Shuru
Apke Nagar Ki App…
జన్నారంలో వడగళ్లతో కూడిన వాన జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆకాశం నల్లటి మబ్బులతో పూర్తిగా మేఘావృతమైంది. మండలంలోని కొత్తపేట, కవ్వల్, తదితర గ్రామాలలో వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. అలాగే మండలంలోని పలు గ్రామాలలో కూడా తేలికపాటి జల్లులు పడుతున్నాయి. అకాల వర్షంతో కోత దశకు వచ్చిన వరి, తదితర పంటలకు నష్టం వచ్చే అవకాశం ఉందని పలు గ్రామాలు రైతులు వాపోయారు.
P.G.Murthy
జన్నారంలో వడగళ్లతో కూడిన వాన జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆకాశం నల్లటి మబ్బులతో పూర్తిగా మేఘావృతమైంది. మండలంలోని కొత్తపేట, కవ్వల్, తదితర గ్రామాలలో వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. అలాగే మండలంలోని పలు గ్రామాలలో కూడా తేలికపాటి జల్లులు పడుతున్నాయి. అకాల వర్షంతో కోత దశకు వచ్చిన వరి, తదితర పంటలకు నష్టం వచ్చే అవకాశం ఉందని పలు గ్రామాలు రైతులు వాపోయారు.
More news from Nirmal and nearby areas
- నేత్రపర్వంగా విష్ణుమూర్తి కళ్యాణం లక్సెట్టిపెట్ మండలంలోని చల్లంపేట గ్రామంలో శ్రీలక్ష్మి సమేత శ్రీ విష్ణు మూర్తి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ గ్రామంలోని విష్ణుమూర్తి దేవాలయం ఆవరణలో ఆదివారం ఉదయం వేద పండితులు లక్ష్మీ సమేత శ్రీ విష్ణుమూర్తి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులు, భక్తులు స్వామివారి కల్యాణాన్నితిలకించారు. దీంతో దేవాలయం పరిసరాలతో పాటు గ్రామంలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.1
- జంగల్ హనుమాన్ బంగాల్ పెట్ నిర్మల్1
- Roll It Potato #food 😄🥔 available in Nirmal manchirial district Telangana1
- నిర్మల్ జిల్లలో నీళ్ల కోసం తంటాలు.. మిషన్ భగీరథ లేని గ్రామం వటోలీ | Nirmal District | Raj News1
- నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఆఫీసు ముందు హిందూ సంఘాల ధర్నా | Hindu groups protest in front of Nirmal1
- నిర్మల్ నగర్ గ్రామంలో కరెంటు లేక ఎండిపోయిన 2ఎకరాల వరి పంట ||1
- Post by Arrojutirupathiarrojutirupathi@gmail.com1
- యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: సీతక్క ఆదివాసి యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఉదయం ఉట్నూరు పట్టణంలోని పీఎంఆర్సి భవన్ ఆవరణలో ఆదివాసి యువత కోసం ఏర్పాటు చేసిన మోటర్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే బొజ్జు, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.1