Shuru
Apke Nagar Ki App…
ధర్మవరం, ఆగస్టు 31: రేపు ఆదివారం సెలవు దినం కారణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒక రోజు ముందుగానే నిర్వహించారు. ఈ సందర్భంగా, మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు, 26వ వార్డులో పింఛన్, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు అర్హులైన వారి ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, టిడిపి నాయకులు టైలర్ గోపాల్, ఉపేంద్ర మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Hi Dharmavaram
ధర్మవరం, ఆగస్టు 31: రేపు ఆదివారం సెలవు దినం కారణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒక రోజు ముందుగానే నిర్వహించారు. ఈ సందర్భంగా, మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు, 26వ వార్డులో పింఛన్, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు అర్హులైన వారి ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, టిడిపి నాయకులు టైలర్ గోపాల్, ఉపేంద్ర మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from Alluri Sitharama Raju and nearby areas
- వర్క్ ఫ్రొమ్ హోమ్ ఒప్పోర్ట్యూనిటీ ఎవరైనా సీరియస్ పీపుల్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చెయ్యండి 79936048461
- వైఎస్ఆర్సీపీ అవాస్తవ ప్రచారాన్ని ఖండించిన పల్నాడు జిల్లా బీజేపీ ఇన్చార్జి కొక్కెర శ్రీనివాస్1
- *### London lo పల్నాడు abbayi # vammo train lo driver ledu 🚂🚋🚃🚋🚃🚋🚃## please like and subscribe1
- Retirement Function|R.V.Prasad|Librarian|GDC, Bukkapatnam|Sri Satya Sai Dist|Andhra Pradesh|Staff|1
- Inside Story :కోనసీమ రాజకీయాల్లో కలకలం | Konaseema | Janasena | Ysrcp | Swatantra Tv1
- సరిపోదా శనివారం సినిమా షూటింగ్ ఇల్లు మాగం గ్రామం కోనసీమ1
- కోనసీమ విశిష్టత1
- పల్నాడు: కనుమూరి బాజీ చౌదరిని TDPపార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుతున్న కుంకలగుంట గ్రామస్తులు.| BT1