శ్రీ మల్లికార్జున స్వామి, పోచమ్మ తల్లి దేవాలయానికి భూమి పూజ కార్యక్రమం శ్రీకృష్ణ యాదవ్ సంఘం ప్రజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో #గజ్వేల్ ప్రజ్ఞాపూర్, నవంబర్, 3,: ఐ త్రీ న్యూస్ బ్యూరో రిపోర్టర్/ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ 4వ వార్డు లోని శ్రీకర్జన స్వామి పోచమ్మ తల్లి దేవాలయాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన మర్కుక్ మండల మాజీ జెడ్పిటిసి రామచంద్రం యాదవ్, సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రెటరీ రవీందర్ యాదవ్, వనం మల్లేష్ యాదవ్, పత్తి బాబు యాదవ్, 4వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ పంబాల అర్చన శివకుమార్, చీర్ల మల్లేశం యాదవ్, శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు దువ్వల బిక్షపతి యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎక్కల దేవి కనకరాజు యాదవ్, యాదవ సంఘం పెద్ద మనుషుల ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు కార్యనిర్వహణ అధ్యక్షులు చీర్ల యాదగిరి యాదవ్, రొట్టెల శ్రీనివాస్ యాదవ్, రొట్టెల ఐ లేష్ యాదవ్, లింగం యాదవ్ ,నాగరాజ్ యాదవ్, కృష్ణ యాదవ్, సతీష్ యాదవ్, కడారి ఐలయ్య యాదవ్ ,గట్టు రమేష్ యాదవ్, కటికం స్వామి యాదవ్, దువ్వల శ్రీనివాస్ యాదవ్ ,మంద నరేష్ యాదవ్, కొరమైన రమేష్ యాదవ్, గట్టు ఆంజనేయులు యాదవ్ ,కుల బంధవులు, పెద్దలు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
శ్రీ మల్లికార్జున స్వామి, పోచమ్మ తల్లి దేవాలయానికి భూమి పూజ కార్యక్రమం శ్రీకృష్ణ యాదవ్ సంఘం ప్రజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో #గజ్వేల్ ప్రజ్ఞాపూర్, నవంబర్, 3,: ఐ త్రీ న్యూస్ బ్యూరో రిపోర్టర్/ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ 4వ వార్డు లోని శ్రీకర్జన స్వామి పోచమ్మ తల్లి దేవాలయాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా
విచ్చేసిన మర్కుక్ మండల మాజీ జెడ్పిటిసి రామచంద్రం యాదవ్, సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రెటరీ రవీందర్ యాదవ్, వనం మల్లేష్ యాదవ్, పత్తి బాబు యాదవ్, 4వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ పంబాల అర్చన శివకుమార్, చీర్ల మల్లేశం యాదవ్, శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు దువ్వల బిక్షపతి యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎక్కల దేవి
కనకరాజు యాదవ్, యాదవ సంఘం పెద్ద మనుషుల ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు కార్యనిర్వహణ అధ్యక్షులు చీర్ల యాదగిరి యాదవ్, రొట్టెల శ్రీనివాస్ యాదవ్, రొట్టెల ఐ
లేష్ యాదవ్, లింగం యాదవ్ ,నాగరాజ్ యాదవ్, కృష్ణ యాదవ్, సతీష్ యాదవ్, కడారి ఐలయ్య యాదవ్ ,గట్టు రమేష్ యాదవ్, కటికం స్వామి యాదవ్, దువ్వల శ్రీనివాస్ యాదవ్ ,మంద నరేష్ యాదవ్, కొరమైన రమేష్ యాదవ్, గట్టు ఆంజనేయులు యాదవ్ ,కుల బంధవులు, పెద్దలు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
- Post by Rakesh Sirvi1
- Post by Ravi Poreddy1
- Post by KLakshmi Devi1
- నాలుగు నెలలుగా టీచర్ సెలవు మరొక టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఉపాధ్యాయుడు బాధ్యత చేపట్టిన వాలంటీర్ అక్షర సాక్షి /అనంతగిరి,పాడేరు అల్లూరి జిల్లా న్యూస్ డిసెంబర్17 :- అల్లూరి జిల్లా పరిధిలో కొన్ని ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి నిదర్శనం అనంతగిరి మండలం పెద్దకోట పంచాయితీ వేలమామిడి గ్రామంలో గల పాఠశాలకు గత కొద్ధి రోజులుగా ఉపాధ్యాయులు లేక ఒక వాలంటీర్ ఒక్కడే విద్యార్థులకు విద్య భోదన చేస్తున్నాడు. టీచర్ లేకపోవడం వలన పిల్లలు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆ వాలంటీర్ మాట్లాడుతూ ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కు గత కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అవ్వగా సెలవు పెట్టారని శెలవు పై వెళ్లిపోవడం వలన గత నాలుగు నెలలుగా నేనే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం వలన విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదువు చెప్పలేకపోతున్నానని, కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంత మంది అర్థం చేసుకోలేకపోతున్నారని దీని వలన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వర్యులు పాఠశాలకు ఉపాధ్యాయులును నియమించాల్సిందిగా ఆయన కోరారు. ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉంటే ఒక టీచర్ సెలవు పెట్టినా మరొక టీచర్ వుంటారు కానీ ఈ పాఠశాలకు సంబంధించి ఒకరే టీచర్ వుంటారు. ప్రమాదవశాత్తు ప్రమాదం బారిన పడి విధులకు సెలవు పెట్టిన తరుణంలో అక్కడ మరొక టీచర్ ను నియమించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందా లేదా అనేది ఆశ్చర్యకరంగా మారింది. అనివార్య కారణాల వలన ఆ వాలంటరీ పాఠశాలకు రాకపోతే పిల్లలు పాఠశాలకు వెళ్లే పనే ఉండదు చదువుకు దూరం కాకపోతే ఇంకేం అవుతుంది ఇంకో విషయం ఏమిటంటే 52 మంది విద్యార్థులు స్థానికంగా ఉన్న వ్యక్తి (వాలంటీర్ ) మాట వింటారా..? అనే కోణంలో ఆలోచించిన విద్యార్థులు చదువుకు దూరం అవుతారు అనేది మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టీచర్ కు ప్రమాదం జరిగి ప్రమాదవశాత్తు నాలుగు నెలలు సెలవు పెట్టడం ఒకవైపు అయితే నేటి వరకు ఇంకో టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే విషయం సరికొత్త కోణంగానే భావించాలి.మరి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ పాఠశాలకు నూతన టీచర్ ను నియమించి గిరిజన విద్యార్థులకు విద్య పూర్తి స్థాయిలో అందేలా చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే...?? టీచర్ నియమించకుండా ఉంటే వారు భవిష్యత్తు నాశనం అవ్వడానికి గల కారణం ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నార్థకం.?4
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1