ఆరోగ్య రాజంపేటయే కూటమి ప్రభుత్వ లక్ష్యం - తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు. • "కంటి వెలుగు - ప్రతి ఇంటికి" ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. • ఉదయం నుంచి బార్లు తీరిన ప్రజలు. •ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న - చమర్తి జగన్ మోహన్ రాజు గారు. •వేలాదిగా హాజరైన ప్రజలు •ప్రతి ఒక్కరికి ఉచిత రవాణా,వైద్యం, భోజనం ఏర్పాటు,, రాజంపేట పట్టణం / నియోజకవర్గ పార్టీ కార్యాలయం / రాజంపేట. ఆరోగ్య రాజంపేటయే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ఒక్కో అవయవానికి సంబంధించి ఒక్కో నెలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు. గురువారం నాడు రాజంపేట పట్టణం,ఏ.బి చంద్రారెడ్డి గార్డెన్స్ నందు రేడియంట్ వరల్డ్ ఫౌండేషన్ మరియు సురేంద్ర ఐ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ శ్రీ సురేంద్ర గారి వైద్య బృంద సహకారంతో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్ఫూర్తితో లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ సుండుపల్లె/వీరబల్లె/నందలూరు ఒంటిమిట్ట/సిద్ధవటం/ప్రాంతాలలో కూడా వైద్య శిబిరాలు ప్రత్యేకంగా నిర్వహిస్తామని జగన్ మోహన్ రాజు గారు తెలిపారు. అంతకుముందు రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారని తెలియజేశారు. అదేవిధంగా వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలతో పాటు,రవాణా మరియు భోజన వసతి కూడా కల్పించారు. అంతకుముందు వైద్య శిబిరానికి దాదాపు 2026 మందికి పైగా వైద్య సేవలు ఉపయోగించుకోగా,కంటి ఆపరేషన్ నిమిత్తం మొదటి విడతలో 25 మందిని పంపించామని,విడతల వారీగా ఆపరేషన్లు అవసరమైన వారికీ ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామన్నారు. వైద్య శిబిరంలో రేడియంట్ ఫౌండేషన్ టీమ్ సభ్యులను చమర్తి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు / ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరోగ్య రాజంపేటయే కూటమి ప్రభుత్వ లక్ష్యం - తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు. • "కంటి వెలుగు - ప్రతి ఇంటికి" ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. • ఉదయం నుంచి బార్లు తీరిన ప్రజలు. •ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న - చమర్తి జగన్ మోహన్ రాజు గారు. •వేలాదిగా హాజరైన ప్రజలు •ప్రతి ఒక్కరికి ఉచిత రవాణా,వైద్యం, భోజనం ఏర్పాటు,, రాజంపేట పట్టణం / నియోజకవర్గ పార్టీ కార్యాలయం / రాజంపేట. ఆరోగ్య రాజంపేటయే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ఒక్కో అవయవానికి సంబంధించి ఒక్కో నెలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు. గురువారం నాడు రాజంపేట పట్టణం,ఏ.బి చంద్రారెడ్డి గార్డెన్స్ నందు రేడియంట్ వరల్డ్ ఫౌండేషన్ మరియు సురేంద్ర ఐ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ శ్రీ సురేంద్ర గారి వైద్య బృంద సహకారంతో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్ఫూర్తితో లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ సుండుపల్లె/వీరబల్లె/నందలూరు ఒంటిమిట్ట/సిద్ధవటం/ప్రాంతాలలో కూడా వైద్య శిబిరాలు ప్రత్యేకంగా నిర్వహిస్తామని జగన్ మోహన్ రాజు గారు తెలిపారు. అంతకుముందు రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారని తెలియజేశారు. అదేవిధంగా వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలతో పాటు,రవాణా మరియు భోజన వసతి కూడా కల్పించారు. అంతకుముందు వైద్య శిబిరానికి దాదాపు 2026 మందికి పైగా వైద్య సేవలు ఉపయోగించుకోగా,కంటి ఆపరేషన్ నిమిత్తం మొదటి విడతలో 25 మందిని పంపించామని,విడతల వారీగా ఆపరేషన్లు అవసరమైన వారికీ ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామన్నారు. వైద్య శిబిరంలో రేడియంట్ ఫౌండేషన్ టీమ్ సభ్యులను చమర్తి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు / ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆరోగ్య