రైతుల కోసం ఏఐ ఆగ్రోనమిస్ట్ * ఇప్పటికే 5.45లక్షల మంది రైతుల నమోద * రైతులంతా దీన్ని ఉపయోగించుకునేలా చూడాలి * ఎల్నినో తీవ్రత పొంచి ఉంది * జూన్-ఆగస్టు మధ్య సాధారణ స్థాయిని మించి ఎండలు * ప్రభుత్వం తదనుగుణంగా సన్నద్ధంగా ఉంది * జిల్లాల్లోనూ సమస్యలు రాకుండా చూడాలి * వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ రైతులకు బహుళ ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా ఏఐ ఆగ్రోనమిస్ట్ యాప్ తీసుకొచ్చిందని, దీన్ని రైతులందరూ తప్పనిసరిగా ఉపయోగించుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన వ్యవసాయరంగ ప్రగతి గురించి వివరించారు. ఏఐ ఆగ్రోనమిస్ట్ను ఇప్పటికే రాష్ట్రంలో 5.45 లక్షల మంది రైతులు నమోదు చేసుకుని, ఉపయోగిస్తున్నారని తెలిపారు. జిల్లాల్లో ఈ ఏఐ ఆగ్రోనమిస్ట్ యాప్ గురించి రైతుల్లో అవగాహన కల్పించి ప్రతి రైతూ దీన్ని ఉపయోగించుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఈ యాప్ ద్వారా తాము వేసే పంటలకు సంబంధించి సలహాలు, సూచనలు, మార్కెట్ ధరలు, రైతులకు ప్రభుత్వం నుంచి అందే లబ్ది, పంటలకు సోకే తెగుళ్లు, పురుగుల గురించి ముందస్తు సమాచారం తెలుసుకునే వీలుంటుందని అన్నారు. ఆర్ ఎస్ కే అధికారులకు కూడా ఇదే తరహాలో ప్రత్యేక యాప్ను రూపొందించామన్నారు. రాష్ట్రంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాల్లో నిర్వహించే రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఈ యాప్ ఉపయోగాల గురించి రైతులకు అవగాహన కల్పించి రైతులంతా ఏఐ ఆగ్రోనమిస్ట్ యాప్ను తప్పపకుండా ఉపకయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. *ఎల్నినో తీవ్రత పొంచి ఉంది* రాష్ట్రంలో ఎల్నినో తీవ్రత ప్రభావం ఈ సారి ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. జూన్-ఆగస్టు మధ్య సాధారణ స్థాయిని మించి గరిష్టంగా ఎండలు కాసే సేచనలు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు కూడా కనిపించే సూచనలున్నాయన్నారు. అయితే రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం కొత్త కాదని, గతంలో 2015, 2016, 2018లోనూ వచ్చిందన్నారు. జులైలో తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఎల్నినో తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధం అవుతోందని, జిల్లాల్లో కలెక్టర్లు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతుల కోసం ఏఐ ఆగ్రోనమిస్ట్ * ఇప్పటికే 5.45లక్షల మంది రైతుల నమోద * రైతులంతా దీన్ని ఉపయోగించుకునేలా చూడాలి * ఎల్నినో తీవ్రత పొంచి ఉంది * జూన్-ఆగస్టు మధ్య సాధారణ స్థాయిని మించి ఎండలు * ప్రభుత్వం తదనుగుణంగా సన్నద్ధంగా ఉంది * జిల్లాల్లోనూ సమస్యలు రాకుండా చూడాలి * వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ రైతులకు బహుళ ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా ఏఐ ఆగ్రోనమిస్ట్ యాప్ తీసుకొచ్చిందని, దీన్ని రైతులందరూ తప్పనిసరిగా ఉపయోగించుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన వ్యవసాయరంగ ప్రగతి గురించి వివరించారు. ఏఐ ఆగ్రోనమిస్ట్ను ఇప్పటికే రాష్ట్రంలో 5.45 లక్షల మంది రైతులు నమోదు చేసుకుని, ఉపయోగిస్తున్నారని తెలిపారు. జిల్లాల్లో ఈ ఏఐ ఆగ్రోనమిస్ట్ యాప్ గురించి రైతుల్లో అవగాహన కల్పించి ప్రతి రైతూ దీన్ని ఉపయోగించుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఈ యాప్ ద్వారా తాము వేసే పంటలకు సంబంధించి సలహాలు, సూచనలు, మార్కెట్ ధరలు, రైతులకు ప్రభుత్వం నుంచి అందే లబ్ది, పంటలకు సోకే తెగుళ్లు, పురుగుల గురించి ముందస్తు సమాచారం తెలుసుకునే వీలుంటుందని అన్నారు. ఆర్ ఎస్ కే అధికారులకు కూడా ఇదే తరహాలో ప్రత్యేక యాప్ను రూపొందించామన్నారు. రాష్ట్రంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సంస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాల్లో నిర్వహించే రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఈ యాప్ ఉపయోగాల గురించి రైతులకు అవగాహన కల్పించి రైతులంతా ఏఐ ఆగ్రోనమిస్ట్ యాప్ను తప్పపకుండా ఉపకయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. *ఎల్నినో తీవ్రత పొంచి ఉంది* రాష్ట్రంలో ఎల్నినో తీవ్రత ప్రభావం ఈ సారి ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. జూన్-ఆగస్టు మధ్య సాధారణ స్థాయిని మించి గరిష్టంగా ఎండలు కాసే సేచనలు కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులు కూడా కనిపించే సూచనలున్నాయన్నారు. అయితే రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం కొత్త కాదని, గతంలో 2015, 2016, 2018లోనూ వచ్చిందన్నారు. జులైలో తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఎల్నినో తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధం అవుతోందని, జిల్లాల్లో కలెక్టర్లు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
- కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.4
- గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర1
