*ఫ్లై ఓవర్ నిర్మాణం కేశవరం ప్రజలకు వరమా? లేక శాపమా? ఫ్లైఓవర్ నిర్మాణం కేశవరానికి వరమా లేక శాపమా అది ఏమిటో చూద్దాం! పూర్తిగా చదవండి వివరాల్లోకి వెళితే మొన్నటి రోజున మన కేశవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి గురించి పేపర్లో ప్రకటన వచ్చింది ఎవరెవరి భూములు ఫ్లైఓవర్ అలైన్మెంట్ లోకి వస్తున్నాయో దీనిలో స్పష్టంగా ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం ఫ్లైఓవర్ కడియం వైపు పోతురాజు తూముకి, అవతల అంటే జీవీకే కి దగ్గరగా చేబోలు రాఘవగారు పొలం దగ్గర నుంచి మొదలయ్యి పోతురాజు చెరువు గట్టు మీద ఉన్న జమ్మి చెట్టుకు అవతల ల్యాండ్ అవుతుంది అంటే మనం ద్వారపూడి వెళ్లాలి అంటే ఫ్లైఓవర్ కి అట్నుంచి సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు తిరిగి వస్తే మన రైల్వేగేటు దగ్గరికి వస్తాం దీనివల్ల దూరం ఎక్కువ అవ్వడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలా అంటే ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహాన్ని స్మశానానికి తీసుకువెళ్లడానికి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాలి అంతేకాకుండా కాలువ అవతల పొలం ఉన్న రైతులు పొలం వెళ్లాలన్న పొలంలోకి వెళ్లి గడ్డిమోపులు తెచ్చుకోవాలన్న పొలంలోకి పిండి మూటలు పట్టుకు వెళ్లాలన్న సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాలి ఎందుకంటే రైల్వే ట్రాక్ మీదకు ఎవరు రాకుండా రైల్వే వాళ్ళు పెన్షింగ్ వేసేస్తారు దానివలన ఆర్టీసీ బస్సు ఎక్కాలి అన్న చుట్టూ తిరిగి రావాలి అంటే కేశవరం గ్రామస్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలి అంటే ప్రస్తుతం కేశవరం పక్క గ్రామం ఎర్రంపాలెం వాళ్ళు ఆ ఊరి నుంచి ఆటో పెట్టుకుని కేశవరం బస్టాండ్ కి ఎలా వస్తున్నారో ఫ్లై ఓవర్ నిర్మాణం తర్వాత కేశవరం గ్రామస్తులు కూడా ఊళ్లో నుంచి ఆటో మీద బస్టాండ్ వరకు వెళ్లాలి అలాకాకుండా గ్రామంవైపు నుంచి అండర్ గ్రౌండ్ రూటు వేయడానికి రోడ్డును చేర్చి కాలువ ఉండటంవల్ల అది సాధ్యం కాదు అంతేకాకుండా మనం ద్వారపూడి గానీ మండపేట గాని అనపర్తి గాని వెళ్లాలంటే మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఎక్స్ ట్రా తిరిగి రావాలి దీనివల్ల వచ్చే ప్రధాన ఇబ్బంది ఏమిటంటే మన పల్లపు వీధి ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి ద్వారపూడి పుంత రోడ్డుకు విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది ఎందుకంటే మేడపాడు ఊరు చివర నుంచి ద్వారపూడి పుంత రోడ్డులోకి ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుంది మనం ద్వారపూడి గానీ మండపేట గాని అనపర్తి గాని వెళ్లాలంటే ఈ పుంత రోడ్డు లోనుంచి వెళితే దగ్గరగా ఉంటుంది అటువంటప్పుడు ప్రయాణికులు అందరూ కూడా ఈ దారి గుండా వెళ్లడానికే సుముఖత చూపుతారు భవిష్యత్తులో ఈ రోడ్డుకి విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది ప్రస్తుతం రైల్వే గేట్ లో ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ మొత్తం భవిష్యత్తులో ఇటువైపు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ నుంచి వెనుకకు కడియం వైపు వెళ్ళడం వలన దూరం పెరగడంతో ఇటువైపు రావడానికి మొగ్గు చూపుతారు దానివలన ట్రాఫిక్ పెరగడంతో ఈ రోడ్డును వెడల్పు చేయడం జరుగుతుంది పెరిగిన ట్రాఫిక్ కి అనుగుణంగా రోడ్డును వెడల్పు చేయవలసి వస్తుంది రోడ్డు వెడల్పు చేసినప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇళ్ళ నిర్మాణాలను తొలగించవలసి వస్తుంది అంటే ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్న సామెత చెప్పినట్టు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల ఆంజనేయస్వామి గుడి నుండి ద్వారపూడి పుంత రోడ్డుకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు తమ ఇళ్ళను కోల్పోబోతున్నారు వీళ్ళందరూ ఇప్పుడే మేలుకుని ప్లై ఓవర్ నిర్మాణం అలైన్మెంట్ ప్లానింగ్ మార్పించుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు చాలామంది ఇళ్ళ నిర్మాణాలను కోల్పోవాల్సి ఉంటుంది కావున ఆంజనేయస్వామి గుడి నుండి ద్వారపూడి పుంత రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలందరూ భవిష్యత్తులో తమ ఇళ్ళను కోల్పోవలసి వస్తుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఫ్లై ఓవర్ ఊరిని చేర్చి కాకుండా ఊరికి దూరంగా వెళ్లిపోవడం వలన కేశవరం గ్రామం మరుగున పడిపోయే ప్రమాదం ఉందని గ్రామంలో కొందరు పెద్దలు వాపోతున్నారు దీనివలన కేశవరం మెయిన్ రోడ్డులో ఉన్న వ్యాపారస్తులు అందరూ తమ వ్యాపారాలు కోల్పోతామని వ్యాపారస్తులు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఊరు డెవలప్ మెంట్ కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు అని కేశవరం గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు కావున కేశవరం అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు అధికారులు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని దీనిగురించి పునరాలోచన చేయాలని కేశవరం గ్రామ ప్రజలు కోరుతున్నారు ఫ్లైఓవర్ నిర్మాణం మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 2వ తారీఖు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు ఈ లోగా గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు అందరూ దేనికి ఒక పరిష్కారం కనుక్కుంటే మంచిదని గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు.
*ఫ్లై ఓవర్ నిర్మాణం కేశవరం ప్రజలకు వరమా? లేక శాపమా? ఫ్లైఓవర్ నిర్మాణం కేశవరానికి వరమా లేక శాపమా అది ఏమిటో చూద్దాం! పూర్తిగా చదవండి వివరాల్లోకి వెళితే మొన్నటి రోజున మన కేశవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి గురించి పేపర్లో ప్రకటన వచ్చింది ఎవరెవరి భూములు ఫ్లైఓవర్ అలైన్మెంట్ లోకి వస్తున్నాయో దీనిలో స్పష్టంగా ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం ఫ్లైఓవర్ కడియం వైపు పోతురాజు తూముకి, అవతల అంటే జీవీకే కి దగ్గరగా చేబోలు రాఘవగారు పొలం దగ్గర నుంచి మొదలయ్యి పోతురాజు చెరువు గట్టు మీద ఉన్న జమ్మి చెట్టుకు అవతల ల్యాండ్ అవుతుంది అంటే మనం ద్వారపూడి వెళ్లాలి అంటే ఫ్లైఓవర్ కి అట్నుంచి సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు తిరిగి వస్తే మన రైల్వేగేటు దగ్గరికి వస్తాం దీనివల్ల దూరం ఎక్కువ అవ్వడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలా అంటే ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహాన్ని స్మశానానికి తీసుకువెళ్లడానికి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాలి అంతేకాకుండా కాలువ అవతల పొలం ఉన్న రైతులు పొలం వెళ్లాలన్న పొలంలోకి వెళ్లి గడ్డిమోపులు తెచ్చుకోవాలన్న పొలంలోకి పిండి మూటలు పట్టుకు వెళ్లాలన్న సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాలి ఎందుకంటే రైల్వే ట్రాక్ మీదకు ఎవరు రాకుండా రైల్వే వాళ్ళు పెన్షింగ్ వేసేస్తారు దానివలన ఆర్టీసీ బస్సు ఎక్కాలి అన్న చుట్టూ తిరిగి రావాలి అంటే కేశవరం గ్రామస్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలి అంటే ప్రస్తుతం కేశవరం పక్క గ్రామం ఎర్రంపాలెం వాళ్ళు ఆ ఊరి నుంచి ఆటో పెట్టుకుని కేశవరం బస్టాండ్ కి ఎలా వస్తున్నారో ఫ్లై ఓవర్ నిర్మాణం తర్వాత కేశవరం గ్రామస్తులు కూడా ఊళ్లో నుంచి ఆటో మీద బస్టాండ్ వరకు వెళ్లాలి అలాకాకుండా గ్రామంవైపు నుంచి అండర్ గ్రౌండ్ రూటు వేయడానికి రోడ్డును చేర్చి కాలువ ఉండటంవల్ల అది సాధ్యం కాదు అంతేకాకుండా మనం ద్వారపూడి గానీ మండపేట గాని అనపర్తి గాని వెళ్లాలంటే మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఎక్స్ ట్రా తిరిగి రావాలి దీనివల్ల వచ్చే ప్రధాన ఇబ్బంది ఏమిటంటే మన పల్లపు వీధి ఆంజనేయస్వామి గుడి వద్ద నుండి ద్వారపూడి పుంత రోడ్డుకు విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది ఎందుకంటే మేడపాడు ఊరు చివర నుంచి ద్వారపూడి పుంత రోడ్డులోకి ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుంది మనం ద్వారపూడి గానీ మండపేట గాని అనపర్తి గాని వెళ్లాలంటే ఈ పుంత రోడ్డు లోనుంచి వెళితే దగ్గరగా ఉంటుంది అటువంటప్పుడు ప్రయాణికులు అందరూ కూడా ఈ దారి గుండా వెళ్లడానికే సుముఖత చూపుతారు భవిష్యత్తులో ఈ రోడ్డుకి విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది ప్రస్తుతం రైల్వే గేట్ లో ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ మొత్తం భవిష్యత్తులో ఇటువైపు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ నుంచి వెనుకకు కడియం వైపు వెళ్ళడం వలన దూరం పెరగడంతో ఇటువైపు రావడానికి మొగ్గు చూపుతారు దానివలన ట్రాఫిక్ పెరగడంతో ఈ రోడ్డును వెడల్పు చేయడం జరుగుతుంది పెరిగిన ట్రాఫిక్ కి అనుగుణంగా రోడ్డును వెడల్పు చేయవలసి వస్తుంది రోడ్డు వెడల్పు చేసినప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇళ్ళ నిర్మాణాలను తొలగించవలసి వస్తుంది అంటే ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్న సామెత చెప్పినట్టు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల ఆంజనేయస్వామి గుడి నుండి ద్వారపూడి పుంత రోడ్డుకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు తమ ఇళ్ళను కోల్పోబోతున్నారు వీళ్ళందరూ ఇప్పుడే మేలుకుని ప్లై ఓవర్ నిర్మాణం అలైన్మెంట్ ప్లానింగ్ మార్పించుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు చాలామంది ఇళ్ళ నిర్మాణాలను కోల్పోవాల్సి ఉంటుంది కావున ఆంజనేయస్వామి గుడి నుండి ద్వారపూడి పుంత రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలందరూ భవిష్యత్తులో తమ ఇళ్ళను కోల్పోవలసి వస్తుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఫ్లై ఓవర్ ఊరిని చేర్చి కాకుండా ఊరికి దూరంగా వెళ్లిపోవడం వలన కేశవరం గ్రామం మరుగున పడిపోయే ప్రమాదం ఉందని గ్రామంలో కొందరు పెద్దలు వాపోతున్నారు దీనివలన కేశవరం మెయిన్ రోడ్డులో ఉన్న వ్యాపారస్తులు అందరూ తమ వ్యాపారాలు కోల్పోతామని వ్యాపారస్తులు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఊరు డెవలప్ మెంట్ కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు అని కేశవరం గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు కావున కేశవరం అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు అధికారులు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని దీనిగురించి పునరాలోచన చేయాలని కేశవరం గ్రామ ప్రజలు కోరుతున్నారు ఫ్లైఓవర్ నిర్మాణం మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 2వ తారీఖు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు ఈ లోగా గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు అందరూ దేనికి ఒక పరిష్కారం కనుక్కుంటే మంచిదని గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు.
- కోడి పందాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు:తహసీల్దార్1
- *విజయవాడ వెళ్ళే వాహనదారులకు పూలు ఇస్తూ హ్యాపీ జర్నీ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ...*1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1
- మూడు పూటలా అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- గుంటూరు జిల్లా/ తెనాలి ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేపట్టాలని కోరారు. రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1