గజ్వేల్ లో... గ్రూపులను ప్రోత్సహిస్తున్న మైనంపల్లి హన్మంతరావు దొరల కబంధహస్తాల్లో ఇంకెన్నాళ్లు బతుకుదాం దొరలను తరిమేసే టైంలో మళ్లీ ప్రోత్సహిద్దామా...? దొరల మోచేతి నీళ్లు ఇంకెన్ని రోజులు తాగుదాం...? గజ్వేల్ నియోజకవర్గ దళితులు అర్థం చేసుకోండి... దళితులను ప్రోత్సహిస్తున్న నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు సిగ్గుచేటు - వర్గల్ మండల మాజీ ఎంపీపీ మోహన్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఆగస్టు 6 ప్రజా తెలంగాణ న్యూస్/బ్యూరో రిపోర్టర్ గజ్వేల్ లో జరిగిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి ప్రోటోకాల్ లేని కొండపాక విజయకుమార్ వేదికపైకి వెళ్లి గొడవ సృష్టించగా, ఆయనపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం సిగ్గుచేటని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ లో గ్రూపులను ప్రోత్సహిస్తున్న మైనoపల్లి హన్మంతరావు వత్తడితో డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్నీ నిరసిస్తూ బుధవారం గజ్వేల్ పట్టణంలో దళితులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు వెంకటస్వామి, కొడకండ్ల నర్సింలు, వీరేశం, అనిల్, అండాలమ్మ, శివులు తదితరులు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో కెసిఆర్, హరీష్ రావు లాంటి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దళితులను ప్రోత్సహిస్తున్న నర్సారెడ్డిపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేయించడం సిగ్గుచేటని నిలదీశారు. ముఖ్యంగా వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు గజ్వేల్, కొండపాక, మార్కెట్ కమిటీలు, నాచగిరి పాలకమండలిలలో పలువురికి డైరెక్టర్ పదవులు కట్టబెట్టి దళితులకు సముచిత స్థానం కల్పించినట్లు చెప్పారు. అయితే దీనిని జీర్ణించుకోలేని హన్మంత రావు, ప్రతాప్ రెడ్డిలకు అమ్ముడుపోయిన కొందరు దళితులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి లక్ష్యంగా విమర్శిస్తూ ప్రకటనలు ఇవ్వడం మన ఎదుగుదలను మనమే అడ్డుకున్నట్లు అవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కొండపాక విజయకుమార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చి వారికి పావుగా వాడుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు. ముఖ్యంగా నర్సారెడ్డిపై దళిత వ్యతిరేకి ముద్ర వేస్తుండడం తగదని, అయితే ఆయన వెంట ఎప్పుడూ దళితులు ఉంటారనే విషయాన్ని దొరలకు మద్దతు పలుకుతున్న దళిత నేతలు గ్రహించాలని సూచించారు. దళిత జాతి అభ్యున్నతిని అడ్డుకుంటున్న నేతలకు తగిన బుద్ధి చెప్తామని, నర్సారెడ్డిపై నమోదైన అట్రాసిటీ కేసు వెంటనే ఉపసంహరించని పక్షంలో కొండపాక విజయ్ కుమార్ కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. స్వప్రయోజనాల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఆయన దుర్వినియోగం చేయడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒత్తిడితో నర్సారెడ్డిపై అక్రమంగా నమోదు చేసిన అట్రాసిటీ కేసును పోలీసులు విరమించుకోని పక్షంలో పెద్ద ఎత్తున దళితులను సమీకరించి ఆందోళనలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి మహేందర్ శ్రీనివాస్ నాచారం టెంపుల్ డైరెక్టర్ వెంకటేష్ కొమ్ము మల్లికార్జున్ రత్నాకర్ బాబు తప్పు గణేష్ సుంకం సురేష్ కొడకల్లా బాలు దయల యాదగిరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు
గజ్వేల్ లో... గ్రూపులను ప్రోత్సహిస్తున్న మైనంపల్లి హన్మంతరావు దొరల కబంధహస్తాల్లో ఇంకెన్నాళ్లు బతుకుదాం దొరలను తరిమేసే టైంలో మళ్లీ ప్రోత్సహిద్దామా...? దొరల మోచేతి నీళ్లు ఇంకెన్ని రోజులు తాగుదాం...? గజ్వేల్ నియోజకవర్గ దళితులు అర్థం చేసుకోండి... దళితులను ప్రోత్సహిస్తున్న నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు సిగ్గుచేటు - వర్గల్ మండల మాజీ ఎంపీపీ మోహన్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఆగస్టు 6 ప్రజా తెలంగాణ న్యూస్/బ్యూరో రిపోర్టర్ గజ్వేల్ లో జరిగిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి ప్రోటోకాల్ లేని కొండపాక