logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాసినయన మండలంలోని రెడ్డి కొట్టాల గ్రామంలో మందపల్లి మధుబాబు అనే వ్యక్తి మోటార్ సైకిల్ ను శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై యోగేంద్ర తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్సై తెలిపారు.

14 hrs ago
user_Obaiah Journalist
Obaiah Journalist
Journalist పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
14 hrs ago
06d66da8-0b5f-4839-8300-527cd413e32f

కాసినయన మండలంలోని రెడ్డి కొట్టాల గ్రామంలో మందపల్లి మధుబాబు అనే వ్యక్తి మోటార్ సైకిల్ ను శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై యోగేంద్ర తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్సై తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ యోగి వేమన జయంతి రాష్ట్ర పండుగల చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు వీటిలో భాగంగానే ఎంపీడీవో ఎమ్మార్వో అధికారులు జయంతి ఏర్పాట్లను శనివారం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. జనవరి 19వ తేదీన వేమన జయంతి నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
    1
    శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ యోగి వేమన జయంతి రాష్ట్ర పండుగల చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు వీటిలో భాగంగానే ఎంపీడీవో ఎమ్మార్వో అధికారులు జయంతి ఏర్పాట్లను శనివారం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. జనవరి 19వ తేదీన వేమన జయంతి నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
    user_Srivartha news
    Srivartha news
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Sullurpeta, Tirupati•
    13 hrs ago
  • కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు... సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి ... ధర్మవరం డిఎస్పి.. రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడైనా కోడిపందాలు, టెంకాయ ఆటలు తదితర జూదాలు నిర్వహించిన పాల్గొన్న ప్రోత్సహించిన అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ గారు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆటోల ద్వారా మైకు ప్రచారం నిర్వహిస్తూ, రాబోవు సంక్రాంతి పండుగను సందర్భంగా ప్రజలకు కోడి పందాలు, టెంకాయ ఆట వంటి జూదల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన చేపట్టారు. డిఎస్పి గారు మాట్లాడుతూ, కోడి పందాలు టెంకాయ ఆటలు వంటి వాటికి దూరంగా ఉండాలని కోడిపందాలు ఎక్కడైనా జరుగుతున్నట్టు తెలిస్తే అటువంటి వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కోడిపందాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డి.ఎస్.పి గారు సూచించారు. సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    1
    కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు...
సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి ... ధర్మవరం డిఎస్పి..
రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడైనా కోడిపందాలు, టెంకాయ ఆటలు తదితర జూదాలు నిర్వహించిన పాల్గొన్న ప్రోత్సహించిన అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం డిఎస్పి  హేమంత్ కుమార్ గారు హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆటోల ద్వారా మైకు ప్రచారం నిర్వహిస్తూ, రాబోవు సంక్రాంతి పండుగను సందర్భంగా ప్రజలకు కోడి పందాలు, టెంకాయ ఆట వంటి జూదల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన చేపట్టారు.
డిఎస్పి గారు మాట్లాడుతూ, కోడి పందాలు టెంకాయ ఆటలు వంటి వాటికి దూరంగా ఉండాలని కోడిపందాలు ఎక్కడైనా జరుగుతున్నట్టు తెలిస్తే అటువంటి వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కోడిపందాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డి.ఎస్.పి గారు సూచించారు. 
సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    user_KESAVA SIRIGINENI
    KESAVA SIRIGINENI
    Journalist ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పమిడిపాడు గ్రామంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు
    2
    పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పమిడిపాడు గ్రామంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు
    user_User3320
    User3320
    Journalist Sattenapalle, Palnadu•
    21 hrs ago
  • మాజీ CM, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డిపై అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తున్న ఓ ప్రముఖ టీవీ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని YCP SC సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు అన్నారు. శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఛానల్‌లో కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నారాయణమూర్తి, ప్రకాష్, జోష్ ఫిర్యాదు ఇచ్చిన వారిలో ఉన్నారు.
    1
    మాజీ CM, వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహనరెడ్డిపై అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తున్న ఓ ప్రముఖ టీవీ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని YCP SC సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు అన్నారు. శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఛానల్‌లో కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నారాయణమూర్తి, ప్రకాష్, జోష్ ఫిర్యాదు ఇచ్చిన వారిలో ఉన్నారు.
    user_SIVA
    SIVA
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • బోన్ లేస్ పకోడీ ఈ రోజులలో పెళ్ళిలలో కొత్త ట్రెండ్... ఒక్క సారి ఐనా తిన్నారా?
