logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

on 16 September
user_S Satyanarayana
S Satyanarayana
Artist Tekkali, Srikakulam•
on 16 September

More news from తెలంగాణ and nearby areas
  • *_నల్లగొండ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్.!_* _(Q న్యూస్ &శనార్తి తెలంగాణ)_ *2025 వార్షిక క్రైమ్ రేట్ ప్రకటన ను విడుదల చేసిన జిల్లా ఎస్పీ.!* సమాజంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించింది... 2025లో జిల్లాలో మొత్తం8,834 నుండి 8,493కి తగ్గాయి.. తీవ్రమైన నేరాలు 221 నుండి 169కి తగ్గడం విశేషమని పేర్కొన్నారు... *శనార్తి తెలంగాణ నల్లగొండ:* నల్గొండ జిల్లా పోలీస్ శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, మహిళలు–పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తే ఈ ఫలితాలకు కారణమని ఆయన పేర్కొన్నారు. నేరాల సంఖ్య తగ్గింపు 2024తో పోలిస్తే 2025లో జిల్లాలో నమోదైన మొత్తం నేరాలు 8,834 నుంచి 8,493కు తగ్గాయి. తీవ్ర నేరాలు 221 నుంచి 169కు తగ్గడం గమనార్హం. లాభం కోసం జరిగే హత్యలు, దోపిడీలు పూర్తిగా సున్నాగా నమోదయ్యాయి. నివారణాత్మక పోలీసింగ్, నిరంతర గస్తీ, నిఘా చర్యల ఫలితంగానే ఈ తగ్గుదల సాధ్యమైందని ఎస్పీ తెలిపారు.. శిక్షల అమల్లో రికార్డు నేరాల నియంత్రణతోపాటు న్యాయ ప్రక్రియల్లోనూ పోలీస్ శాఖ సమర్థంగా పనిచేసింది. 2025లో ఘోర నేరాల కేసుల్లో రెండు మరణ శిక్షలు, జీవిత ఖైదు సహా మొత్తం 132 మంది దోషసిద్ధులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే శిక్షల శాతం 103 శాతం పెరిగింది. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల వినియోగం, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం ఇందుకు దోహదపడిందని తెలిపారు. ఆస్తి నేరాల్లో తగ్గుదల ఆస్తి నేరాల కేసులు 2024లో 700 ఉండగా, 2025లో 637కు తగ్గాయి. నష్టం విలువ రూ.15.17 కోట్ల నుంచి రూ.5.28 కోట్లకు తగ్గింది. ఆస్తి నేరాల గుర్తింపు శాతం 36.47 నుంచి 63.08 శాతానికి పెరగడం విశేషం.మొత్తం కేసుల గుర్తింపు శాతం కూడా 69 శాతానికి చేరింది.. *సైబర్ నేరాలపై కట్టడి..* సైబర్ నేరాల వల్ల బాధితులు కోల్పోయిన మొత్తం 2024లో రూ.16.31 కోట్లుండగా, 2025లో రూ.4.62 కోట్లకు తగ్గింది. జిల్లా స్థాయిలో D4C సైబర్ సెంటర్ ఏర్పాటు చేసి, గ్రామాలు–పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజల్లో చైతన్యం పెరిగిందని ఎస్పీ వివరించారు. *లోక్ అదాలత్ ద్వారా న్యాయం..* లోక్ అదాలత్ వేదికగా 49,943 కేసులు పరిష్కారమయ్యాయి. దీని వల్ల న్యాయ వ్యవస్థపై భారం తగ్గడంతోపాటు ప్రజలకు త్వరిత న్యాయం లభించిందన్నారు. *డ్రగ్స్‌పై కఠిన చర్యలు..* నల్గొండను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డ్రగ్ పెడ్లర్లపై దాడులు నిర్వహించి 53 మందిని అరెస్టు చేశారు. 304.756 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. *యువత, రోడ్డు భద్రతపై దృష్టి..* పాఠశాలలు, కళాశాలల్లో ‘ప్రాజెక్ట్ శుద్ధి’ ద్వారా మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే గ్రామాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, బ్లాక్ స్పాట్లు 11 తగ్గాయి. మహిళలు–పిల్లల రక్షణ షీ–టీమ్స్, మహిళా భరోసా కేంద్రం, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు, పిల్లలకు భద్రత కల్పించామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా 205 మంది పిల్లలను రక్షించారు. *పోలీస్ సంక్షేమం..* పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం మెగా మెడికల్ హెల్త్ క్యాంపులు, దూర గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. సెప్టెంబర్‌లో తెలంగాణలో తొలి పోలీస్ క్రెచ్‌ను నల్గొండలో ప్రారంభించడం విశేషంగా నిలిచింది. *నల్గొండ జిల్లాను మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.* ఈ కార్యక్రమంలో నల్లగొండ అడిషనల్ ఎస్పీ రమేష్ బాబు, నల్లగొండ డిఎస్పి కె శివరాంరెడ్డి, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు...
