Shuru
Apke Nagar Ki App…
బిజెపి ప్రభుత్వాలను ప్రజలు కోరుకుంటున్నారు బిజెపి ప్రభుత్వాలను ప్రజలు కోరుకుంటున్నారని బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఖానాపూర్ పట్టణంలో బిజెపి నాయకులతో కలిసి ఆయన పిఎం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
P.G.Murthy
బిజెపి ప్రభుత్వాలను ప్రజలు కోరుకుంటున్నారు బిజెపి ప్రభుత్వాలను ప్రజలు కోరుకుంటున్నారని బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఖానాపూర్ పట్టణంలో బిజెపి నాయకులతో కలిసి ఆయన పిఎం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
More news from Telangana and nearby areas