*జగిత్యాల జిల్లా* *మెట్పల్లి మండలం, వెల్లుల్ల & జగ్గసాగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం* మెట్ పల్లి డిసెంబర్ 06 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం మండలంలో హోరాహోరీగా సర్పంచ్ పదవికి, సభ్యులు వినూత ప్రచారం చేస్తున్నారు. ఈ రోజున మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో ఇండిపెండెంట్ క్యాండెట్ అయినా ముందా నర్సయ్య ప్రజా ముద్ర విలేకరితో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి పదవి లేకుండా కూడా గ్రామ అభివృద్ధి చేశానని చెప్పి తెలిపారు. ఈసారి కూడా నన్ను గెలిపిస్తే తప్పకుండా ఊరు గ్రామ ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పి తెలిపారు. మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఇండిపెండెంట్ క్యాండెట్ గా ద్యావని సత్యనారాయణ ఎల్.ఎల్.బి మాట్లాడుతూ ఇండిపెండెంట్ క్యాండెడ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు హ్యాండ్ బ్యాగ్ అని చెప్పి చెప్పారు. కథ 15 సంవత్సరాలుగా వెల్లుల్ల గ్రామాన్ని,ఎ ఒక సర్పంచి అయినా డెవలప్ చేయలేదు అని చెప్పి విమర్శించారు. వెల్లుల్ల గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, తాగే నీళ్లకు కూడా ఇబ్బంది ఉన్నది, యువతకు ఎలాంటి ఉద్యోగం లేదు. నన్ను గెలిపిస్తే వెల్లుల్ల గ్రామాన్ని డెవలప్ చేస్తానని చెప్పి ప్రజా ముద్ర విలేఖరితో ఇంటర్వ్యూలో చెప్పారు. యువతకు డ్రగ్స్ గురించి కూడా అవగాహన ఇప్పుడు లేదు, అందరికీ యువతకు డ్రగ్స్ గురించి అవగాహన తెలిపిన తలపిస్తానని చెప్పి చెప్పారు. యువతకు దారి తప్పకుండా నిరుద్యోగులు అందరికీ ఉద్యోగం వచ్చేలా చేస్తానని చెప్పి వారు తెలిపారు. రోడ్డు సమస్య కూడా అలాగే ఉన్నది, రెండు వైపులా రోడ్డు చేస్తానని చెప్పి చెప్పారు. ఈ రోడ్ మార్గము నుండి చాలా గవర్నమెంట్ బస్సులు చాలా వెహికల్స్ పోతున్నాయి, కాబట్టి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తానని చెప్పి తెలిపారు.
*జగిత్యాల జిల్లా* *మెట్పల్లి మండలం, వెల్లుల్ల & జగ్గసాగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం* మెట్ పల్లి డిసెంబర్ 06 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం మండలంలో హోరాహోరీగా సర్పంచ్ పదవికి, సభ్యులు వినూత ప్రచారం చేస్తున్నారు. ఈ రోజున మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో ఇండిపెండెంట్ క్యాండెట్ అయినా ముందా నర్సయ్య ప్రజా ముద్ర విలేకరితో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గ్రామంలో
ఎలాంటి పదవి లేకుండా కూడా గ్రామ అభివృద్ధి చేశానని చెప్పి తెలిపారు. ఈసారి కూడా నన్ను గెలిపిస్తే తప్పకుండా ఊరు గ్రామ ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పి తెలిపారు. మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఇండిపెండెంట్ క్యాండెట్ గా ద్యావని సత్యనారాయణ ఎల్.ఎల్.బి మాట్లాడుతూ ఇండిపెండెంట్ క్యాండెడ్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు హ్యాండ్ బ్యాగ్ అని చెప్పి చెప్పారు. కథ 15
సంవత్సరాలుగా వెల్లుల్ల గ్రామాన్ని,ఎ ఒక సర్పంచి అయినా డెవలప్ చేయలేదు అని చెప్పి విమర్శించారు. వెల్లుల్ల గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, తాగే నీళ్లకు కూడా ఇబ్బంది ఉన్నది, యువతకు ఎలాంటి ఉద్యోగం లేదు. నన్ను గెలిపిస్తే వెల్లుల్ల గ్రామాన్ని డెవలప్ చేస్తానని చెప్పి ప్రజా ముద్ర విలేఖరితో ఇంటర్వ్యూలో చెప్పారు. యువతకు డ్రగ్స్ గురించి కూడా అవగాహన ఇప్పుడు లేదు, అందరికీ యువతకు డ్రగ్స్ గురించి
అవగాహన తెలిపిన తలపిస్తానని చెప్పి చెప్పారు. యువతకు దారి తప్పకుండా నిరుద్యోగులు అందరికీ ఉద్యోగం వచ్చేలా చేస్తానని చెప్పి వారు తెలిపారు. రోడ్డు సమస్య కూడా అలాగే ఉన్నది, రెండు వైపులా రోడ్డు చేస్తానని చెప్పి చెప్పారు. ఈ రోడ్ మార్గము నుండి చాలా గవర్నమెంట్ బస్సులు చాలా వెహికల్స్ పోతున్నాయి, కాబట్టి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తానని చెప్పి తెలిపారు.
- ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఎసిపి ప్రకాష్ అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు నిర్వహించారు.18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణమూర్తి, ఎస్సైలు గొల్లపల్లి అనూష, తహిసుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo1
- అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు అడుగు వేస్తున్న పార్టీ ఉమ్మడి కుటమి, ఎమ్మెల్యే డాక్టర్ చదలాడ అరవింద్ బాబు1
- కోడుమూరు టౌన్లో జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.2
- Post by KLakshmi Devi1
- ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.1
- Post by Omnamashivaya S1
- ముమ్మరంగా ఎన్నికల ప్రచారం లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని అన్ని గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల గుర్తులతో ప్రజలను ఓటర్లను కలుస్తున్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు కోరుతున్నారు.1