రాజంపేటయే కూటమి ప్రభుత్వ లక్ష్యం - తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు. • "కంటి వెలుగు - ప్రతి ఇంటికి" ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. • ఉదయం నుంచి బార్లు తీరిన ప్రజలు. •ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న - చమర్తి జగన్ మోహన్ రాజు గారు. •వేలాదిగా హాజరైన ప్రజలు •ప్రతి ఒక్కరికి ఉచిత రవాణా,వైద్యం, భోజనం ఏర్పాటు,, రాజంపేట పట్టణం / నియోజకవర్గ పార్టీ కార్యాలయం / రాజంపేట. ఆరోగ్య రాజంపేటయే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ఒక్కో అవయవానికి సంబంధించి ఒక్కో నెలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు. గురువారం నాడు రాజంపేట పట్టణం,ఏ.బి చంద్రారెడ్డి గార్డెన్స్ నందు రేడియంట్ వరల్డ్ ఫౌండేషన్ మరియు సురేంద్ర ఐ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ శ్రీ సురేంద్ర గారి వైద్య బృంద సహకారంతో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్ఫూర్తితో లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ సుండుపల్లె/వీరబల్లె/నందలూరు ఒంటిమిట్ట/సిద్ధవటం/ప్రాంతాలలో కూడా వైద్య శిబిరాలు ప్రత్యేకంగా నిర్వహిస్తామని జగన్ మోహన్ రాజు గారు తెలిపారు. అంతకుముందు రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారని తెలియజేశారు. అదేవిధంగా వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలతో పాటు,రవాణా మరియు భోజన వసతి కూడా కల్పించారు. అంతకుముందు వైద్య శిబిరానికి దాదాపు 2026 మందికి పైగా వైద్య సేవలు ఉపయోగించుకోగా,కంటి ఆపరేషన్ నిమిత్తం మొదటి విడతలో 25 మందిని పంపించామని,విడతల వారీగా ఆపరేషన్లు అవసరమైన వారికీ ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామన్నారు. వైద్య శిబిరంలో రేడియంట్ ఫౌండేషన్ టీమ్ సభ్యులను చమర్తి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు / ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరోగ్య రాజంపేటయే కూటమి ప్రభుత్వ లక్ష్యం - తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు. • "కంటి వెలుగు - ప్రతి ఇంటికి" ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. • ఉదయం నుంచి బార్లు తీరిన ప్రజలు. •ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న - చమర్తి జగన్ మోహన్ రాజు గారు. •వేలాదిగా హాజరైన ప్రజలు •ప్రతి ఒక్కరికి ఉచిత రవాణా,వైద్యం, భోజనం ఏర్పాటు,, రాజంపేట పట్టణం / నియోజకవర్గ పార్టీ కార్యాలయం / రాజంపేట. ఆరోగ్య రాజంపేటయే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా ఒక్కో అవయవానికి సంబంధించి ఒక్కో నెలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు. గురువారం నాడు రాజంపేట పట్టణం,ఏ.బి చంద్రారెడ్డి గార్డెన్స్ నందు రేడియంట్ వరల్డ్ ఫౌండేషన్ మరియు సురేంద్ర ఐ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ శ్రీ సురేంద్ర గారి వైద్య బృంద సహకారంతో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్ఫూర్తితో లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని జగన్ మోహన్ రాజు గారు తెలియజేశారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ సుండుపల్లె/వీరబల్లె/నందలూరు ఒంటిమిట్ట/సిద్ధవటం/ప్రాంతాలలో కూడా వైద్య శిబిరాలు ప్రత్యేకంగా నిర్వహిస్తామని జగన్ మోహన్ రాజు గారు తెలిపారు. అంతకుముందు రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారని తెలియజేశారు. అదేవిధంగా వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలతో పాటు,రవాణా మరియు భోజన వసతి కూడా కల్పించారు. అంతకుముందు వైద్య శిబిరానికి దాదాపు 2026 మందికి పైగా వైద్య సేవలు ఉపయోగించుకోగా,కంటి ఆపరేషన్ నిమిత్తం మొదటి విడతలో 25 మందిని పంపించామని,విడతల వారీగా ఆపరేషన్లు అవసరమైన వారికీ ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామన్నారు. వైద్య శిబిరంలో రేడియంట్ ఫౌండేషన్ టీమ్ సభ్యులను