Shuru
Apke Nagar Ki App…
కొనసాగుతున్న మాల దీక్షాధారణ దండేపల్లి మండలంలోని శ్రీ గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో భక్తుల హనుమాన్ మాల దీక్షాధారణ కొనసాగుతోందని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 573 మంది భక్తులు బుధవారం దేవాలయం ఆవరణలోని ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ మాల దీక్ష ధారణ చేశారు. వారికోసం అన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అలాగే కొండపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవాలయం ప్రాంగణంలో చలివేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
P.G.Murthy
కొనసాగుతున్న మాల దీక్షాధారణ దండేపల్లి మండలంలోని శ్రీ గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో భక్తుల హనుమాన్ మాల దీక్షాధారణ కొనసాగుతోందని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 573 మంది భక్తులు బుధవారం దేవాలయం ఆవరణలోని ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ మాల దీక్ష ధారణ చేశారు. వారికోసం అన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అలాగే కొండపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవాలయం ప్రాంగణంలో చలివేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- శ్రీ రాధాకృష్ణ నూతన విగ్రహ ప్రతిష్టాపన1
- Post by Abbas Hussain1
- నిర్మల్: స్వగ్రామానికి చేరుకున్న మృతదేహం - దుబాయ్ లో పాకిస్తానీ చేతిలో హత్యకు గురైన ప్రేమ్ సాగర్1
- నిర్మల్: కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లా స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్1
- నిర్మల్ జిల్లా రౌండప్ | District round up | Nirmal1
- రాధాకృష్ణ నూతన విగ్ర ప్రతిష్టాపన1