logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

28వ డివిజన్లోని శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పార్కు నందు నిన్న సాయంత్రం మూడు రోజులు పాటు జరిగిన యోగా శిక్షణ తరగతులు, ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ,అపోలో న్యూరాలజిస్ట్ బిందుమినన్ గారు డివిజన్లోని మహిళలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హార్ట్ ఫుల్ ధ్యాన శిక్షణ వారు నిర్వహించడం జరిగింది.

on 26 May 2025
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
Nellore Urban, Spsr Nellore•
on 26 May 2025
6be621de-03af-4893-9353-cd09fa6730a1

28వ డివిజన్లోని శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ పార్కు నందు నిన్న సాయంత్రం మూడు రోజులు పాటు జరిగిన యోగా శిక్షణ తరగతులు, ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ,అపోలో న్యూరాలజిస్ట్ బిందుమినన్ గారు డివిజన్లోని మహిళలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హార్ట్ ఫుల్ ధ్యాన శిక్షణ వారు నిర్వహించడం జరిగింది.

More news from Y.S.R. (Kadapa) and nearby areas
  • ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
    1
    ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    17 hrs ago
  • చిత్తూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యే గురజాల, మరియు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు కట్టమంచి నుండి ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు ₹36.11 కోట్లతో ఈ పనులను చేపట్టారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. బుధవారం నాడు, నగర కమిషనర్ నరసింహ ప్రసాద్ ఈ విస్తరణ పనులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.
    1
    చిత్తూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యే గురజాల, మరియు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు కట్టమంచి నుండి ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు ₹36.11 కోట్లతో ఈ పనులను చేపట్టారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. బుధవారం నాడు, నగర కమిషనర్ నరసింహ ప్రసాద్ ఈ విస్తరణ పనులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం వంటి విప్లవాత్మక పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రేపల్లె వైసిపి ఇన్చార్జి పీటా నాగమోహన్ కృష్ణ అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జన్మదిన వేడుకల సందర్భంగా రేపల్లెలో ఆయన విగ్రహానికి నాగ మోహన్ కృష్ణ, వైసిపి సీనియర్ నాయకులు మోపిదేవి శ్రీనివాసరావు, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు మేరుగ చందన్ నాగ్ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ వేడుకలు రేపల్లెలో ఘనంగా జరిగాయి.
    2
    మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం వంటి విప్లవాత్మక పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రేపల్లె వైసిపి ఇన్చార్జి పీటా నాగమోహన్ కృష్ణ అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జన్మదిన వేడుకల సందర్భంగా రేపల్లెలో ఆయన విగ్రహానికి నాగ మోహన్ కృష్ణ, వైసిపి సీనియర్ నాయకులు మోపిదేవి శ్రీనివాసరావు, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు మేరుగ చందన్ నాగ్ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ వేడుకలు రేపల్లెలో ఘనంగా జరిగాయి.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    17 hrs ago
  • అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు పట్టణం కోనేటిపాళ్యం వద్ద జై శ్రీరామ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో స్టాండ్‌ను రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుకుమార్ బాబు మాట్లాడుతూ జై శ్రీరామ్ ఆటో యూనియన్‌కు తన సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అలాగే, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి లేదా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని ఆయన ఈ సందర్భంగా వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ రెడ్డి, మున్నా, ఆటో యూనియన్ సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
    3
    అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు పట్టణం కోనేటిపాళ్యం వద్ద జై శ్రీరామ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో స్టాండ్‌ను రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సుకుమార్ బాబు మాట్లాడుతూ జై శ్రీరామ్ ఆటో యూనియన్‌కు తన సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అలాగే, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి లేదా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని ఆయన ఈ సందర్భంగా వారికి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వెంకటరమణ రెడ్డి, మున్నా, ఆటో యూనియన్ సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Punganur, Chittoor•
    7 hrs ago
  • మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని కల్లూరులో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షరీన్ నగర్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, అలాగే వైసీపీ నాయకులు పూలమాలలు వేసి తమ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కొనియాడారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందని వారు ప్రశంసించారు. ఈ ఘనత పూర్తిగా వైఎస్సార్‌కే దక్కిందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యేకంగా పేర్కొన్నారు.
    1
    మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని కల్లూరులో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షరీన్ నగర్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, అలాగే వైసీపీ నాయకులు పూలమాలలు వేసి తమ నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కొనియాడారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందని వారు ప్రశంసించారు. ఈ ఘనత పూర్తిగా వైఎస్సార్‌కే దక్కిందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యేకంగా పేర్కొన్నారు.
    user_Romantic Romeo
    Romantic Romeo
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు, ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి కోట ప్రభాకర్ అధ్యక్షతన ఈ వేడుకలను నిర్వహించారు. ఈ ఉత్సవాలు నందికొట్కూరులోని పాత బస్టాండ్ పటేల్ సెంటర్, కొత్త బస్టాండ్ సర్కిల్, నాగటూరు గ్రామం, కోనేటిమ్మపల్లె, మిడుతూరు గ్రామం, తలముడిపి గ్రామం, చెరుకుచెర్ల గ్రామం, పగిడాల మండలంలోని నెహ్రూ నగర్ గ్రామం, బీరవెల్లి గ్రామం, పాములపాడు మండలంలోని వాడాల గ్రామం వంటి పలు ప్రాంతాలలో జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు జెండాలను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి, టపాసులతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎమ్ఎస్‌పి ప్రతినిధి, నందికొట్కూరు ఇన్‌చార్జి కోట ప్రభాకర్ మాదిగతో పాటు, నందికొట్కూరు ఎంఈఎఫ్ ఇన్‌చార్జి పల్లె గాంధీ మాదిగ, కనకం నాగరాజు మాదిగ పాల్గొన్నారు. జిల్లా నాయకులు వెంకటరత్నం, పల్లె రాఘవ, నాగటూరు సుధాకర్, కనకం శేఖర్, కొమ్ము చిన్నప్ప, పరిమళ రాజు, బోరెల్లి ప్రకాశం, జడల శ్రీనివాసులు, పకీరయ్య, సోమన్న కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. మిడుతూరు మండల నాయకులు భూపనపాడు సతీష్, గోపాల వెంకటరమణ, గద్దల ఆనందు, చేటుకూరు శీను; అలాగే పగిడాల మండల నాయకులు శివన్న తిరుపాలు, శివ, వెంకటస్వామి, నెహ్రూ నగర్ శీను, రవీంద్ర, కాటం రమేష్‌తో పాటు అనేకమంది ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నందికొట్కూరు సెంటర్‌లో కోట ప్రభాకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జెండాను ఎగురవేశారు.
    4
    నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు, ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి కోట ప్రభాకర్ అధ్యక్షతన ఈ వేడుకలను నిర్వహించారు.

