Shuru
Apke Nagar Ki App…
డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం పరిశీలన జన్నారంలో ఏర్పాటుచేసిన డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రాన్ని పోన్కల్ క్లస్టర్ ఏఈఓ త్రి సంధ్య పరిశీలించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ఆమె డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడ ధాన్యంలో తేమశాతాన్ని పరీక్షించారు.ధాన్యంలో 17% తేమ ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం పలువురు రైతులకు ధాన్యాన్ని అమ్ముకునేందుకు టోకెన్లను కూడా ఏఈఓ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ఉన్నారు.
P.G.Murthy
డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం పరిశీలన జన్నారంలో ఏర్పాటుచేసిన డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రాన్ని పోన్కల్ క్లస్టర్ ఏఈఓ త్రి సంధ్య పరిశీలించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం ఆమె డిసిఎంఎస్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడ ధాన్యంలో తేమశాతాన్ని పరీక్షించారు.ధాన్యంలో 17% తేమ ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం పలువురు రైతులకు ధాన్యాన్ని అమ్ముకునేందుకు టోకెన్లను కూడా ఏఈఓ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ఉన్నారు.
More news from Mancherial and nearby areas
- Post by Ravi Poreddy1
- Post by Nagesh Thalari3
- Post by KLakshmi Devi2
- మీరు ఇది చూశారా?1
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Omnamashivaya S1