*పత్రికా ప్రకటన* ఈ రోజు అనగా 14.03.2026 న విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ నెల్లూరు యూనిట్ అధికారులు, నెల్లూరు జిల్లా సివిల్ సప్లైస్ శాఖ అధికారులతో కలిసి, నెల్లూరు జిల్లాలోని పలు హోటళ్లు, దుకాణాలు, బార్ & రెస్టారెంట్లు మరియు గ్యాస్ రీఫిల్లింగ్ యూనిట్లు వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా సబ్సిడీతో అందజేసే గృహ వినియోగ LPG గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై అధికారులు పంచనామా నిర్వహించి భారత్ గ్యాస్ – 21 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 17 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 03 నిండిన సిలిండర్లు, హెచ్.పి – 03 నిండిన సిలిండర్లు, హెచ్.పి – 20 ఖాళీ సిలిండర్లు మరియు సూపర్ గ్యాస్ – 28 వాణిజ్య సిలిండర్లు మొత్తం 92 గ్యాస్ సిలిండర్లు రూ. 2,63,180/- విలువ గల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన సిలిండర్లను తదుపరి చర్యల నిమిత్తం నెల్లూరు జిల్లా సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించగా, సంబంధిత యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం, 1955 - 6(A) సెక్షన్ ప్రకారం నెల్లూరు జాయింట్ కలెక్టర్ కోర్టులో నివేదిక సమర్పించేందుకు చర్యలు తీసుకుంటారు. హోటళ్లు, దుకాణాలు, బార్ & రెస్టారెంట్లు గృహ అవసరాలకు వినియోగించే డోమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించకూడదని అధికారులు హెచ్చరించారు.
*పత్రికా ప్రకటన* ఈ రోజు అనగా 14.03.2026 న విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ నెల్లూరు యూనిట్ అధికారులు, నెల్లూరు జిల్లా సివిల్ సప్లైస్ శాఖ అధికారులతో కలిసి, నెల్లూరు జిల్లాలోని పలు హోటళ్లు, దుకాణాలు, బార్ & రెస్టారెంట్లు మరియు గ్యాస్ రీఫిల్లింగ్ యూనిట్లు వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా సబ్సిడీతో అందజేసే గృహ వినియోగ LPG గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై అధికారులు పంచనామా నిర్వహించి భారత్ గ్యాస్ – 21 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 17 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 03 నిండిన సిలిండర్లు, హెచ్.పి – 03 నిండిన సిలిండర్లు, హెచ్.పి – 20 ఖాళీ సిలిండర్లు మరియు సూపర్ గ్యాస్ – 28 వాణిజ్య సిలిండర్లు మొత్తం 92 గ్యాస్ సిలిండర్లు రూ. 2,63,180/- విలువ గల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన సిలిండర్లను తదుపరి చర్యల నిమిత్తం నెల్లూరు జిల్లా సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించగా, సంబంధిత యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం, 1955 - 6(A) సెక్షన్ ప్రకారం నెల్లూరు జాయింట్ కలెక్టర్ కోర్టులో నివేదిక సమర్పించేందుకు చర్యలు తీసుకుంటారు. హోటళ్లు, దుకాణాలు, బార్ & రెస్టారెంట్లు గృహ అవసరాలకు వినియోగించే డోమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించకూడదని అధికారులు హెచ్చరించారు.
- ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి అధికారులు దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయండి అప్పుడు మన బాధలు అర్థమవుతాయి1
- వైయస్ఆర్సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ.....1
- జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు4
- Post by Syyed taher1
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- Post by దాసరి ప్రేమ్1
- Post by Bondhu Suresh1
- ✒️- ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది. ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్కు రైలు ఎక్కాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు. ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£1
- ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. #QuantumRevolutionInAP #AmaravatiQuantumValley1