాదకద్రవ్యాలకు కూడా బానిసలవుతున్న మైనర్లు.......అత్యాచారాలు సహా హత్యలు చేయడానికీ.....వెనకాడటం లేదు. అసలు మైనర్లలో నేర ప్రవృత్తి పెరగడం దేనికి సంకేతం.? వీరు పెడతోవ పట్టటడానికి ప్రధాన కారణాలేంటి.? బడిఈడు పిల్లలు..నేరస్తులుగా మారడం ఎంత ప్రమాదం.? ఏం చేస్తే మైనర్ల మానసిక స్థితిని మార్చవచ్చు.? ఇలాంటి అంశాలను తెలుసుకునేలా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ నాగిరెడ్డితో ప్రత్యేక ముఖాముఖి.1
- గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్, సిద్దేశ్వరం జాతీయ రహదారికి సమీపంలో ఐకానిక్ వంతెన మరియు రిజర్వాయర్ నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకున్నందుకు. ఈ దార్శనిక ప్రాజెక్ట్ నిస్సందేహంగా రాయలసీమ ప్రాంతంలో కనెక్టివిటీ మరియు అభివృద్ధిని పెంచుతుంది - నంద్యాల ఎంపీ & పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి రెడ్డి గారు. Byreddy Shabari Byreddy Rajashekar Reddy Siva Charan Reddy1
- తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలోని సోమశిల, నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరం మధ్య కృష్ణా నదిపై నిర్మిస్తున్న వంతెన స్థానంలో బ్యారేజ్ కం బ్రిడ్జ్ లేదా రిజర్వాయర్ నిర్మించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలకు హామీ ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. అదేవిధంగా రాయలసీమ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.1
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, మా విశ్వేశ్వరాయపురం గ్రామ వాస్తవ్యులు ముస్కుడి నరసింహ (సిఖిలే)గారు రాజమండ్రి బోలినేని హాస్పిటల్ లో బ్రెయిన్ ఆపరేషన్ తో బాధపడుతున్నారు, వీరు నిరుపేద కుటుంబానికి చెందినవారు. వీరి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేయగా కువైట్ దేశంలో ఉన్న నా మిత్రుడు కారుపల్లి రాజర్షి వారి అన్నయ్య మహర్షి పంపించిన 50,000/- రూపాయలు పంపించినారు, అలాగే విశ్వేశ్వరాయపురం Ysrcp సిద్ధం గ్రూప్ సభ్యుల ద్వారా సమకూర్చిన 5500/- రూపాయలు ఈ మొత్తం Rs:55,500/- రూపాయల దనాన్ని సిఖిలే గారి భార్య లావణ్య గారికి పెయ్యల చిట్టిబాబు గారి చేతుల మీదుగా అందించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతోపాటు బాలాజీ, చిట్టి ,చంటి పాల్గొన్నారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను...1