నేరాల పట్ల అప్రమత్తతే రక్షణ: సిఐ శ్రీనివాసు.. పిఠాపురం లో అవగాహన.. పిఠాపురం, మార్చి 10: ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న అత్యాధునిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ప్రధాన ప్రజా కూడలిలో నేర నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం విస్తరిస్తున్న డిజిటల్ అరెస్టులు, ఏటీఎం కార్డు మార్పిడి మోసాలు, ఇతర సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. చైన్ స్నాచింగ్, మొబైల్ ఫోన్ దొంగతనాలు, మోటార్ సైకిల్ దొంగతనాలు రాత్రి వేళల్లో ఇళ్లలో జరిగే దొంగతనాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించి నేర నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
నేరాల పట్ల అప్రమత్తతే రక్షణ: సిఐ శ్రీనివాసు.. పిఠాపురం లో అవగాహన.. పిఠాపురం, మార్చి 10: ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న అత్యాధునిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ప్రధాన ప్రజా కూడలిలో నేర నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం విస్తరిస్తున్న డిజిటల్ అరెస్టులు, ఏటీఎం కార్డు మార్పిడి మోసాలు, ఇతర సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. చైన్ స్నాచింగ్, మొబైల్ ఫోన్ దొంగతనాలు, మోటార్ సైకిల్ దొంగతనాలు రాత్రి వేళల్లో ఇళ్లలో జరిగే దొంగతనాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించి నేర నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
- Post by Shyam1
- రంపచోడవరం ఏజెన్సీలో విద్యార్థులకు పాడైన కోడిగుడ్లు పెడితే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శిరీష దేవి హెచ్చరించారు. అవసరం అయితే కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ను మార్చి వేస్తామన్నారు. మంగళవారం దేవీపట్నం మండలం పోతవరం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పాడైన గుడ్లు పెట్టిన విషయం తెలిసి పాఠశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.1
- A small cavity may seem harmless at first. కానీ చిన్న పళ్ల రంధ్రాన్ని పట్టించుకోకపోతే అది క్రమంగా లోపలికి పెరుగుతుంది. Untreated cavities can lead to: • tooth pain • infection • need for root canal treatment Early fillings are simple and prevent bigger treatments later. Have you ever ignored a small cavity thinking it is nothing serious?1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మున్సిపల్ మేయర్ గణేష్ నగరంలోని 35, 44వ డివిజన్ల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మేయర్ పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోందని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. దీనిపై స్పందించిన మేయర్ గణేష్, మేడికుంట చెరువును పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని, ఆక్రమణలను అడ్డుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మేయర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మేయర్ వెంట సిపిఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిపిఐ నాయకులు మరియు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.1
- पेट्रोल पंप पर बिजली का झटका लगने से दो लोगों की मौत मंचेरियल जिले के दांडेपल्ली मंडल के मेदारीपेट में एक बड़ा हादसा हुआ। सोमवार सुबह एक इंडियन पेट्रोल स्टेशन पर बिजली का झटका लगने से दो लोगों की मौके पर ही मौत हो गई। स्थानीय लोगों के अनुसार, पेट्रोल स्टेशन से एक लंबा लोहे का स्टैंड ले जाते समय मेन लाइन के बिजली के तार स्टैंड से टकराने से दो लोगों की बिजली का झटका लगने से मौत हो गई। मरने वालों की पहचान माधापुर के चल्ला लक्ष्मीनारायण (45) और वेलगानूर के चंदनगिरी नागराजू (40) के रूप में हुई है। दोनों स्थानीय स्तर पर मजदूरी करते हैं। दोनों की मौत से परिवार वाले दुखी हैं। मरने वालों के परिवार वालों ने चिंता जताई है कि यह हादसा बैंक मैनेजमेंट की लापरवाही के कारण हुआ है और उन्होंने मुआवजे की मांग की है। सब-इंस्पेक्टर तहसीनुद्दीन मौके पर पहुंचे, केस दर्ज किया और जानकारी इकट्ठा की।1
- పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి1
- Post by Gift maker1
- Post by Shyam1