Shuru
Apke Nagar Ki App…
హెడ్ కానిస్టేబుల్ ఓవరాక్షన్ 500 అడుగుల జాతీయ పతాకంతో జరుగుతున్న ర్యాలీని అడ్డుకున్న వైనం అనుమతులు తీసుకున్నారా అని అడ్డగింత అడ్డుకోవడం పై ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి విలేఖరి పై ఓవరాక్షన్. ఎస్సై ప్రమేయంతో ముందుకు సాగిన ర్యాలీ. ర్యాలీని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్న స్థానికులు
ప్రజాపతి న్యూస్
హెడ్ కానిస్టేబుల్ ఓవరాక్షన్ 500 అడుగుల జాతీయ పతాకంతో జరుగుతున్న ర్యాలీని అడ్డుకున్న వైనం అనుమతులు తీసుకున్నారా అని అడ్డగింత అడ్డుకోవడం పై ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి విలేఖరి పై ఓవరాక్షన్. ఎస్సై ప్రమేయంతో ముందుకు సాగిన ర్యాలీ. ర్యాలీని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్న స్థానికులు
More news from Sri Sathya Sai and nearby areas
- Post by Paramesh Ratnagiri1
- *హైదరాబాద్ - శ్రీశైలం రహదారిపై పెద్దపులి!* నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ రేంజ్లో పెద్దపులి సంచారం వాహనదారులను కలవర పెట్టింది. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా నిన్న రాత్రి కొందరు బైక్ రైడర్స్ గమనించారు. హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై సంచరిస్తున్న పులిని చూసి జడుసుకున్నారు. యాత్రికులు ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించారు.1
- Post by Lucky Lucky1
- భారత్ మాత కి జై 🇮🇳1
- e lanjalu mararu1
- #trendingvedio #viral #christmas #christmasgifts #christmasvibes #christmastree#chritsmasstar1
- క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ బీసీ జే ఏ సి నేతలు. సంగారెడ్డి పట్టణం లోని ఎఫ్ ఏ సి ప్రార్ధన మందిరం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని క్రిస్టియన్ సోదరా సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో ప్రార్ధన లు నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో క్రిస్టియన్ సంఘం నాయకులు మేఫి,జీవ రత్నం,లాజర్ ప్రభాకర్, ఐజాక్, జోసెఫ్ ఎలీషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రా కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి బీసీ జే ఏ సి వైస్ చైర్మన్ శ్రీధర్ బీసీ జే ఏ సి మీడియా ప్రతినిధి అమిదిపురం మహేష్ కుమార్ మహేంద్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ సుధాకర్ దేవాదాస్, నాయకులు రమేష్ సురేష్బిక్షపతి, ఆంజనేయులు, మహిళ అధ్యక్షురాలు మంజుల అధికార ప్రతినిధి మంగ గౌడ్, మానస, వీరమణి నిర్మల తదితరులతో పాటు క్రైస్తవులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.2
- కర్నాటక రాష్ట్రం చిత్ర దుర్గా జిల్లాలో హిరియూరు దగ్గర దగ్ధమైన బస్సు వారి దాదాపు 19 మంది సజీవదహనం1