Shuru
Apke Nagar Ki App…
చంద్రబాబును కలిసిన ఏలూరు గాంధీ స్కూల్ డైరెక్టర్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన టిడిపి సీనియర్ నాయకులు, ఏలూరు గాంధీ స్కూల్ అగ్రహారం డైరెక్టర్ ఎల్లపు మోహన్ దుర్గారావు నిన్న సచివాలయం వద్ద చంద్రబాబు నాయుడును శనివారం కలిశారు. ఏలూరు అభివృద్ధి, చంద్రబాబు పరిపాలన నెంబర్ వన్ గా ఉందని ఆయన కొనియాడారు. అనంతరం ఆయన ఏలూరుకు బయలుదేరారు.
Vikram
చంద్రబాబును కలిసిన ఏలూరు గాంధీ స్కూల్ డైరెక్టర్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన టిడిపి సీనియర్ నాయకులు, ఏలూరు గాంధీ స్కూల్ అగ్రహారం డైరెక్టర్ ఎల్లపు మోహన్ దుర్గారావు నిన్న సచివాలయం వద్ద చంద్రబాబు నాయుడును శనివారం కలిశారు. ఏలూరు అభివృద్ధి, చంద్రబాబు పరిపాలన నెంబర్ వన్ గా ఉందని ఆయన కొనియాడారు. అనంతరం ఆయన ఏలూరుకు బయలుదేరారు.
More news from Guntur and nearby areas
- Post by KLakshmi Devi2
- మీరు ఇది చూశారా?1
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Ravi Poreddy1
- Post by Nagesh Thalari3
- స్వామియే శరణమయ్యప్ప...1
- Post by Omnamashivaya S1
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1