    1
    *_నల్లగొండ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్.!_*
_(Q న్యూస్ &శనార్తి తెలంగాణ)_ 
*2025 వార్షిక క్రైమ్ రేట్ ప్రకటన ను విడుదల చేసిన జిల్లా ఎస్పీ.!*
సమాజంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించింది...
2025లో జిల్లాలో మొత్తం8,834 నుండి 8,493కి తగ్గాయి..
తీవ్రమైన నేరాలు 221 నుండి 169కి తగ్గడం విశేషమని పేర్కొన్నారు...
*శనార్తి తెలంగాణ నల్లగొండ:* నల్గొండ జిల్లా పోలీస్ శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, మహిళలు–పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తే ఈ ఫలితాలకు కారణమని ఆయన పేర్కొన్నారు. నేరాల సంఖ్య తగ్గింపు 2024తో పోలిస్తే 2025లో జిల్లాలో నమోదైన మొత్తం నేరాలు 8,834 నుంచి 8,493కు తగ్గాయి. తీవ్ర నేరాలు 221 నుంచి 169కు తగ్గడం గమనార్హం. లాభం కోసం జరిగే హత్యలు, దోపిడీలు పూర్తిగా సున్నాగా నమోదయ్యాయి. నివారణాత్మక పోలీసింగ్, నిరంతర గస్తీ, నిఘా చర్యల ఫలితంగానే ఈ తగ్గుదల సాధ్యమైందని ఎస్పీ తెలిపారు..
శిక్షల అమల్లో రికార్డు నేరాల నియంత్రణతోపాటు న్యాయ ప్రక్రియల్లోనూ పోలీస్ శాఖ సమర్థంగా పనిచేసింది.
2025లో ఘోర నేరాల కేసుల్లో రెండు మరణ శిక్షలు, జీవిత ఖైదు సహా మొత్తం 132 మంది దోషసిద్ధులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే శిక్షల శాతం 103 శాతం పెరిగింది. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల వినియోగం, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం ఇందుకు దోహదపడిందని తెలిపారు.
ఆస్తి నేరాల్లో తగ్గుదల ఆస్తి నేరాల కేసులు 2024లో 700 ఉండగా, 2025లో 637కు తగ్గాయి. నష్టం విలువ రూ.15.17 కోట్ల నుంచి రూ.5.28 కోట్లకు తగ్గింది. ఆస్తి నేరాల గుర్తింపు శాతం 36.47 నుంచి 63.08 శాతానికి పెరగడం విశేషం.మొత్తం కేసుల గుర్తింపు శాతం కూడా 69 శాతానికి చేరింది..
*సైబర్ నేరాలపై కట్టడి..*
సైబర్ నేరాల వల్ల బాధితులు కోల్పోయిన మొత్తం 2024లో రూ.16.31 కోట్లుండగా, 2025లో రూ.4.62 కోట్లకు తగ్గింది. జిల్లా స్థాయిలో D4C సైబర్ సెంటర్ ఏర్పాటు చేసి, గ్రామాలు–పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజల్లో చైతన్యం పెరిగిందని ఎస్పీ వివరించారు. 
