20-4-2026 ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం వరహపట్నం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ " నారా చంద్రబాబు నాయుడు " గారి 76 వ జన్మదిన వేడుకలు లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాహామీల కమిటి ఛైర్మెన్ - మాజీ మంత్రి వర్యులు - మాజీ శాసనమండలి సభ్యులు - శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు,మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అడవి కృష్ణ,బి.కె.యమ్ నాని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ కార్పోరేషన్ డైరకర్ అండ్రాజు శ్రీనివాసరావు, నాయి బ్రహ్మణ వెల్ఫేర్ డవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ లంకా రత్నాకర్ రావు,కలిదిండి మార్కెట్ యార్డ్ కమిటి మాజీ ఛైర్మన్ వల్లభనేని శ్రీనివాస్ చౌదరి(నాని),కలిదిండి మండల టిడిపి అధ్యక్షులు పోకల జోగిరాజు,రాష్ట్ర తెలుగుయువత కార్యనిర్వహక కార్యదర్శి పూల రామచంద్రరావు(రాజీ),జిల్లా టిడిపి వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షులు కోట కోటిలింగం బాబు(కె.కె. బాబు),తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధ,మార్కేట్ యార్డ్ కమిటి డైరక్టర్ యమ్.డి ఉస్మాన్,వరహపట్నం మాజీ సర్పంచ్ బోయిన శ్రీనివాసరావు,టిడిపి కో క్లస్టర్ పళ్ళెం తాతారావు,వెంకటాపురం మాజీ సర్పంచ్ కరేటి శ్రీహరి,దైతగుంజ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. 20-4-2026 ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం వరహపట్నం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ " నారా చంద్రబాబు నాయుడు " గారి 76 వ జన్మదిన వేడుకలు లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాహామీల కమిటి ఛైర్మెన్ - మాజీ మంత్రి వర్యులు - మాజీ శాసనమండలి సభ్యులు - శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు,మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అడవి కృష్ణ,బి.కె.యమ్ నాని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ కార్పోరేషన్ డైరకర్ అండ్రాజు శ్రీనివాసరావు, నాయి బ్రహ్మణ వెల్ఫేర్ డవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ లంకా రత్నాకర్ రావు,కలిదిండి మార్కెట్ యార్డ్ కమిటి మాజీ ఛైర్మన్ వల్లభనేని శ్రీనివాస్ చౌదరి(నాని),కలిదిండి మండల టిడిపి అధ్యక్షులు పోకల జోగిరాజు,రాష్ట్ర తెలుగుయువత కార్యనిర్వహక కార్యదర్శి పూల రామచంద్రరావు(రాజీ),జిల్లా టిడిపి వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షులు కోట కోటిలింగం బాబు(కె.కె. బాబు),తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధ,మార్కేట్ యార్డ్ కమిటి డైరక్టర్ యమ్.డి ఉస్మాన్,వరహపట్నం మాజీ సర్పంచ్ బోయిన శ్రీనివాసరావు,టిడిపి కో క్లస్టర్ పళ్ళెం తాతారావు,వెంకటాపురం మాజీ సర్పంచ్ కరేటి శ్రీహరి,దైతగుంజ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
20-4-2026 ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం వరహపట్నం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ " నారా చంద్రబాబు నాయుడు " గారి 76 వ జన్మదిన వేడుకలు లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాహామీల కమిటి ఛైర్మెన్ - మాజీ మంత్రి వర్యులు - మాజీ శాసనమండలి సభ్యులు - శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు,మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అడవి కృష్ణ,బి.కె.యమ్ నాని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ కార్పోరేషన్ డైరకర్ అండ్రాజు శ్రీనివాసరావు, నాయి బ్రహ్మణ వెల్ఫేర్ డవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ లంకా రత్నాకర్ రావు,కలిదిండి మార్కెట్ యార్డ్ కమిటి మాజీ ఛైర్మన్ వల్లభనేని శ్రీనివాస్ చౌదరి(నాని),కలిదిండి మండల టిడిపి అధ్యక్షులు పోకల జోగిరాజు,రాష్ట్ర తెలుగుయువత కార్యనిర్వహక కార్యదర్శి పూల రామచంద్రరావు(రాజీ),జిల్లా టిడిపి వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షులు కోట కోటిలింగం బాబు(కె.కె. బాబు),తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధ,మార్కేట్ యార్డ్ కమిటి డైరక్టర్ యమ్.డి ఉస్మాన్,వరహపట్నం మాజీ సర్పంచ్ బోయిన శ్రీనివాసరావు,టిడిపి కో క్లస్టర్ పళ్ళెం తాతారావు,వెంకటాపురం మాజీ సర్పంచ్ కరేటి శ్రీహరి,దైతగుంజ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. 20-4-2026 ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం వరహపట్నం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ " నారా చంద్రబాబు నాయుడు " గారి 76 వ జన్మదిన వేడుకలు లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాహామీల కమిటి ఛైర్మెన్ - మాజీ మంత్రి వర్యులు - మాజీ శాసనమండలి సభ్యులు - శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు,మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అడవి కృష్ణ,బి.కె.యమ్ నాని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ కార్పోరేషన్ డైరకర్ అండ్రాజు శ్రీనివాసరావు, నాయి బ్రహ్మణ వెల్ఫేర్ డవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ లంకా రత్నాకర్ రావు,కలిదిండి మార్కెట్ యార్డ్ కమిటి మాజీ ఛైర్మన్ వల్లభనేని శ్రీనివాస్ చౌదరి(నాని),కలిదిండి మండల టిడిపి అధ్యక్షులు పోకల జోగిరాజు,రాష్ట్ర తెలుగుయువత కార్యనిర్వహక కార్యదర్శి పూల రామచంద్రరావు(రాజీ),జిల్లా టిడిపి వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షులు కోట కోటిలింగం బాబు(కె.కె. బాబు),తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధ,మార్కేట్ యార్డ్ కమిటి డైరక్టర్ యమ్.డి ఉస్మాన్,వరహపట్నం మాజీ సర్పంచ్ బోయిన శ్రీనివాసరావు,టిడిపి కో క్లస్టర్ పళ్ళెం తాతారావు,వెంకటాపురం మాజీ సర్పంచ్ కరేటి శ్రీహరి,దైతగుంజ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- Post by Ramprasad islavath1
- *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు1
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.1
- 🙏😭1
- Post by Ramprasad islavath1