Shuru
Apke Nagar Ki App…
ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు జనం పవర్, జుక్కల్ ఆగస్టు 8 : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటికి వచ్చిన ముత్తయిదా మహిళలకు తమలపాకు అరటి పండ్లను చేతిలో పెట్టి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ వాయనాలు అందజేశారు. వరాలిచ్చే వరలక్ష్మి వ్రతాన్ని చేయడం వల్ల ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
టేక్మాల్ దయానంద్
ఘనంగా వరలక్ష్మి వ్రత పూజలు జనం పవర్, జుక్కల్ ఆగస్టు 8 : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటికి వచ్చిన ముత్తయిదా మహిళలకు తమలపాకు అరటి పండ్లను చేతిలో పెట్టి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ వాయనాలు అందజేశారు. వరాలిచ్చే వరలక్ష్మి వ్రతాన్ని చేయడం వల్ల ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం మేరా భారత్ మహాన్ 🇮🇳1
- ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1
- Post by Shivarathire venkati3
- Post by KLakshmi Devi2
- Post by User85021
- గ్రామీణ కూలీల కడుపు కొట్టే బిల్లును రద్దు చేయాలి. పలమనేరు డిసెంబర్ 22( ప్రజా ప్రతిభ) గ్రామీణ ప్రాంత కూలీల కడుపు కొట్టే కొత్త ఉపాధి హామీ బిల్లును వెంటనే రద్దుచేసి యధాతధంగా కూలీలకు ఉపాధి కల్పించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి .మునిరత్నం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు, మహిళా నాయకులు, సరస్వతి,రత్నమ్మ ,వాణి, డిమాండ్ చేశారు. అందులో భాగంగా సోమ వారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు రాజా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు వివిధ రకాల ఉపాధి పనులు దక్కడంతో పాటు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. దాంతో నిత్యం కూలి పనులు చేసే వారికి జీవనాడిగా నిలిచిందన్నారు. ఇజిఎస్ పథకం తో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు, రైతులు, ప్రభుత్వ సముదాయాలు కోసం నిధులు ఖర్చు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూలీలు కడుపు కొట్టడానికి ఈజీఎస్ పేరు మార్చడానికి ఇన్ని రోజులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి బి జి ఆర్ ఏ ఎం జి పథకం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నించిందని విమర్శించారు. కొత్తగా తీసుకొచ్చిన బిల్లు ద్వారా పేదలకు ఉపాధి కరువవుతుందని ఆఖరకు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కొత్తగా తీసుకొచ్చిన బిల్లును రద్దుచేసి పాత స్కీమ్ విధానాన్ని అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమానుల్లా, నారాయణ శెట్టి, శాంతమ్మ, ఆనంద, గుర్రం సుబ్రహ్మణ్యం, మంజునాథ్, రమణ, గంగిరెడ్డి, సుర శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.1
- Post by Dr.Gangu Manmadharao1
- ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి.... జై శ్రీ రామ్1