ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సహకారంతో హైవే పక్కన నూతన చలివేంద్రం మార్చి 12 న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటై 15వ సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 16 వ సంవత్సరాలలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించాలి - ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు 12 మార్చ్ 2011 సంవత్సరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) నీ స్థాపించి దిగ్విజయంగా ప్రజల గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి మరియు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డీ ఆదేశాల మేరకు కౌతాళం కోసిగి పెద్దకడుబూరు మరియు మంత్రాలయం మండలాల పరిధిలోని ప్రతి గ్రామంలో మార్చ్ 12 గురువారం రోజు ఉదయం వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరుతూ,కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు,జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు,గ్రామ నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు,వార్డు మెంబర్లు,వివిధ అనుబంధ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, మీడియా మరియు పత్రికా మిత్రులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సహకారంతో హైవే పక్కన నూతన చలివేంద్రం మార్చి 12 న వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటై 15వ సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 16 వ సంవత్సరాలలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించాలి - ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు 12 మార్చ్ 2011 సంవత్సరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) నీ స్థాపించి దిగ్విజయంగా ప్రజల గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి మరియు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డీ ఆదేశాల మేరకు కౌతాళం కోసిగి పెద్దకడుబూరు మరియు మంత్రాలయం మండలాల పరిధిలోని ప్రతి గ్రామంలో మార్చ్ 12 గురువారం రోజు ఉదయం వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరుతూ,కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు,జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు,గ్రామ నాయకులు,సర్పంచులు, ఎంపీటీసీలు,వార్డు మెంబర్లు,వివిధ అనుబంధ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, మీడియా మరియు పత్రికా మిత్రులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
- కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.4
- గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర1
- నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్1
- అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ గవిసిద్ద గారి తండ్రి గౌరన్న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించిన టీడీపీ నాయకుడు ధర్మతేజ గారు మండల టీడీపీ నాయకులు..అనంతరం కుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.1
- కూటమి పాలనలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెల్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి ఆయన కూరగాయల మార్కెట్ వద్ద ఇటీవల ఏర్పాటైన నూతన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రాయదుర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. రాయదుర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.1
- కలసపాడు మండలం ముద్దంవారిపల్లె కు గ్రామానికి చెందిన ఇమాన్యుల్, కాశి నాయన మండలం గంగనపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే దళిత యువకులు అనుమానస్పద రీతిలో ఇటీవల మృతి చెందారు. బుధవారం వారి కుటుంబ సభ్యులను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వరుసగా దళిత యువకులను టార్గెట్ చేస్తూ హత మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. దళిత యువకుడు దిలీప్ మృతి ఆత్మహత్య కాదని ప్రేమ వ్యవహార హత్య అన్నారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులు నీరు కార్చకుండా సమగ్ర విచారణ చేపట్టి నిందితులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దిలీప్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత పిరికివాడు కాదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వయంగా ఆ యువకుడే తన తల్లిని చూసుకోవాలని తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని తనపై కొందరు దుండగులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడన్నారు. ఇవన్నీ క్లుప్తంగా ఉన్నాయని వాటిపై సమగ్ర విచారణ చేస్తే నిజమైన నిందితులు దొరుకుతారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారాలు చేశారని ఆయన అన్నారు. తెలుగు నేలపై హత్యలు ఆత్మహత్యలుగా, ప్రమాదవశాత్తు జరిగే మరణాలుగా మారతున్నాయంటే అవి ఒక్క కడప జిల్లాలోనేని ఆయన ఆరోపించారు. దిలీప్ మృతి కూడా కేవలం సెల్ టవర్ ఆధారంగా కాకుండా మరో కోణంలో విచారించాలని పోలీసులను కోరారు.2
- పదవ తరగతి విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచనలు1
- కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.4