ప్రజల ఇంటి వద్దకే పాలన... ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యం ముదిగుబ్బ: ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు ముదిగుబ్బ మండలంలోని మద్దన్నగారిపల్లి, తప్పెటవారిపల్లి, పైపేడు, పెద్దన్నగారిపల్లి, పాయకట్టుపల్లి గ్రామాల పరిధిలోని 89, 90, 91, 92 పోలింగ్ కేంద్రాల్లో "రెండేళ్ల సుపరిపాలన – అభివృద్ధి, సంక్షేమ విజయాలు" పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, మాజీ శాసనసభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్ర సంచాలకులు కమతం కాటమయ్య, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి రమేష్ బాబు, ముదిగుబ్బ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కరణం ప్రభాకర్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి, మూడో సమూహ బాధ్యులు చిన్నగాని నరసింహ యాదవ్, యువ నాయకుడు కోట్ల బాబి, మొలకవేముల పంచాయతీ అధ్యక్షుడు బండి మల్లికార్జున, కొండగట్టుపల్లి పంచాయతీ అధ్యక్షుడు చిన్నగాని సూర్యప్రకాశ్ యాదవ్, తప్పెటవారిపల్లి గ్రామ అధ్యక్షుడు పెరుగు రామచంద్రతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలను ఆప్యాయంగా కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కరపత్రాలను అందజేశారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన ప్రజాపాలన అని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి నాయుడు, పొడరాలపల్లి సోమశేఖర్, గంగిరెడ్డి, చిన్నగాని రామాంజనేయ యాదవ్, కుమార్, సూర్యనారాయణ, అంజి, కత్తి వెంకటకృష్ణ, రమణయ్య, వడ్డే రమణ, నరేంద్ర యాదవ్, గోపాల్ నాయక్, సాకే కృష్ణ, లక్ష్మీపతి, మునీంద్ర, మోతీలాల్ నాయక్, లక్ష్మణ్, పెద్దన్న, గోసి సిద్ధయ్య, కొట్టాల చంద్ర యాదవ్, నారాయణస్వామి యాదవ్, నరేష్ కుమార్, సాయి వెంకటరమణ, గోపినాథ్ యాదవ్, పాయకట్టుపల్లి కృష్ణ, రాము, ఆదినారాయణ, గడ్డం గోపాల్, నారాయణస్వామి, వడ్డే నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకమే మా బలం... ప్రతి గ్రామ అభివృద్ధే మా ధ్యేయం... ప్రతి కుటుంబ సంక్షేమమే మా లక్ష్యం... అనే నినాదాలతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ప్రజల ఇంటి వద్దకే పాలన... ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యం ముదిగుబ్బ: ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు ముదిగుబ్బ మండలంలోని మద్దన్నగారిపల్లి, తప్పెటవారిపల్లి, పైపేడు, పెద్దన్నగారిపల్లి, పాయకట్టుపల్లి గ్రామాల పరిధిలోని 89, 90, 91, 92 పోలింగ్ కేంద్రాల్లో "రెండేళ్ల సుపరిపాలన – అభివృద్ధి, సంక్షేమ విజయాలు" పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, మాజీ శాసనసభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్ర సంచాలకులు కమతం కాటమయ్య, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి రమేష్ బాబు, ముదిగుబ్బ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కరణం ప్రభాకర్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి, మూడో సమూహ బాధ్యులు చిన్నగాని నరసింహ యాదవ్, యువ నాయకుడు కోట్ల బాబి, మొలకవేముల పంచాయతీ అధ్యక్షుడు బండి మల్లికార్జున, కొండగట్టుపల్లి పంచాయతీ అధ్యక్షుడు చిన్నగాని సూర్యప్రకాశ్ యాదవ్, తప్పెటవారిపల్లి గ్రామ అధ్యక్షుడు పెరుగు రామచంద్రతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలను ఆప్యాయంగా కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో
అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కరపత్రాలను అందజేశారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన ప్రజాపాలన అని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి నాయుడు, పొడరాలపల్లి సోమశేఖర్, గంగిరెడ్డి, చిన్నగాని రామాంజనేయ యాదవ్, కుమార్, సూర్యనారాయణ, అంజి, కత్తి వెంకటకృష్ణ, రమణయ్య, వడ్డే రమణ, నరేంద్ర యాదవ్, గోపాల్ నాయక్, సాకే కృష్ణ, లక్ష్మీపతి, మునీంద్ర, మోతీలాల్ నాయక్, లక్ష్మణ్, పెద్దన్న, గోసి సిద్ధయ్య, కొట్టాల చంద్ర యాదవ్, నారాయణస్వామి యాదవ్, నరేష్ కుమార్, సాయి వెంకటరమణ, గోపినాథ్ యాదవ్, పాయకట్టుపల్లి కృష్ణ, రాము, ఆదినారాయణ, గడ్డం గోపాల్, నారాయణస్వామి, వడ్డే నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకమే మా బలం... ప్రతి గ్రామ అభివృద్ధే మా ధ్యేయం... ప్రతి కుటుంబ సంక్షేమమే మా లక్ష్యం... అనే నినాదాలతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
- శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం డిప్యూటీ MRO శ్రీ గస్తీ నారాయణస్వామి గారి ఆత్మీయ పదవీ విరమణ మరియు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు గారు.. సోమల ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ డిప్యూటీ MRO నారాయణ స్వామి గారి గురించి ఆయన ముదిగుబ్బ మండలానికి చేసిన మంచి గురించి ప్రజలకు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పసుపులేటి వెంకటేష్ గారు పీవీ శివకుమార్ గారు దేశు నారాయణ గారు ఆర్వేటి గంగప్ప గారు నాగభూషణ గారు జనార్ధన గారు రాములు గారు2
- కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా: రఘునాథ్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పాలనపై కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా లభిస్తోందని టీడీపీ నేత రఘునాథ్ రెడ్డి అన్నారు. వేంపల్లి లోని పుల్లయ్య తోట ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరాతీసారు. అలాగే ఆ ప్రాంతంలోని వివిధ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు ద్వారా ప్రతి ఇంటా ఆనందం వ్యక్తం అవుతోందన్నారు.1
- అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు. అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు.1
- గత వైకాపాలనలో ప్రతిపక్ష నేతగా అడ్డుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే కాలువ ఇప్పుడు సమర్పించడం ఏంటి రాయదుర్గం నియోజకవర్గంలో సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం రైతులతో భూసేకరణ చేపట్టేందుకు ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు రైతుల భూములకు రక్షణ ఏది అంటూ అడ్డుకోవడం జరిగిందని బిఎస్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిందనూరు నాగరాజు పేర్కొన్నారు. అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే నే నేడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉంటూ అదే ప్రాజెక్టును సమర్తించడంఏంటంటూ ప్రశ్నించారు. రైతుల భూములకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులకు హామీ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున బిఎస్పి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.1
- ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జివర్యులు గౌరవనీయులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం 10 వార్డు లో ఎన్టీఆర్ బరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఇబ్రాహీం మరియు జనరల్ సెక్రటరీ నాసిర్ బాషా, పాల్గొని, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జివర్యులు గౌరవనీయులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం 10 వార్డు లో ఎన్టీఆర్ బరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఇబ్రాహీం మరియు జనరల్ సెక్రటరీ నాసిర్ బాషా, పాల్గొని, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది,2
- మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఆశ కార్యకర్తలు ధర్నా... అన్నమయ్య జిల్లా. మదనపల్లి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు తమకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమకు గ్రాట్యూటీ, పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఇతర ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తాము అందుకుంటున్న పారితోషికంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.1
- ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు: మున్సిపల్ కమిషనర్ ప్రొద్దుటూరు పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై కమిషనర్ విశ్వనాథ్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ విభాగం సిబ్బందితో కలిసి కమిషనర్ చేపలు, కోళ్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే, క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే నిషేధిత సింగిల్ ఈజ్ ప్లాస్టిక్ కవర్లు,కప్పులు, ఇతర ఉత్పత్తులను వ్యాపారులు స్వచ్ఛందంగా అప్పగించాలని ఆదేశించారు.1
- కాణిపాకంలో టిడిపి వైసిపి నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఐరాల మండలం కాణిపాకంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య నినాదాలతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్య ప్రమాణ కార్యక్రమం సందర్భంగా వైసీపీ నేతలు, టీడీపీ నాయకులను ఉద్దేశించి నినాదాలు చేయడంతో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1