Shuru
Apke Nagar Ki App…
వావ్... అద్భుత దృశ్యం! జన్నారం మండలంలోని రాజుగూడా అటవీ క్షేత్రంలో ఆకాశంలో మబ్బులు వనాన్ని తాకుతూ కదిలిన దృశ్యం అటవీ అధికారులను, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంది. సోమవారం సాయంత్రం జన్నారం మండలంలోని రాజుగూడా అటవీ క్షేత్రం వాచ్ టవర్ వద్ద వనాన్ని తాకుతూ మేఘాలు ముందుకు కదిలిన దృశ్యాన్ని వారు తమ కెమెరాలో అందించారు. అక్కడున్న కొండ ప్రాంతాన్ని పలకరిస్తున్నట్టుగా మేఘాలు ముందుకు సాగాయని అటవీశాఖ అధికారులు వివరించారు.
Gourinatha p.g
వావ్... అద్భుత దృశ్యం! జన్నారం మండలంలోని రాజుగూడా అటవీ క్షేత్రంలో ఆకాశంలో మబ్బులు వనాన్ని తాకుతూ కదిలిన దృశ్యం అటవీ అధికారులను, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంది. సోమవారం సాయంత్రం జన్నారం మండలంలోని రాజుగూడా అటవీ క్షేత్రం వాచ్ టవర్ వద్ద వనాన్ని తాకుతూ మేఘాలు ముందుకు కదిలిన దృశ్యాన్ని వారు తమ కెమెరాలో అందించారు. అక్కడున్న కొండ ప్రాంతాన్ని పలకరిస్తున్నట్టుగా మేఘాలు ముందుకు సాగాయని అటవీశాఖ అధికారులు వివరించారు.
More news from Mancherial and nearby areas
- Post by Ravi Poreddy1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by KLakshmi Devi1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- రన్నింగ్ లో ఉన్న ఫ్యాన్సీ షాపు అమ్మకానికి గలదని ప్రకటన, నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డు నుండి పెట్రోల్ బంకు ఎదురు వీధి సమీపంలో, తిప్పరాజు వారి వీధి మూర్తి హాస్పిటల్ ప్రక్కన చిన్న బజార్ పెద్ద బజార్ పోవు కూడలి వద్ద గల, శ్రీ రాజేశ్వరి ఫ్యాన్సీ షాపు, 35 సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉన్న రెండు అంకణాల షాపు అన్నట్లోని స్టాక్ తో సహా ఆరు లక్షల రూపాయలకు అమ్మకానికి కలదు. ఆసక్తి కలిగిన వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు క్రింది ఫోన్ నెంబర్ 91 83413 86888 కు సంప్రదించగలరు తెలియజేస్తున్నారు.1
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1
- స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శేషాద్రి నగర్లో శుభ్రత కార్యక్రమం. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్లో ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతని నాయకులు పేర్కొంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.1
- మనసున్న వారు మూర్కులకు మృగం క్రూరమైన వారికి కూడా సహాయం చేయగలరు1