చమర్తి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు / ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- వైయస్ఆర్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లిలోని బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం, కలుషిత తాగునీరు పాఠశాలలో సుమారు 560 మంది విద్యార్థులు ఉన్నా.. కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు విద్యా శాఖను భ్రష్టు పట్టించేసి.. క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటున్నావా Nara Lokesh ? #LooterLokesh #SadistChandraBabu1
- అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి..* *ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది..* 👉అధికారులరా..!! పోలీసులారా..!! తోటి విలేకరులారా..!!తెలుసుకొండి.. 👉అక్రిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..? వారు సంపాదకులు కారా..? 👉అక్రిడేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన RNI Certificate కే విలువ ఎక్కువ. తెలుసుకోండి, కాదని మీరైనా గ్యారంటీ ఇస్తారా..? 👉 అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతుంది. అక్రిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు, అవి ఉంటేనే జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను భంగం కలిగించడమే అవుతుంది. 👉ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైన, సంస్థలైనా, ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ రోజు అక్రిడేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి అక్రిడియేషన్స్ లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడడం Publishing Act కి విరుద్ధం.. ఇది తెలుసా..? 👉అక్రిడియేషన్స్ ఉన్న విలేకరులారా...అక్రిడియేషన్స్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా.. ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా…? ఉంటే కొంచెం చూపించండి..? INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ, నిబంధనలు ఎప్పుడైనా చదివారా…? 👉PRINT MEDIA, ELECTRONIC MEDIA లకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, DPRO లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారిచేస్తారు. సంస్థలో పని చేసే రిపోర్టర్లందరికి అక్రిడేషన్లు ఇవ్వరు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు రిపోర్టర్స్ కారా..? ఆయా జిల్లా కలెక్టర్లు, DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ వారికి తెలియవు అని మీ అభిప్రాయం. వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు..? 👉నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టు కుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు…? 👉రిపోర్టర్లకు వుండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డు. 👉అక్రిడేషన్ కొలమానం కాదు. అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే.. 👉మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు? వారికి లేని బాధ మీకెందుకు…? 👉అసలు అక్రిడియేషన్ అంటే ఏంటో, సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి. 🙏అయా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి. 👉ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి,కేంద్ర ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు పంపిస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు..?గమనించండి. 👉 ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది రిపోర్టర్లు పనిచేస్తారు. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు, DPRO లు ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి కొందరికి మాత్రమే అక్రెడిటషన్ కార్డులను మంజూరు చేస్తారు. ఆలాంటప్పుడు మిగిలిన వారు రిపోర్టర్స్ కాదా, వారందరు నకిలీలా…? 