    1
    బోన్ లేస్ పకోడీ ఈ రోజులలో పెళ్ళిలలో 
కొత్త ట్రెండ్... ఒక్క సారి ఐనా తిన్నారా?
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలో ఎంపీ బీకే పార్థసారధి కుమారుడు సాయి కళ్యాణ్ ఆధ్వర్యంలో కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కార్మికులకు సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగ భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన కార్మికులకు తెలియజేశారు.
    1
    పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలో ఎంపీ బీకే పార్థసారధి కుమారుడు సాయి కళ్యాణ్ ఆధ్వర్యంలో కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కార్మికులకు సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగ భక్తిశ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని ఆయన కార్మికులకు తెలియజేశారు.
    user_Srivartha news
    Srivartha news
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Sullurpeta, Tirupati•
    16 hrs ago
  • దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి అండగా నిలిచిన సీఎంచంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ , గత అరాచక వైచిపి పాలనలో కోవిడ్ సమయంలో వైద్యులకు సంబంధించి వారికి కావలసిన రక్షణ పరికరాలు అందించాలని అడిగిన పాపానికి దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ను ఎంతో దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి మండుటెండలో నడి రోడ్డుపై దొర్లించి ఆయన మరణానికి కారణమైన సైకో జగన్ అకృత్యానికి బలైన సుధాకర్ కుటుంబంలో కుమారుడు లలిత్ ప్రసాద్ కు డిప్యూటీ తహసిల్దార్ గా పదోన్నతి కల్పించటం తో పాటు ,కోటి రూపాయలు కుటుంబానికి అందించడం కోసం నిర్ణయం తీసుకోవడం ఎంతో హర్షించ తగ్గ విషయమని,అలాగే తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం కల్పించడం, అలాగే సైకో ప్రభుత్వంలో ఉద్యోగం కోల్పోయిన ఎ ఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కు ఉద్యోగవకాశం కల్పించడం పట్ల , టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ బాబు గారికి బాధితుల పట్ల ఉన్న బాధ్యతను తెలియజేస్తుందని కాబట్టి దళిత, బడుగు ,బలహీనవర్గ సామాజిక వర్గాలు ఎప్పుడు టిడిపికి వెన్ను దన్నుగా ఉండాలని, ఉంటామని కూడా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మీడియా కోఆర్డినేటర్ కేశగాళ్ల శ్రీనివాసులు, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రామాంజినేయులు,బుక్కపట్నం శ్రీనివాసులు, నారాయణస్వామి, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు
    1
    దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి అండగా నిలిచిన సీఎంచంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ , గత అరాచక వైచిపి పాలనలో కోవిడ్ సమయంలో వైద్యులకు సంబంధించి వారికి కావలసిన రక్షణ పరికరాలు అందించాలని అడిగిన పాపానికి దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ను ఎంతో దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి మండుటెండలో నడి రోడ్డుపై దొర్లించి ఆయన మరణానికి కారణమైన సైకో జగన్ అకృత్యానికి బలైన సుధాకర్ కుటుంబంలో కుమారుడు లలిత్ ప్రసాద్ కు డిప్యూటీ తహసిల్దార్ గా పదోన్నతి కల్పించటం తో పాటు ,కోటి రూపాయలు కుటుంబానికి అందించడం కోసం నిర్ణయం తీసుకోవడం ఎంతో హర్షించ తగ్గ విషయమని,అలాగే తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం కల్పించడం, అలాగే సైకో ప్రభుత్వంలో ఉద్యోగం కోల్పోయిన ఎ ఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కు ఉద్యోగవకాశం  కల్పించడం పట్ల , టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ బాబు గారికి బాధితుల పట్ల ఉన్న బాధ్యతను తెలియజేస్తుందని కాబట్టి దళిత, బడుగు ,బలహీనవర్గ సామాజిక వర్గాలు ఎప్పుడు టిడిపికి వెన్ను దన్నుగా ఉండాలని, ఉంటామని కూడా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మీడియా కోఆర్డినేటర్ కేశగాళ్ల శ్రీనివాసులు,                 కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రామాంజినేయులు,బుక్కపట్నం శ్రీనివాసులు, నారాయణస్వామి, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు
    user_KESAVA SIRIGINENI
    KESAVA SIRIGINENI
    Journalist ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.