Shuru
Apke Nagar Ki App…
50వ.శ్రీలలితాశరన్నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభం శ్రీ సుదర్శనపీఠం వ్యవస్థాపకులు శ్రీ మాన్ సుదర్శనాచార్య స్వామి వారి పర్యవేక్షణలో రంగ రంగ వైభవంగా జరుగుతాయి.ప్రతిరోజు రుద్రాభిషేకం శ్రీ చక్రార్చన నవావరణ అర్చన జరుగుతుంది లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి దర్శనం చేసుకుని తరించండి నేతాజీ నగర్2వలైన్ గుంటూరు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము స్వర్ణోత్సవం
A.T.Sudarsanacharyulu
50వ.శ్రీలలితాశరన్నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభం శ్రీ సుదర్శనపీఠం వ్యవస్థాపకులు శ్రీ మాన్ సుదర్శనాచార్య స్వామి వారి పర్యవేక్షణలో రంగ రంగ వైభవంగా జరుగుతాయి.ప్రతిరోజు రుద్రాభిషేకం శ్రీ చక్రార్చన నవావరణ అర్చన జరుగుతుంది లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి దర్శనం చేసుకుని తరించండి నేతాజీ నగర్2వలైన్ గుంటూరు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము స్వర్ణోత్సవం
More news from Guntur and nearby areas
- Post by KLakshmi Devi1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- రన్నింగ్ లో ఉన్న ఫ్యాన్సీ షాపు అమ్మకానికి గలదని ప్రకటన, నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ మెయిన్ రోడ్డు నుండి పెట్రోల్ బంకు ఎదురు వీధి సమీపంలో, తిప్పరాజు వారి వీధి మూర్తి హాస్పిటల్ ప్రక్కన చిన్న బజార్ పెద్ద బజార్ పోవు కూడలి వద్ద గల, శ్రీ రాజేశ్వరి ఫ్యాన్సీ షాపు, 35 సంవత్సరాల నుండి రన్నింగ్ లో ఉన్న రెండు అంకణాల షాపు అన్నట్లోని స్టాక్ తో సహా ఆరు లక్షల రూపాయలకు అమ్మకానికి కలదు. ఆసక్తి కలిగిన వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారు క్రింది ఫోన్ నెంబర్ 91 83413 86888 కు సంప్రదించగలరు తెలియజేస్తున్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శేషాద్రి నగర్లో శుభ్రత కార్యక్రమం. స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్లో ప్రభుత్వం నాయకుల ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో పారిశుధ్య పనులు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యతని నాయకులు పేర్కొంటూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.1
- Post by Nirmal KR NEWS 3691
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1