Shuru
Apke Nagar Ki App…
Pamide news
K Vonnakka
Pamide news
More news from Andhra Pradesh and nearby areas
- #trending vedios #christmas #christmasgifts #christmas #santaclause1
- మద్ది మేడారం జాతర ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష - కలెక్టర్ సత్య శారద. వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారంలో జనవరి 28, 29, 30 తేదీల్లో జరగనున్న జాతర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్య శారద క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా సమీక్షించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతరను సజావుగా నిర్వహించేందుకు అధికారులకు తగిన సూచనలు చేశారు.1
- మహిళ యాక్టర్స్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమపణలు చెప్పిన నటుడు శివాజీ1
- Post by Ravi Poreddy1
- Post by Dr.Gangu Manmadharao1
- BREAKING కెసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ కొడంగల్ వేదికగా సవాల్ విసురుతున్నా 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా 150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100 కు పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా ఇదే నా సవాల్.. చేతనైతే కాస్కో బిడ్డా నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. రాబోయే ఎన్నికల్లో కెసీఆర్ కు అధికారం ఇక కల్లనే బీఆరెస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే… కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడు కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా.. ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధం సభకు రండి.. అర్థవంతమైన చర్చ చేద్దాం… కాళేశ్వరంపై చర్చిద్దామా, కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దాం, టెలిఫోను ట్యాపింగ్ పై చర్చిద్దామా రండి సొంత చెల్లిలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళింటి ఆడబిడ్డనే చెబుతోంది సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నాడు మీ గ్రాండ్రింపులకు, బెదిరింపులకు భయపడేది లేదు.. తోలు తీసుడు కాదు.. మీ తోలు సంగతి చూసుకోండి..1
- క్రిస్మస్ సంబరాలు ప్రారంభం జన్నారం మండలంలోని పలు గ్రామాలలో క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని బుధవారం రాత్రి మండలంలోని కలమడుగు గ్రామంలో చర్చిని ఫాదర్లు, క్రైస్తవులు రంగురంగుల బల్బులు ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా జీసస్ పాటలతో ఊరేగింపు నిర్వహించారు. అలాగే మండలంలోని పలు గ్రామాలలో ఉన్న చర్చిలను కూడా నిర్వాహకులు అందంగా అలంకరించారు. క్రిస్మస్ పురస్కరించుకొని అర్ధరాత్రి నుండి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. క్రిస్మస్ సందర్భంగా అంతట పండుగ వాతావరణం నెలకొంది.1
- తెలంగాణ రాష్ట్ర పర్యటన లో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ తో కలిసి టిఫిన్ చేస్తున్న అఖిలేశ్ యాదవ్1