*లోక్ అదాలత్ ద్వారా న్యాయం..*
లోక్ అదాలత్ వేదికగా 49,943 కేసులు పరిష్కారమయ్యాయి. దీని వల్ల న్యాయ వ్యవస్థపై భారం తగ్గడంతోపాటు ప్రజలకు త్వరిత న్యాయం లభించిందన్నారు. 
*డ్రగ్స్‌పై కఠిన చర్యలు..*
నల్గొండను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డ్రగ్ పెడ్లర్లపై దాడులు నిర్వహించి 53 మందిని అరెస్టు చేశారు. 304.756 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు.
*యువత, రోడ్డు భద్రతపై దృష్టి..*
పాఠశాలలు, కళాశాలల్లో ‘ప్రాజెక్ట్ శుద్ధి’ ద్వారా మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే గ్రామాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, బ్లాక్ స్పాట్లు 11 తగ్గాయి.
మహిళలు–పిల్లల రక్షణ
షీ–టీమ్స్, మహిళా భరోసా కేంద్రం, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు, పిల్లలకు భద్రత కల్పించామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా 205 మంది పిల్లలను రక్షించారు.
*పోలీస్ సంక్షేమం..*
పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం మెగా మెడికల్ హెల్త్ క్యాంపులు, దూర గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. సెప్టెంబర్‌లో తెలంగాణలో తొలి పోలీస్ క్రెచ్‌ను నల్గొండలో ప్రారంభించడం విశేషంగా నిలిచింది.
*నల్గొండ జిల్లాను మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.*
ఈ కార్యక్రమంలో నల్లగొండ అడిషనల్ ఎస్పీ రమేష్ బాబు, నల్లగొండ డిఎస్పి కె శివరాంరెడ్డి, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు...
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • భారత్ మాత కి జై 🇮🇳 అరే సెక్యులర్ చెక్క గాళ్ళు నా సనాతన భారత దేశం గురించి తెలుసుకోండి రా....
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
అరే సెక్యులర్ చెక్క గాళ్ళు నా సనాతన భారత దేశం గురించి తెలుసుకోండి రా....
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    6 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Gudur, Tirupati•
    20 hrs ago
  • ఐఎంఏ తిరుపతి ఆధ్వర్యంలో డిసెంబర్ మాసం సీఎంఈ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ (75) ఆధ్వర్యంలో డిసెంబర్ నెల మాసిక కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం 7 గంటలకు తిరుపతిలోని హోటల్ బ్లిస్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శాఖ అధ్యక్షుడు డా. ఆర్.ఆర్. రెడ్డి అధ్యక్షత వహించగా, కార్యదర్శి డా. ఎం. శ్యామ్ బాబు, కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. సి. సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డా. డి. శ్రీహరి రావు, రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎస్. బాల రాజు హాజరవుతారు.సీఎంఈలో భాగంగా ఎమ్ఐబిసి నిర్వహణలో మారుతున్న వైద్య విధానాలు అంశంపై డా. సంజయ్ కుమార్ అడ్డ్లా, లంగ్ క్యాన్సర్ ప్రస్తుత చికిత్సా విధానాలుపై డా. కీర్తన ఉమాపతి, లంగ్ క్యాన్సర్‌లో తొందర గుర్తింపు, మాలిక్యులర్ బయోమార్కర్లు అంశంపై భారత్ రామమూర్తి ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ సందర్భంగా 2025–26 సంవత్సరానికి డా. ఎ.ఆర్. రెడ్డిని ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సన్మాన కార్యక్రమం, ధన్యవాదాలు మరియు విందు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
    1
