మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాగమయి సహకారం తోనే - మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనందబాబు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సహకారం తోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు అయినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనందబాబు అన్నారు. మర్లపాడు గ్రామంలో సోమవారం సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, సర్పంచ్ ఆంద్రియ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల రైతుల విజ్ఞప్తి మేరకు, మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఆధారంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాగమయి, దృష్టికి తీసుకెళ్ళి సాధించటం జరిగిందన్నారు. మండల రైతాంగానికి కొనుగోలు కేంద్రం అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనల మేరకు మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని రైతులను కోరారు. కందుకూరు గ్రామంలో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర రెడ్డి, సర్పంచులు గడిపర్తి శ్రీనివాసరావు, రైతుబంధు మండల మాజీ అధ్యక్షులు వెల్ది జగన్మోహనరావు, డిసిసిబి మాజీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, వేంసూరు ఎండి ఫక్రుద్దీన్, రంగారెడ్డి, భర్మవత్ రాము, వైయస్ బంజారా రంగారెడ్డి, ఉప సర్పంచ్ మందపాటి రాఘవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మల్లెల నరసింహారావు, మాజీ ఎంపీటీసీ మట్ట ప్రసాద్, మాజీ సర్పంచ్ గరికపాటి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పామర్తి లక్ష్మి అశోక్, దాసరి రామకృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు యర్రా సత్యనారాయణ, ఒగ్గు కరుణాకరరెడ్డి, మందపాటి శ్రీనివాసరావు, గన్నెన్ని సురేష్, కేశవరావు, తోట సత్యనారాయణ, ఈశ్వర చారి, బండి శ్రీనివాసరెడ్డి, గొర్ల రామ్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మేడ వెంకటేశ్వరరావు, చీరాల రామారావు, తహశీల్దార్ మాణిక్ రావు, ఎంపీడీఓ రంజిత్ కుమార్, అసిస్టెంట్ రిజిస్టర్ కిషోర్, స్పెషల్ ఆఫీసర్ విశ్వజిత్, వ్యవసాయ అధికారి రామమోహన్, సీఈఓ సూర్యప్రకాశ్ రెడ్డి, సిబ్బంది రాంపుల్లయ్య, జుబ్బూరి చెన్నారావు తో పాటు సహకార సంఘాల కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాగమయి సహకారం తోనే - మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనందబాబు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సహకారం తోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు అయినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనందబాబు అన్నారు. మర్లపాడు గ్రామంలో సోమవారం సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, సర్పంచ్ ఆంద్రియ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల రైతుల విజ్ఞప్తి మేరకు, మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఆధారంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాగమయి, దృష్టికి తీసుకెళ్ళి సాధించటం జరిగిందన్నారు. మండల రైతాంగానికి కొనుగోలు కేంద్రం అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనల మేరకు మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని రైతులను కోరారు. కందుకూరు గ్రామంలో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర రెడ్డి, సర్పంచులు గడిపర్తి శ్రీనివాసరావు, రైతుబంధు మండల మాజీ అధ్యక్షులు వెల్ది జగన్మోహనరావు, డిసిసిబి మాజీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, వేంసూరు ఎండి ఫక్రుద్దీన్, రంగారెడ్డి, భర్మవత్ రాము, వైయస్ బంజారా రంగారెడ్డి, ఉప సర్పంచ్ మందపాటి రాఘవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మల్లెల నరసింహారావు, మాజీ ఎంపీటీసీ మట్ట ప్రసాద్, మాజీ సర్పంచ్ గరికపాటి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పామర్తి లక్ష్మి అశోక్, దాసరి రామకృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు యర్రా సత్యనారాయణ, ఒగ్గు కరుణాకరరెడ్డి, మందపాటి శ్రీనివాసరావు, గన్నెన్ని సురేష్, కేశవరావు, తోట సత్యనారాయణ, ఈశ్వర చారి, బండి శ్రీనివాసరెడ్డి, గొర్ల రామ్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మేడ వెంకటేశ్వరరావు, చీరాల రామారావు, తహశీల్దార్ మాణిక్ రావు, ఎంపీడీఓ రంజిత్ కుమార్, అసిస్టెంట్ రిజిస్టర్ కిషోర్, స్పెషల్ ఆఫీసర్ విశ్వజిత్, వ్యవసాయ అధికారి రామమోహన్, సీఈఓ సూర్యప్రకాశ్ రెడ్డి, సిబ్బంది రాంపుల్లయ్య, జుబ్బూరి చెన్నారావు తో పాటు సహకార సంఘాల కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు1
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -1
- Post by JADI RAJU1
- Post by Ramprasad islavath1