Shuru
Apke Nagar Ki App…
భక్తి మార్గ ముఖ్యమైంది భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని శ్రీ త్రిదండి దేవానాథ రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. శనివారం జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఉన్న నర నారాయణస్వామి వారి దేవాలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Gourinatha p.g
భక్తి మార్గ ముఖ్యమైంది భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని శ్రీ త్రిదండి దేవానాథ రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. శనివారం జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఉన్న నర నారాయణస్వామి వారి దేవాలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన హవల్దార్ మరక రాజశేఖర్ భారత సైనికుడిగా 24 ఏళ్ల పాటు దేశ సేవ చేసి పదవీ విరమణ చేసి ఆయన స్వగ్రామానికి రావడంతో కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఏకమై త్రివర్ణ పథకాలు చేత భూనీ డప్పు వాయిద్యాలు డీజేలతో వాహనంపై సల్వాతో ఘనస్వాతం పలికారు అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు1
- వరంగల్ జక్కలొద్ది భూముల అంశంపై శాసన మండలిలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడారు. భూముల కబ్జాపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. వరంగల్, హనుమకొండ, వర్ధన్నపేట ప్రాంతాలకు చెందిన నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని పేర్కొన్నారు. గుడిసెలను పరిశీలించి అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చేలా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు.1
- భారత్ మాత కి జై 🇮🇳2
- యాదాద్రి జిల్లా లో ఉచిత మహిళ వైద్య శిబిరం.మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని కుందా సత్యనారాయణ ట్రస్ట్ చైర్మన్ ప్రతిభ అన్నారు..1
- Post by Mahesh Kumar4
- నకిరేకల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం మాట్లాడారు. అనేక అంశాలను సభ దృష్టికి తీసుకురావడంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించే కృషి చేయాలని చెప్పారు.1
- కొండగట్టులో 36వ గిరిప్రదక్షిణ పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు హనుమాన్ ఆలయం చుట్టూ 36 వ గిరిప్రదక్షిణ చేశారు. చిలుకూరి బాలాజీ శివాలయ అర్చకులు రామదాస్ సురేశ్ ఆత్మారాం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1
- మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 వక్త రమ్యకృష్ణ @రచ్చ రాములమ్మ1