    ఐఎంఏ తిరుపతి ఆధ్వర్యంలో డిసెంబర్ మాసం సీఎంఈ.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి శాఖ (75) ఆధ్వర్యంలో డిసెంబర్ నెల మాసిక కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం 7 గంటలకు తిరుపతిలోని హోటల్ బ్లిస్‌లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శాఖ అధ్యక్షుడు డా. ఆర్.ఆర్. రెడ్డి అధ్యక్షత వహించగా, కార్యదర్శి డా. ఎం. శ్యామ్ బాబు, కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప వార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. సి. సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డా. డి. శ్రీహరి రావు, రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎస్. బాల రాజు హాజరవుతారు.సీఎంఈలో భాగంగా ఎమ్ఐబిసి నిర్వహణలో మారుతున్న వైద్య విధానాలు అంశంపై డా. సంజయ్ కుమార్ అడ్డ్లా, లంగ్ క్యాన్సర్ ప్రస్తుత చికిత్సా విధానాలుపై డా. కీర్తన ఉమాపతి, లంగ్ క్యాన్సర్‌లో తొందర గుర్తింపు, మాలిక్యులర్ బయోమార్కర్లు అంశంపై భారత్ రామమూర్తి ఉపన్యాసాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా 2025–26 సంవత్సరానికి డా. ఎ.ఆర్. రెడ్డిని ఐఎంఏ తిరుపతి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సన్మాన కార్యక్రమం, ధన్యవాదాలు మరియు విందు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    19 hrs ago
  • గిరిజనులపై దాడి చేసిన అధికారులను విధుల నుండి తొలగించాలి. ఏఐబిఎస్పి. పలమనేరు డిసెంబర్ 24( ప్రజా ప్రతిభ). ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై దాడి చేసిన పోలీస్, రెవెన్యూ అధికారులను విధుల నుండి తొలగించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు, కార్యదర్శి తరిగొండ ,మణి, మహిళా నాయకులు రత్నమ్మ డిమాండ్ చేశారు. అందులో భాగంగా బుధవారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయము నందు మహిళ నాయకురాలు సరస్వతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఇనుమూరు ఎస్టి 57 కుటుంబాలు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకునే వారని వివరించారు. నిరుపేదలైన గిరిజనుల పొట్ట కొట్టడానికి కన్నేసిన గిరిజనేతరులు ఇచ్చే ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి పోలీస్, రెవిన్యూ అధికారులు మొక్కజొన్న పంటలను సైతం ట్రాక్టర్లతో తొక్కించడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ భూములు కోకొల్లలుగా ఉన్నప్పటికీ ఒక సెంటు భూమి ఇవ్వలేని అధికారులు భూమినే నమ్ముకొని బతుకుతున్న గిరిజనుల జీవనాడిగా ఉన్న పంటలను నాశనం చేయడం దుర్మార్గమన్నారు. మోసం , హత్యలు అత్యాచారాలు చేసే వారిపై ఝలిపించాల్సిన పోలీసు లాఠీలు కూటికి లేని గిరిజనులను కొట్టి గాయపరచడం చూస్తుంటే కంచె చేను మేసినట్టు ఉందన్నారు. తమ భూముల్లో ఉన్న పంటను దక్కించుకోవడానికి అక్కడకు వచ్చిన అధికారులను మహిళలు కాళ్లు పట్టుకొని బ్రతిమలాడినా మగ పోలీసులు మహిళలు, వృద్ధులు అని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడం ఏమిటని ప్రశ్నించారు. సివిల్ మ్యాటర్ లో బాధితులుకు రెవిన్యూ అధికారులకు సమస్య ఉంటే పోలీసులు పర్యవేక్షించాలే గాని దాడి చేసి గాయ పరిచే అధికారం ఎవరిచ్చారు అన్నారు. ఇప్పటికే ఆ భూములపై హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ అధికారులు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇచ్చారో గిరిజనులకు సమాధానం చెప్పాలన్నారు. పేదలు ,నిరుపేదలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలని కాళ్లు పట్టుకొని వేడుకున్న కదల లేని అధికారులు గిరిజనేతరులకు ఆ భూములను కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో కోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా భూములోకి రంగ ప్రవేశం చేయడం దుర్మార్గమన్నారు. ఈ విషయమైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత అధికారులు చొరవ తీసుకొని గిరిజనులను దౌర్జన్యం చేసి గాయపరిచిన అధికారులను సస్పెండ్ చేయాలని. సదరు భూములు గిరిజనులకే దక్కే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ శెట్టి, శాంతమ్మ, సూర శ్రీనివాసులు, గంగిరెడ్డి, ఆనంద, అమానుల్లా తదితరులు పాల్గొన్నారు.
