God is saying that I am crying for all these living souls who have gone away from me and all the living souls in the universe are crying for God. No matter how a human being is, he needs God. That is why everyone goes to the temple, church, mosque or Gurudwara and due to lack of knowledge, we are following the instructions of an ignorant Guru and we are not able to do true devotion and are not able to take the true benefit of devotion. Due to lack of complete knowledge of any human being in this universe and considering a folk Veda as the basis of knowledge, due to this reason we have to face sorrows and do not get the rose of our devotion which Mirabai Bhakti Dhruv got. 🙏📚 ఉచిత పుస్తక సేవ 📚🙏 ✳️ బ్రహ్మాదేవుని తండ్రి ఎవరు? ✳️ విష్ణుమూర్తి తల్లి ఎవరు? ✳️ శివుడి తాత ఎవరు? ✳️ బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులకు జననం, మరణం ఉంటాయా లేదా? ✳️ అష్టాంగి దుర్గమ్మ భర్త ఎవరు? ✳️ మనకు జన్మనిచ్చి మరియు మరణం ఇవ్వడంలో ఏ దేవుడి స్వార్థం ఉంది? ✳️ వ్రతం చేయడం వల్ల లాభం ఉందా లేదా గీతాలో ప్రకారంగా? ✳️ బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు ఎవరి భక్తి చేస్తారు? ✳️ మన జనన మరణ రోగం ఎలా తొలగుతుంది? ✳️ పూర్ణ పరమాత్మ ఎవరు? ఆయనను ఎలా గుర్తించాలి, ఎలా చేరుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవడానికి సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారు రచించిన "జ్ఞాన గంగా" పుస్తకాన్ని చదవండి. ఆర్డర్ చేయండి: జ్ఞాన గంగా పుస్తకం📓 ఉచితంగా పొందడానికి మీ వివరాలు పంపండి: 🎁🥰🎁 👇👇👇👇👇👇👇 Name :- S/o :- House No./Ward no :- Near (Landmark) :- Village/Area :- Post :- Tehsil (Taluka/Mandal) :- District :- Pin Code :- Mobile Number :- Language :- 👆👆 🙏✳️ జీవమే మన జాతి, మనది మానవ ధర్మం. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి లేదు మరొక ధర్మం.✅🙏
God is saying that I am crying for all these living souls who have gone away from me and all the living souls in the universe are crying for God. No matter how a human being is, he needs God. That is why everyone goes to the temple, church, mosque or Gurudwara and due to lack of knowledge, we are following the instructions of an ignorant Guru and we are not able to do true devotion and are not able to take the true benefit of devotion. Due to lack of complete knowledge of any human being in this universe and considering a folk Veda as the basis of knowledge, due to this reason we have to face sorrows and do not get the rose of our devotion which Mirabai Bhakti Dhruv got. 🙏📚 ఉచిత పుస్తక సేవ 📚🙏 ✳️ బ్రహ్మాదేవుని తండ్రి ఎవరు? ✳️ విష్ణుమూర్తి తల్లి ఎవరు? ✳️ శివుడి తాత ఎవరు? ✳️ బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులకు జననం, మరణం ఉంటాయా లేదా? ✳️ అష్టాంగి దుర్గమ్మ భర్త ఎవరు? ✳️ మనకు జన్మనిచ్చి మరియు మరణం ఇవ్వడంలో ఏ దేవుడి స్వార్థం ఉంది? ✳️ వ్రతం చేయడం వల్ల లాభం ఉందా లేదా గీతాలో ప్రకారంగా? ✳️ బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు ఎవరి భక్తి చేస్తారు? ✳️ మన జనన మరణ రోగం ఎలా తొలగుతుంది? ✳️ పూర్ణ పరమాత్మ ఎవరు? ఆయనను ఎలా గుర్తించాలి, ఎలా చేరుకోవాలి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవడానికి సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారు రచించిన "జ్ఞాన గంగా" పుస్తకాన్ని చదవండి. ఆర్డర్ చేయండి: జ్ఞాన గంగా పుస్తకం📓 ఉచితంగా పొందడానికి మీ వివరాలు పంపండి: 🎁🥰🎁 👇👇👇👇👇👇👇 Name :- S/o :- House No./Ward no :- Near (Landmark) :- Village/Area :- Post :- Tehsil (Taluka/Mandal) :- District :- Pin Code :- Mobile Number :- Language :- 👆👆 🙏✳️ జీవమే మన జాతి, మనది మానవ ధర్మం. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి లేదు మరొక ధర్మం.✅🙏
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- Post by Nagesh Thalari3
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1