పలమనేరులో ఘనంగా ఫోటోగ్రాఫర్ల దినోత్సవం. పలమనేరు ఆగస్టు 19( ప్రజా ప్రతిభ) పలమనేర్ పట్టణంలో నెహ్రు విగ్రహం వద్ద ఫోటోగ్రాఫర్ల అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ఫోటోగ్రాఫర్ల దినోత్సవాన్ని నిర్వహించినట్లు పలమనేర్ ఫోటోగ్రాఫర్ల యూనియన్ సీనియర్ నాయకులు బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రతి ఫోటోగ్రాఫర్ హాజరై బారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఫోటోగ్రాఫర్ల దినోత్సవాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శుభకార్యాలకు, అశుభకార్యాలకు తమ నైపుణ్యతలను ప్రదర్శించి ఫోటోలు ద్వారా ప్రజలను సంతృప్తి పరచామని తెలిపారు. ఈ వృత్తినే నమ్ముకొని అనేక కష్టాలకు గురై కుటుంబాలను పోషించుకుంటున్నామని, సీజన్లో మాత్రమే పని చేసుకుంటూ మిగిలిన రోజులు ఖాళీగానే కష్టాలతో అప్పులు చేసి జీవనం గడుపుతున్నామని గుర్తు చేశారు. తమ కష్టాలను ఎన్నో ఏళ్ల నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ గొప్ప స్టార్ గా మారిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోగ్రాఫర్ల కష్టాలు ఎలా ఉంటాయో తెలిసిన వ్యక్తిగా ప్రభుత్వం ద్వారా జూనోపాదులు మెరుగుపడేలా ఉపాధి కల్పించాలని కోరారు. అదేవిధంగా ఫోటోగ్రాఫర్లకు బ్యాంకుల ద్వారా సూరిటీ లేని సబ్సిడీ రుణాలు ఇప్పించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరారు. అనంతరం పట్టణంలోని సీనియర్ ఫోటోగ్రాఫర్లకు శ్యాలవులు కప్పి గొప్ప సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్, సీనియర్ జర్నలిస్ట్ దేవేంద్ర మాట్లాడుతూ సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు, పేదలకు, అనాధలకు సేవ చేయడానికి ముందంజలో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్ర, మణి, ప్రసాద్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు
పలమనేరులో ఘనంగా ఫోటోగ్రాఫర్ల దినోత్సవం. పలమనేరు ఆగస్టు 19( ప్రజా ప్రతిభ) పలమనేర్ పట్టణంలో నెహ్రు విగ్రహం వద్ద ఫోటోగ్రాఫర్ల అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ఫోటోగ్రాఫర్ల దినోత్సవాన్ని నిర్వహించినట్లు పలమనేర్ ఫోటోగ్రాఫర్ల యూనియన్ సీనియర్ నాయకులు బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రతి ఫోటోగ్రాఫర్ హాజరై బారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఫోటోగ్రాఫర్ల దినోత్సవాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శుభకార్యాలకు, అశుభకార్యాలకు తమ నైపుణ్యతలను ప్రదర్శించి ఫోటోలు ద్వారా ప్రజలను సంతృప్తి పరచామని తెలిపారు. ఈ వృత్తినే నమ్ముకొని అనేక కష్టాలకు గురై కుటుంబాలను పోషించుకుంటున్నామని, సీజన్లో మాత్రమే పని చేసుకుంటూ మిగిలిన రోజులు ఖాళీగానే కష్టాలతో అప్పులు చేసి జీవనం గడుపుతున్నామని గుర్తు చేశారు. తమ కష్టాలను ఎన్నో ఏళ్ల నుండి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ గొప్ప స్టార్ గా మారిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోగ్రాఫర్ల కష్టాలు ఎలా ఉంటాయో తెలిసిన వ్యక్తిగా ప్రభుత్వం ద్వారా జూనోపాదులు మెరుగుపడేలా ఉపాధి కల్పించాలని కోరారు. అదేవిధంగా ఫోటోగ్రాఫర్లకు బ్యాంకుల ద్వారా సూరిటీ లేని సబ్సిడీ రుణాలు ఇప్పించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరారు. అనంతరం పట్టణంలోని సీనియర్ ఫోటోగ్రాఫర్లకు శ్యాలవులు కప్పి గొప్ప సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్, సీనియర్ జర్నలిస్ట్ దేవేంద్ర మాట్లాడుతూ సీనియర్ ఫోటోగ్రాఫర్లను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు, పేదలకు, అనాధలకు సేవ చేయడానికి ముందంజలో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్ర, మణి, ప్రసాద్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు
- గ్రామీణ కూలీల కడుపు కొట్టే బిల్లును రద్దు చేయాలి. పలమనేరు డిసెంబర్ 22( ప్రజా ప్రతిభ) గ్రామీణ ప్రాంత కూలీల కడుపు కొట్టే కొత్త ఉపాధి హామీ బిల్లును వెంటనే రద్దుచేసి యధాతధంగా కూలీలకు ఉపాధి కల్పించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి .మునిరత్నం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు, మహిళా నాయకులు, సరస్వతి,రత్నమ్మ ,వాణి, డిమాండ్ చేశారు. అందులో భాగంగా సోమ వారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు రాజా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు వివిధ రకాల ఉపాధి పనులు దక్కడంతో పాటు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. దాంతో నిత్యం కూలి పనులు చేసే వారికి జీవనాడిగా నిలిచిందన్నారు. ఇజిఎస్ పథకం తో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు, రైతులు, ప్రభుత్వ సముదాయాలు కోసం నిధులు ఖర్చు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూలీలు కడుపు కొట్టడానికి ఈజీఎస్ పేరు మార్చడానికి ఇన్ని రోజులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి బి జి ఆర్ ఏ ఎం జి పథకం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నించిందని విమర్శించారు. కొత్తగా తీసుకొచ్చిన బిల్లు ద్వారా పేదలకు ఉపాధి కరువవుతుందని ఆఖరకు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కొత్తగా తీసుకొచ్చిన బిల్లును రద్దుచేసి పాత స్కీమ్ విధానాన్ని అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమానుల్లా, నారాయణ శెట్టి, శాంతమ్మ, ఆనంద, గుర్రం సుబ్రహ్మణ్యం, మంజునాథ్, రమణ, గంగిరెడ్డి, సుర శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.1
- Post by User85021
- Post by KLakshmi Devi2
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం మేరా భారత్ మహాన్ 🇮🇳1
- ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1
- Post by Shivarathire venkati3
- Post by Dr.Gangu Manmadharao1
- ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి.... జై శ్రీ రామ్1