    1
    గిరిజనులపై దాడి చేసిన అధికారులను విధుల నుండి తొలగించాలి. ఏఐబిఎస్పి.
పలమనేరు డిసెంబర్ 24( ప్రజా ప్రతిభ).
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై దాడి చేసిన పోలీస్, రెవెన్యూ అధికారులను విధుల నుండి తొలగించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు, కార్యదర్శి తరిగొండ ,మణి, మహిళా నాయకులు రత్నమ్మ డిమాండ్ చేశారు. అందులో భాగంగా బుధవారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయము నందు మహిళ నాయకురాలు సరస్వతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఇనుమూరు ఎస్టి 57 కుటుంబాలు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకునే వారని వివరించారు. నిరుపేదలైన గిరిజనుల పొట్ట కొట్టడానికి కన్నేసిన గిరిజనేతరులు ఇచ్చే ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి పోలీస్, రెవిన్యూ అధికారులు మొక్కజొన్న పంటలను సైతం ట్రాక్టర్లతో తొక్కించడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ భూములు కోకొల్లలుగా ఉన్నప్పటికీ ఒక సెంటు భూమి ఇవ్వలేని అధికారులు భూమినే నమ్ముకొని బతుకుతున్న గిరిజనుల జీవనాడిగా ఉన్న పంటలను నాశనం  చేయడం దుర్మార్గమన్నారు. మోసం , హత్యలు అత్యాచారాలు చేసే వారిపై ఝలిపించాల్సిన పోలీసు లాఠీలు కూటికి లేని గిరిజనులను కొట్టి గాయపరచడం చూస్తుంటే కంచె చేను మేసినట్టు ఉందన్నారు. తమ భూముల్లో ఉన్న పంటను దక్కించుకోవడానికి  అక్కడకు వచ్చిన అధికారులను మహిళలు కాళ్లు  పట్టుకొని బ్రతిమలాడినా  మగ పోలీసులు మహిళలు, వృద్ధులు అని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడం ఏమిటని ప్రశ్నించారు. సివిల్ మ్యాటర్ లో బాధితులుకు రెవిన్యూ అధికారులకు సమస్య ఉంటే పోలీసులు పర్యవేక్షించాలే గాని దాడి చేసి గాయ పరిచే అధికారం ఎవరిచ్చారు అన్నారు. ఇప్పటికే ఆ భూములపై హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ అధికారులు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇచ్చారో గిరిజనులకు సమాధానం చెప్పాలన్నారు. పేదలు ,నిరుపేదలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలని కాళ్లు పట్టుకొని వేడుకున్న కదల లేని అధికారులు గిరిజనేతరులకు ఆ భూములను కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో కోర్టు ఆదేశాలు లెక్కచేయకుండా భూములోకి రంగ ప్రవేశం చేయడం దుర్మార్గమన్నారు. ఈ విషయమైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత అధికారులు చొరవ తీసుకొని గిరిజనులను దౌర్జన్యం చేసి గాయపరిచిన అధికారులను సస్పెండ్ చేయాలని. సదరు భూములు గిరిజనులకే దక్కే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ శెట్టి, శాంతమ్మ, సూర శ్రీనివాసులు, గంగిరెడ్డి, ఆనంద, అమానుల్లా తదితరులు పాల్గొన్నారు.
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    గంగావరం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Dr.Gangu Manmadharao
    1
    Post by Dr.Gangu Manmadharao
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Dr.Gangu Manmadharao
    1
    Post by Dr.Gangu Manmadharao
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Dr.Gangu Manmadharao
    1
    Post by Dr.Gangu Manmadharao
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Dr.Gangu Manmadharao
    1
    Post by Dr.Gangu Manmadharao
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.