*సీనియర్ నాయకులు నూకల నరేష్ రెడ్డి(72) గారి పార్థివదేహానికి, పురుషోత్తయగూడెంలో ఘన నివాళులర్పించిన, రెవెన్యూ శాఖామాత్యులు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు* *కార్యక్రమంలో పాల్గొన్న, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా// మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు* . 05/10/2024, శనివారం. మరిపెడ ::-- మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం పురుషోత్తయాగూడెం నకు చెందిన, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, పేదల పెన్నిధి శ్రీ నూకల నరేష్ రెడ్డి గారు నిన్న అనారోగ్యంతో మరణించారు. ఈరోజు వారి పార్టీవదేహానికి వారి స్వగ్రామము, పురుషోత్తయగూడెంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొని, ఘన నివాళులు అర్పించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లెజెండరీ నాయకులు రామసాయం సురేందర్ రెడ్డి గారు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సాయం రఘురాం రెడ్డి గారు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారు, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్ గారు, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ గారు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారు, అశ్వరావు పేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ గారు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారు, టీపిసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా// మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, బేబీ స్వర్ణ కుమారి గారు, చావా శివ రామకృష్ణ , NSUI జిల్లా కార్యదర్శి హరినాథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
*సీనియర్ నాయకులు నూకల నరేష్ రెడ్డి(72) గారి పార్థివదేహానికి, పురుషోత్తయగూడెంలో ఘన నివాళులర్పించిన, రెవెన్యూ శాఖామాత్యులు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు* *కార్యక్రమంలో పాల్గొన్న, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా// మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు* . 05/10/2024, శనివారం. మరిపెడ ::-- మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం పురుషోత్తయాగూడెం నకు చెందిన, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, పేదల పెన్నిధి శ్రీ నూకల నరేష్ రెడ్డి గారు నిన్న అనారోగ్యంతో మరణించారు. ఈరోజు వారి పార్టీవదేహానికి వారి స్వగ్రామము, పురుషోత్తయగూడెంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొని, ఘన నివాళులు అర్పించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లెజెండరీ నాయకులు రామసాయం సురేందర్ రెడ్డి గారు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సాయం రఘురాం రెడ్డి గారు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారు, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్ గారు, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ గారు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారు, అశ్వరావు పేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ గారు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారు, టీపిసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా// మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, బేబీ స్వర్ణ కుమారి గారు, చావా శివ రామకృష్ణ , NSUI జిల్లా కార్యదర్శి హరినాథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- మహబూబాబాద్ జిల్లా లో దుర్గాదేవి నవరాత్రులు ఉత్సవాలు1
- ఒకసారి ఫాంహౌస్ నాదే అని రేవంతన్నను అరెస్టు చేయించినవ్, ఇప్పుడేమో నాది కాదు నా దోస్తుది అంటున్నవ్ అసలు నీది కాకుంటే నీ బాధేంది కేటీఆర్ ?? rahulgandhi 🧡 revanthofficial 🤍 priyankagandhivadra 💚1
- 4/09 day D - mart near follow magic.__edits suryapet_chowrasta suryapet_enhancer71
- #Kakinada Khaja #Suryapet Raja😂1
- Post by Rowdy boy king Rowdy boy king1
- Amma 🙏🏻1
- Tag ur group hadavide person marialeelarani Telugu comedy,brahmanandam,reels,manmadhudu,funny,instagram)1
- 👉 Durga matha 🙏🙏1
- The best circle are Garba circle1