Shuru
Apke Nagar Ki App…
42% రిజర్వేషన్ కల్పించాలి బీసీలకు ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అఖిలభారత విశ్వబ్రాహ్మణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్ అన్నారు. రిజర్వేషన్ల కోసం ఈశ్వర్ సాయి ఆత్మార్పణం చేయడంపై సంఘం నాయకులు శనివారం జన్నారంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు వేయి కండ్ల రవి చారి, శ్రీరాముల వెంకటేష్, లక్ష్మి నర్సయ్య, మన్మత చారి, సుమన్, కృష్ణ రమేష్ , విజయ్, శోభన్, సతీష్, శ్రీధర్, ప్రశాంత్ బుమయ్య, అంజన్న పాల్గొన్నారు.
P.G.Murthy
42% రిజర్వేషన్ కల్పించాలి బీసీలకు ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అఖిలభారత విశ్వబ్రాహ్మణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్ అన్నారు. రిజర్వేషన్ల కోసం ఈశ్వర్ సాయి ఆత్మార్పణం చేయడంపై సంఘం నాయకులు శనివారం జన్నారంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు వేయి కండ్ల రవి చారి, శ్రీరాముల వెంకటేష్, లక్ష్మి నర్సయ్య, మన్మత చారి, సుమన్, కృష్ణ రమేష్ , విజయ్, శోభన్, సతీష్, శ్రీధర్, ప్రశాంత్ బుమయ్య, అంజన్న పాల్గొన్నారు.
More news from Mancherial and nearby areas
- ముమ్మరంగా ఎన్నికల ప్రచారం లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని అన్ని గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల గుర్తులతో ప్రజలను ఓటర్లను కలుస్తున్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు కోరుతున్నారు.1
- సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo1
- అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు అడుగు వేస్తున్న పార్టీ ఉమ్మడి కుటమి, ఎమ్మెల్యే డాక్టర్ చదలాడ అరవింద్ బాబు1
- కోడుమూరు టౌన్లో జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.2
- Post by KLakshmi Devi1
- ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.1
- Post by Omnamashivaya S1
- అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది? వివరణ నరసరావుపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..1