Shuru
Apke Nagar Ki App…
పత్రికా ప్రకటన -- 10.05.2026 ఈనెల, అనగా.. 12వ తేదీ, మంగళవారం,మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో... బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభాపక్షాల ఉప నాయకులు పాల్గొంటారు. మధ్యాహ్నం లంచ్ అనంతరం జరగనున్న ఈ సమావేశం లో.. పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ సభ్యత్వం, పార్టీ ఇన్చార్జిల నియామకం..సహా పార్టీ బలోపేతం,, తదితర ముఖ్య విషయాలపై చర్చ జరుగుతుంది.
KHADEER REPORTER
పత్రికా ప్రకటన -- 10.05.2026 ఈనెల, అనగా.. 12వ తేదీ, మంగళవారం,మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో... బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభాపక్షాల ఉప నాయకులు పాల్గొంటారు. మధ్యాహ్నం లంచ్ అనంతరం జరగనున్న ఈ సమావేశం లో.. పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ సభ్యత్వం, పార్టీ ఇన్చార్జిల నియామకం..సహా పార్టీ బలోపేతం,, తదితర ముఖ్య విషయాలపై చర్చ జరుగుతుంది.
More news from తెలంగాణ and nearby areas
- సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.4
- టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆయన హాజరు జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.1
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర సన్నివేశం. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం ఆదివారం చోటుచేసుకుంది. హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. అంతకుముందు, ప్రధానికి రేవంత్ రెడ్డి వెండి నంది జ్ఞాపికను బహూకరించి, శాలువాతో సత్కరించారు. విభేదాలు పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు ఇలా ఆత్మీయంగా కలవడం విశేషంగా మారింది.1
- మంచిర్యాల డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా 56 పైగా చూపించిన రీడింగ్ మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తుందని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు తాము మద్యం తాగలేదని మెషిన్ మార్చాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల నిరసన దీంతో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు, బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు1
- టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది. ఆయన పాలనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.1