- కలసపాడు మండలం ముద్దంవారిపల్లె కు గ్రామానికి చెందిన ఇమాన్యుల్, కాశి నాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే దళిత యువకులు అనుమానస్పద రీతిలో ఇటీవల మృతి చెందారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరుసగా దళిత యువకులను టార్గెట్ చేస్తూ హత మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. దళిత యువకుడు దిలీప్ మృతి ఆత్మహత్య కాదని ప్రేమ వ్యవహార హత్య అన్నారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు నీరు కార్చకుండా సమగ్ర విచారణ చేపట్టి నిందితులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిలీప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత పిరికివాడు కాదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వయంగా ఆ యువకుడే తన తల్లిని చూసుకోవాలని తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని తనపై కొందరు దుండగులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడన్నారు. ఇవన్నీ క్లుప్తంగా ఉన్నాయని వాటిపై సమగ్ర విచారణ చేస్తే నిజమైన నిందితులు దొరుకుతారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారాలు చేశారని ఆయన అన్నారు. తెలుగు నేలపై హత్యలు ఆత్మహత్యలుగా, ప్రమాదవశాత్తు జరిగే మరణాలుగా మారతున్నాయంటే అవి ఒక్క కడప జిల్లాలోనేని ఆయన ఆరోపించారు. దిలీప్ మృతి కూడా కేవలం సెల్ టవర్ ఆధారంగా కాకుండా మరో కోణంలో విచారించాలని పోలీసులను కోరారు.2
- నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్1
- బద్వేలు:మా సోదరుని పై పెట్టిన అక్రమ కేసు గురించి న్యాయ పోరాటం చేస్తాం అని వైయస్సార్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ వంకెల పెద్ద పోలి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారి స్వగృహం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూరెండు రోజుల క్రితం మా సోదరుడు బద్వేలు జడ్.పి.టి.సి చిన్న పోలి రెడ్డి ని ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఏది అయితే పోలీస్ లు కేసు నమోదు చేసి న FIR రిపోర్ట్ మరియు రిమాండ్ రిపోర్ట్ లో 2010 మరియు 2011 వ సంవత్సరానికి సంబంధించి మా సోదరుడు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న కాలం లో ICDP కి సంబంధించి 34 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అని పేర్కొనడం జరిగిందని.ప్రదానంగా 2014 నుండి 2019 వరకు తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లో ఉన్నది నిజంగా మేము తప్పు చేసి ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం లో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాని.నిజంగా మేము తప్పు చేసి ఉంటే 2019 నుండి 2024 వరకు మా ప్రభుత్వం అధికారం లో ఉన్నది మేము ఏదో ఒకటి మేనేజ్ చేసుకునే వాళ్ళం కదా ? మా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఇప్పటి CEO మహేష్ కుమార్ చేసిన అవకతవకల గుర్తించి మా ప్రభుత్వంలో CEO నుండి క్లర్క్ గా డిమోషన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ మహేష్ కుమార్ అనే వ్యక్తిని తెలుగు దేశం పార్టీ నాయకులు మళ్ళీ నీకు ఉద్యోగం లో ప్రమోషన్ కల్పిస్తామని ఆశ చూపి లొంగ తీసుకొని మా మీద ఒక అక్రమ కంప్లైంట్ ఇప్పించడం జరిగింది అని ధ్వజమెత్తారు. ఒక అవినీతి ఉద్యోగి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం చాలా హాస్యాస్పదమన్నారు.మా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకమాజీ ఎమ్మెల్యే విజయమ్మ ,వారి కుమారుడు రితేష్ రెడ్డి ఇద్దరూ కలిసి కుట్ర పన్ని మా మీద అక్రమ కేసులు పెట్టించి రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు. బద్వేలు రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధి లో మాకు బలమైన వర్గం,బంధుత్వం ఉన్న కారణంగా ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా వచ్చే స్థానిక ఎన్నికల లోపు మా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని తెలిపారు. మాకు ఎన్ని ఇబ్బదు లు పెట్టినా మా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ,యం.పి అవినాష్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాథ్ రెడ్డి ,ఎమ్మెల్సీ డి సి గోవింద రెడ్డి ,ఎమ్మెల్యే డా.దాసరి సుధ మరియు మా నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా మా కుటుంబానికి అండగా నిలవడం జరిగింది అని తెలిపారు.మాకు కష్ట కాలంలో ఒక ధైర్యాన్ని,భరోసా ను కల్పించినా వీరందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. కచ్చితంగా ఈ అక్రమ కేసు గురించి న్యాయస్థానం ను ఆశ్రయించి న్యాయం జరిగేలా పోరాడతాతం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ జయరాం రెడ్డి,కౌన్సిలర్ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.2
- అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ గవిసిద్ద గారి తండ్రి గౌరన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ నాయకుడు ధర్మతేజ గారు మండల టీడీపీ నాయకులు..అనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.1
- కూటమి పాలనలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెల్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి ఆయన కూరగాయల మార్కెట్ వద్ద ఇటీవల ఏర్పాటైన నూతన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రాయదుర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. రాయదుర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.1
- కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.4