కొమురం భీం ఆశాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం సిర్పూర్ మండల బస్టాండ్ సమీపంలో ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ పోలీసులు బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెనుగులాట ....... ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు సిర్పూర్ మండల అధ్యక్షులు అస్లాం బిన్ అబ్దుల్లా ఆధ్వర్యం లో మండల కేంద్రంలోని బిఆర్ఎస్ నాయకులు ధర్నా పీసీ ఘోష్ కమిషన్ గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ – *వీళ్ల అసలు లక్ష్యం ఒక్కటే. అది తెలంగాణ రైతుల మీద కక్ష …తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్ గారిమీద తన్నీరు హరీష్ రావు గార్ల మీద రాజకీయ కక్ష సాధించడం. 👉 కేసీఆర్ గారు visionary leadership తో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, వంటి ప్రాజెక్టులు తెచ్చారు. 👉 Harish Rao నీటిపారుదల శాఖ మంత్రిగా రాత్రింబవళ్ళు శ్రమించి ప్రతి రైతు పొలానికి నీరు చేరేలా చేశారు. ఈ విజయాల వలనే Congress, కమిషన్ రెండూ కలసి ఈ ఇద్దరి మీద తప్పుడు ఆరోపణలు, అడ్డంకులు, ఫైళ్ళ ఆటలు మొదలుపెట్టాయి. కమిషన్ రిపోర్ట్ అంటే Congress స్క్రిప్ట్. కాంగ్రెస్ పాలన అంటే ప్రజలను నట్టేట ముంచే పాలన సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ మీటిగడ్డ బ్యారేజీని రిపేరు చేసి ప్రజలకు అందుబాటులో నీరు అందించాలి. చేను ఎండితే రైతు నష్టపోతాడు, రైతు నష్టపోతే ఆ పాపం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. *ఇవన్నీ కెసిఆర్,,తన్నీరు హరీష్ రావు గారిపై కక్షతో చేస్తున్న కుట్రలే. 👉 కానీ BRS స్పష్టంగా చెబుతోంది: రైతు పొలం ఎండిపోకుండా, తెలంగాణ కలలు చెదరకుండా, కెసిఆర్- హరీష్ రావు మీద ఉన్న ప్రతి కుట్ర చేస్తున్న కాంగ్రెస్ చర్యలకు,, బిఆర్ఎస్ కార్యకర్తలుగా ప్రతిఘటిస్తాం ఈ కార్యక్రమం లో BRS పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గున్నారు
కొమురం భీం ఆశాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం సిర్పూర్ మండల బస్టాండ్ సమీపంలో ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ పోలీసులు బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెనుగులాట ....... ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు సిర్పూర్ మండల అధ్యక్షులు అస్లాం బిన్ అబ్దుల్లా ఆధ్వర్యం లో మండల కేంద్రంలోని బిఆర్ఎస్ నాయకులు ధర్నా పీసీ ఘోష్ కమిషన్ గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ – *వీళ్ల అసలు లక్ష్యం ఒక్కటే. అది తెలంగాణ రైతుల మీద కక్ష …తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్ గారిమీద తన్నీరు హరీష్ రావు గార్ల మీద రాజకీయ కక్ష సాధించడం. 👉 కేసీఆర్ గారు visionary leadership తో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, వంటి ప్రాజెక్టులు తెచ్చారు. 👉 Harish Rao నీటిపారుదల శాఖ మంత్రిగా రాత్రింబవళ్ళు శ్రమించి ప్రతి రైతు పొలానికి నీరు
చేరేలా చేశారు. ఈ విజయాల వలనే Congress, కమిషన్ రెండూ కలసి ఈ ఇద్దరి మీద తప్పుడు ఆరోపణలు, అడ్డంకులు, ఫైళ్ళ ఆటలు మొదలుపెట్టాయి. కమిషన్ రిపోర్ట్ అంటే Congress స్క్రిప్ట్. కాంగ్రెస్ పాలన అంటే ప్రజలను నట్టేట ముంచే పాలన సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ మీటిగడ్డ బ్యారేజీని రిపేరు చేసి ప్రజలకు అందుబాటులో నీరు అందించాలి. చేను ఎండితే రైతు నష్టపోతాడు, రైతు నష్టపోతే ఆ పాపం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. *ఇవన్నీ కెసిఆర్,,తన్నీరు హరీష్ రావు గారిపై కక్షతో చేస్తున్న కుట్రలే. 👉 కానీ BRS స్పష్టంగా చెబుతోంది: రైతు పొలం ఎండిపోకుండా, తెలంగాణ కలలు చెదరకుండా, కెసిఆర్- హరీష్ రావు మీద ఉన్న ప్రతి కుట్ర చేస్తున్న కాంగ్రెస్ చర్యలకు,, బిఆర్ఎస్ కార్యకర్తలుగా ప్రతిఘటిస్తాం ఈ కార్యక్రమం లో BRS పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గున్నారు
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- ఆటోలో నుండి జారిపడి మహిళలకు తీవ్ర గాయాలు నరసన్నపేట:శనివారం సాయంత్రం నరసన్నపేట నుండి చిక్కాల వలస వెళుతున్న ఆటోలో ప్రయాణిస్తున్న సవలాపురం అన్నపూర్ణ అనే మహిళ ప్రమాదవశాత్తు జారిపడి రహదారిపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆమెను నరసన్నపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.1
- నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ సమీపంలో గల పి వి ఆర్ కళ్యాణమండపం నందు మహా నగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఇండియన్ సిల్క్స్ గ్యాలరీ ఎక్స్ ప్రో ప్రారంభించారు.డిసెంబర్ 20 తారీకు నుండి 25వ తారీకు వరకు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇండియన్ గెలాక్సీ ఎక్స్ ప్రో నందు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు . ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల నుండి అమ్మకం చేయటం తమ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. తమ వద్ద మహిళలకు శారీస్ చుడిదార్స్ కలంకారి పోచంపల్లి ఉప్పాడ గద్వాల్ జైపూర్ రాజస్థాన్ బనారస్ పట్టు ప్రత్యేకంగా రానున్న క్రిస్టమస్ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు వస్త్రప్రియలు తమ గ్యాలరీ ఎక్స్ ప్రో ని ఒకసారి వీక్షించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎర్ర శ్రీనివాసరావు మీడియాతో తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా డిస్కౌంట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.3
- స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శేషాద్రి నగర్లో శుభ్రత కార్యక్రమం. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్లో ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతని నాయకులు పేర్కొంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1