విజయకుమార్ వేదికపైకి వెళ్లి గొడవ సృష్టించగా, ఆయనపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం సిగ్గుచేటని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ లో గ్రూపులను ప్రోత్సహిస్తున్న మైనoపల్లి హన్మంతరావు వత్తడితో డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్నీ నిరసిస్తూ బుధవారం గజ్వేల్ పట్టణంలో దళితులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు వెంకటస్వామి, కొడకండ్ల నర్సింలు, వీరేశం, అనిల్, అండాలమ్మ, శివులు తదితరులు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో కెసిఆర్, హరీష్ రావు లాంటి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దళితులను ప్రోత్సహిస్తున్న నర్సారెడ్డిపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేయించడం సిగ్గుచేటని నిలదీశారు. ముఖ్యంగా వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు గజ్వేల్, కొండపాక, మార్కెట్ కమిటీలు, నాచగిరి పాలకమండలిలలో పలువురికి డైరెక్టర్
పదవులు కట్టబెట్టి దళితులకు సముచిత స్థానం కల్పించినట్లు చెప్పారు. అయితే దీనిని జీర్ణించుకోలేని హన్మంత రావు, ప్రతాప్ రెడ్డిలకు అమ్ముడుపోయిన కొందరు దళితులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి లక్ష్యంగా విమర్శిస్తూ ప్రకటనలు ఇవ్వడం మన ఎదుగుదలను మనమే అడ్డుకున్నట్లు అవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కొండపాక విజయకుమార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చి వారికి పావుగా వాడుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు. ముఖ్యంగా నర్సారెడ్డిపై దళిత వ్యతిరేకి ముద్ర వేస్తుండడం తగదని, అయితే ఆయన వెంట ఎప్పుడూ దళితులు ఉంటారనే విషయాన్ని దొరలకు మద్దతు పలుకుతున్న దళిత నేతలు గ్రహించాలని సూచించారు. దళిత జాతి అభ్యున్నతిని అడ్డుకుంటున్న నేతలకు తగిన బుద్ధి చెప్తామని, నర్సారెడ్డిపై నమోదైన అట్రాసిటీ కేసు వెంటనే ఉపసంహరించని పక్షంలో కొండపాక విజయ్ కుమార్ కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. స్వప్రయోజనాల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఆయన దుర్వినియోగం చేయడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒత్తిడితో నర్సారెడ్డిపై అక్రమంగా నమోదు చేసిన అట్రాసిటీ కేసును పోలీసులు విరమించుకోని పక్షంలో పెద్ద ఎత్తున దళితులను సమీకరించి ఆందోళనలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి మహేందర్ శ్రీనివాస్ నాచారం టెంపుల్ డైరెక్టర్ వెంకటేష్ కొమ్ము మల్లికార్జున్ రత్నాకర్ బాబు తప్పు గణేష్ సుంకం సురేష్ కొడకల్లా బాలు దయల యాదగిరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ సమీపంలో గల పి వి ఆర్ కళ్యాణమండపం నందు మహా నగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఇండియన్ సిల్క్స్ గ్యాలరీ ఎక్స్ ప్రో ప్రారంభించారు.డిసెంబర్ 20 తారీకు నుండి 25వ తారీకు వరకు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇండియన్ గెలాక్సీ ఎక్స్ ప్రో నందు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు . ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల నుండి అమ్మకం చేయటం తమ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. తమ వద్ద మహిళలకు శారీస్ చుడిదార్స్ కలంకారి పోచంపల్లి ఉప్పాడ గద్వాల్ జైపూర్ రాజస్థాన్ బనారస్ పట్టు ప్రత్యేకంగా రానున్న క్రిస్టమస్ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు వస్త్రప్రియలు తమ గ్యాలరీ ఎక్స్ ప్రో ని ఒకసారి వీక్షించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎర్ర శ్రీనివాసరావు మీడియాతో తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా డిస్కౌంట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.3
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మల్కాజ్ గిరి నేరేడు మెట్ గ్రామంలో శ్రీ సంఘన బోయిన రాజు యాదవ్ @ గొట్ల రాజు యాదవ్ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మహా పడి పూజ... స్వామియే శరణం అయ్యప్ప1