👉ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే “అక్రిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు”. అతను రాసే వార్తలే ప్రామాణికం, వార్తలో సత్తా ఉండాలి.. ఇక మీ కలానికి/కెమెరాకి పదును పెట్టండి… కత్తిలా మార్చండి. 👉 జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి, జర్నలిజంలోకి రావాలనుకునే వారికి.. అక్రిడేషన్ కార్డు జీవితం కాదు, జాబ్ కార్డ్ కాదు. మీరు రాబట్టిన సమాచారాన్ని, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టే ప్రతి ఒక్కడు జర్నలిస్టే.. అక్రిడేషన్ కార్డు ద్వారా సమావేశాలకి వెళితేనే మీకు సమాచారం అందుతుందా.. లేకపోతే మీకు అందదా.. అక్రిడేషన్ లేదు అని అవమానించిన వారికి.. ప్రతి జర్నలిస్టు ఆదిశక్తి లా ఉగ్రరూపం దాల్చి మీ జర్నలిజాన్ని చూపించండి.. *జై జర్నలిజం.. జై జై జర్నలిజం..* 🇮🇳 దేశం కోసం సామాన్య ప్రజల కోసం పనిచేసే జర్నలిజం రావాలి ధన్యవాదాలు మిత్రులారా *🇮🇳జర్నలిస్టు🇮🇳* *🇮🇳ఆంద్రప్రదేశ్&తెలంగాణా🇮🇳*1
- Post by Bondhu Suresh1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- Post by RAVI KUMAR1
- ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డేవిడ్ డిమాండ్ చేశారు. బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద కూలీలు, మేటీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీ రూ. 600 చెల్లించాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. పెండింగ్ నిధులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- స్మాల్ స్కాలర్స్ పాఠశాలలో వారు స్కూల్లో ఏడవ తరగతి వరకు చదివి ఇప్పుడు టెన్త్ క్లాస్ సీబీఎస్సీ పరీక్షలు స్కూల్ టాపర్స్ గా వచ్చిన విద్యార్థులకు అభినంద సభ జరిగింది. ఆ సమావేశాలలో స్కూల్ కరస్పాండెంట్ పి పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ ఎల్కేజీ నుండి ఏడవ తరగతి వరకు ప్రారంభించిన మా స్కూలు అనతి కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని అందుకు ఉదాహరణగా మా స్కూలు నందు ఏడవ తరగతి పాసై నగరంలో వివిధ స్కూళ్లలో చదివి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ విద్యార్థులు వివిధ రకాల పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. పద్మజా రెడ్డి గారి మాట్లాడుతూ స్మాలర్ స్కాలర్ స్కూల్ 2012లో ఈ బిల్డింగ్ లో ప్రారంభించామని ,ప్రీ ప్రైమరీ లెవెల్ లో మాంటిసోరి కరికులం ఫాలో అవుతూ విద్య అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్లభాష పరిపూర్ణంగా రావాల్సిన అవసరం ఉంది. కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు సర్వైవల్ స్కిల్స్ గా మారిపోయాయి. మా స్కూల్లో రెగ్యులర్గా వివిధ కార్యక్రమాల ద్వారా ఇంగ్లీషులో మాట్లాడడం వారి మాతృభాషలాగా అలవాటు చేశాము. స్కూల్లో జరిగే స్పీచ్ కాంపిటీషన్స్ మరియు డిబేట్ కాంపిటీషన్స్ లో ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థిని పాల్గొనేటట్టు చేస్తున్నాము, దీనివలన ప్రతి విద్యార్థికి పబ్లిక్ స్పీకింగ్ అలవాటవుతుంది. మా పూర్వ విద్యార్థి డి సాత్విక్ రెడ్డి 487 మార్క్స్ తెచ్చుకుని తను తన స్కూల్ టాపర్ గా నిలిచాడు. ఇంగ్లీష్ భాషలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుని స్మాలర్ స్కాలర్స్ స్టూడెంట్ అని నిరూపించుకున్నాడు. ఇదే విధంగా మా పూర్వ విద్యార్థిని వి. ఇవాంజులిన్ 475 మార్కులు తెచ్చుకుని మా స్కూలు పేరు నిలిపింది. విద్యార్థులను నైమిశా ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పి .శశిధర్ రెడ్డి గారు మరియు సొసైటీ ట్రెజరర్ బి .రామ్మోహన్ రెడ్డి గారు అభినందించారు. కరస్పాండెంట్ పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ స్కూల్ని సెవెంత్ క్లాస్ నుంచి పదవ తరగతి వరకు త్వరలో ఎక్స్పాండ్ చేస్తున్నామని తెలిపారు.2
- చిత్తూరు జిల్లా సోషల్ మీడియా అక్రమ కేసులో పూడి శ్రీహరి గారికి బెయిల్ మంజూరు 25000 సెల్ఫ్ బాండ్లతో శ్రీహరి గారికి బెయిల్ మంజూరు చేసిన కుప్పం కోర్టు. #SatyamevaJayathe #YSRCP #CBNJungleRaj #JaganannaConnects1