Shuru
Apke Nagar Ki App…
ముంచంగిపుట్టు మండలం సంగడ గ్రామంలో రూ.8 లక్షల నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ను విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర బుధవారం ప్రారంభించారు. మారుమూల పల్లెలను సైతం మండల కేంద్రాలతో సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Shyam
ముంచంగిపుట్టు మండలం సంగడ గ్రామంలో రూ.8 లక్షల నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ను విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర బుధవారం ప్రారంభించారు. మారుమూల పల్లెలను సైతం మండల కేంద్రాలతో సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Shyam1
- Post by Sageni gangadhar1
- పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.1
- Post by Kundoori Prakash1
- 18 मार्च 2026 तक, अमेरिका का कुल राष्ट्रीय कर्ज (National Debt) पहली बार $39 ट्रिलियन (लगभग ₹3200 लाख करोड़) के ऐतिहासिक आंकड़े को पार कर गया है। यह दुनिया में सबसे बड़ा राष्ट्रीय ऋण है, जो लगातार बढ़ रहा है। इस कर्ज का मतलब है कि अमेरिका की सरकार पर ट्रेजरी बॉन्ड के रूप में भारी बोझ है।1
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- సీఎం చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. బుధవారం పాతపట్నంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఐదు రూపాయలకు నాణ్యతతో కూడినnఅల్పాహారం భోజనం అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తారు అన్నారు. రాష్ట్రంలో పేదలు ఆకలితో ఉండకూడదు అన్న లక్ష్యం తో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది అన్నారు. కార్యక్రమములో నాయకులు అధికారులు పాల్గొన్నారు.1