గ్రద్దగుంట గ్రామంలో పక్షవాతంతో 18 నెలల నుండి మంచానపడ్డ దిండు సుబ్రహ్మణ్యం. వీధన పడ్డ కుటుంబం, దాతల కోసం ఎదురుచూపు.తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి చొరవతో ఆర్థిక సాయం.తిరుపతి జిల్లా తడ మండలం గ్రద్దగుంట గ్రామంలో గత 18 నెలల నుండి పక్షవాతంతో మంచానపడ్డ దిండు సుబ్రహ్మణ్యం ను తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల గురవం బాబు సహకారంతో దిండు సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దిండు సుబ్రహ్మణ్యం కు మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్ కు వెళ్లాలని అందుకుగాను కాంగ్రెస్ పార్టీ దిండు సుబ్రహ్మణ్యం కు అండగా ఉంటుందని, కంగన్ ఎనర్జిటిక్ వాటర్ 5 లీటర్ల క్యాన్ ప్రతిరోజు అందజేస్తామని, అధికారులతో మాట్లాడి పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని ధైర్యం చెప్పి, ఆర్థికంగా ఆదుకొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా, తడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రద్దగుంట గ్రామంలో పక్షవాతంతో 18 నెలల నుండి మంచానపడ్డ దిండు సుబ్రహ్మణ్యం. వీధన పడ్డ కుటుంబం, దాతల కోసం ఎదురుచూపు.తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి చొరవతో ఆర్థిక సాయం.తిరుపతి జిల్లా తడ మండలం గ్రద్దగుంట గ్రామంలో గత 18 నెలల నుండి పక్షవాతంతో మంచానపడ్డ దిండు సుబ్రహ్మణ్యం ను తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల గురవం బాబు సహకారంతో దిండు సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దిండు సుబ్రహ్మణ్యం కు మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్ కు వెళ్లాలని అందుకుగాను కాంగ్రెస్ పార్టీ దిండు సుబ్రహ్మణ్యం కు అండగా ఉంటుందని, కంగన్ ఎనర్జిటిక్ వాటర్ 5 లీటర్ల క్యాన్ ప్రతిరోజు అందజేస్తామని, అధికారులతో మాట్లాడి పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని ధైర్యం చెప్పి, ఆర్థికంగా ఆదుకొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా, తడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రద్దగుంట గ్రామంలో పక్షవాతంతో 18 నెలల నుండి మంచానపడ్డ దిండు సుబ్రహ్మణ్యం. వీధన పడ్డ కుటుంబం, దాతల కోసం ఎదురుచూపు.తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి చొరవతో ఆర్థిక సాయం.తిరుపతి జిల్లా తడ మండలం గ్రద్దగుంట గ్రామంలో గత 18 నెలల నుండి పక్షవాతంతో మంచానపడ్డ దిండు సుబ్రహ్మణ్యం ను తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల గురవం బాబు సహకారంతో దిండు సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దిండు సుబ్రహ్మణ్యం కు మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్ కు వెళ్లాలని అందుకుగాను కాంగ్రెస్ పార్టీ దిండు సుబ్రహ్మణ్యం కు అండగా ఉంటుందని, కంగన్ ఎనర్జిటిక్ వాటర్ 5 లీటర్ల క్యాన్ ప్రతిరోజు అందజేస్తామని, అధికారులతో మాట్లాడి పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని ధైర్యం చెప్పి, ఆర్థికంగా ఆదుకొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా, తడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రద్దగుంట గ్రామంలో పక్షవాతంతో 18 నెలల నుండి మంచానపడ్డ దిండు సుబ్రహ్మణ్యం. వీధన పడ్డ కుటుంబం, దాతల కోసం ఎదురుచూపు.తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి చొరవతో ఆర్థిక సాయం.తిరుపతి జిల్లా తడ మండలం గ్రద్దగుంట గ్రామంలో గత 18 నెలల నుండి పక్షవాతంతో మంచానపడ్డ దిండు సుబ్రహ్మణ్యం ను తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల గురవం బాబు సహకారంతో దిండు సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దిండు సుబ్రహ్మణ్యం కు మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్ కు వెళ్లాలని అందుకుగాను కాంగ్రెస్ పార్టీ దిండు సుబ్రహ్మణ్యం కు అండగా ఉంటుందని, కంగన్ ఎనర్జిటిక్ వాటర్ 5 లీటర్ల క్యాన్ ప్రతిరోజు అందజేస్తామని, అధికారులతో మాట్లాడి పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని ధైర్యం చెప్పి, ఆర్థికంగా ఆదుకొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా, తడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Post by Daatha Foundation Trust1
- Post by Doddagalla Munirathinam1
- పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ "నారా చంద్రబాబునాయుడు" గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమం లో పుంగనూరు మండలం అధ్యక్షులు మాధవరెడ్డి, సీవీ రెడ్డి ,దేశదీ ప్రకాష్, కృష్ణంరాజు,శ్రీకాంత్,సెమీపతి, ఇబ్రహీం, కవిత , నాసిర్, షామీర్,రాజు, noor, సద్దాం,పోలీస్ గిరి,బులెట్ పవన్ ,ధర్మ, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి : పతిరాజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు3
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- కోవూరు అన్న క్యాంటీన్ లో ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు - ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్న సిఎం చంద్రబాబు నాయుడులక్ష్యం. - చంద్రన్న జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ల పేదలు ఒక రోజు ఉచితంగా భోజనం చేసేందుకై నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. - నాయకులు అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూల మాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వండి. - విడవలూరు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన విపిఆర్ నేత్ర బస్సు మరియు బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ సిఎం చంద్రబాబు జన్మదిన కానుకగా అందిస్తున్నాం. - కోవూరు అన్నా క్యాంటీన్లో సామాన్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో భోజనం చేసే పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆయన సతీమణినారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు అన్న క్యాంటీన్ లో సిఎం చంద్రబాబు నాయుడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించే నాయకుడు చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన అన్నా క్యాంటీన్లు నేడు లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నాయని కొనియాడారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూలమాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా యివ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాయకులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన కానుకగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విడవలూరు మండలంలో ఈరోజు ప్రారంభించిన విపిఆర్ నేత్ర గురించి ప్రస్తావించారు. అలాగే బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సిఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కూడా జన్మదిన కానుకగా అందివ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.4
- Post by Bondhu Suresh1
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1