ఈ ఉత్సవాలు నందికొట్కూరులోని పాత బస్టాండ్ పటేల్ సెంటర్, కొత్త బస్టాండ్ సర్కిల్, నాగటూరు గ్రామం, కోనేటిమ్మపల్లె, మిడుతూరు గ్రామం, తలముడిపి గ్రామం, చెరుకుచెర్ల గ్రామం, పగిడాల మండలంలోని నెహ్రూ నగర్ గ్రామం, బీరవెల్లి గ్రామం, పాములపాడు మండలంలోని వాడాల గ్రామం వంటి పలు ప్రాంతాలలో జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు జెండాలను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి, టపాసులతో సంబరాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎమ్ఎస్‌పి ప్రతినిధి, నందికొట్కూరు ఇన్‌చార్జి కోట ప్రభాకర్ మాదిగతో పాటు, నందికొట్కూరు ఎంఈఎఫ్ ఇన్‌చార్జి పల్లె గాంధీ మాదిగ, కనకం నాగరాజు మాదిగ పాల్గొన్నారు. జిల్లా నాయకులు వెంకటరత్నం, పల్లె రాఘవ, నాగటూరు సుధాకర్, కనకం శేఖర్, కొమ్ము చిన్నప్ప, పరిమళ రాజు, బోరెల్లి ప్రకాశం, జడల శ్రీనివాసులు, పకీరయ్య, సోమన్న కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. మిడుతూరు మండల నాయకులు భూపనపాడు సతీష్, గోపాల వెంకటరమణ, గద్దల ఆనందు, చేటుకూరు శీను; అలాగే పగిడాల మండల నాయకులు శివన్న తిరుపాలు, శివ, వెంకటస్వామి, నెహ్రూ నగర్ శీను, రవీంద్ర, కాటం రమేష్‌తో పాటు అనేకమంది ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నందికొట్కూరు సెంటర్‌లో కోట ప్రభాకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జెండాను ఎగురవేశారు.
    user_Sateesh bhupanupadu
    Sateesh bhupanupadu
    జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా జూలై 08న బద్వేలులోని పోరుమామిళ్లలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బద్వేలు వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి నేతృత్వం వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, బద్వేలు నియోజకవర్గంలోని 7 మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై "వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమర్ రహే" అంటూ నినాదాలు చేశారు. అనంతరం, పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి పట్టణ మధ్యలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాలలు సమర్పించారు. ఈ ర్యాలీలో "విశ్వనాథ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి", "జై జగన్... జై జై జగన్", "జై అవినాష్... జై జై అవినాష్" వంటి నినాదాలతో పట్టణం మార్మోగింది. కార్యక్రమం అనంతరం నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలకు భారీ అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నల్లేరు విశ్వనాథ్ రెడ్డి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ జీవితాంతం పనిచేశారని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఆశయాలే తమ బాట అని పునరుద్ఘాటిస్తూ, రాబోయే స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని, జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించి ప్రజా సంక్షేమ పాలనను కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
    3
    దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా జూలై 08న బద్వేలులోని పోరుమామిళ్లలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బద్వేలు వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి నేతృత్వం వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, బద్వేలు నియోజకవర్గంలోని 7 మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై "వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమర్ రహే" అంటూ నినాదాలు చేశారు.

అనంతరం, పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి పట్టణ మధ్యలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాలలు సమర్పించారు. ఈ ర్యాలీలో "విశ్వనాథ్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి", "జై జగన్... జై జై జగన్", "జై అవినాష్... జై జై అవినాష్" వంటి నినాదాలతో పట్టణం మార్మోగింది. కార్యక్రమం అనంతరం నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలకు భారీ అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నల్లేరు విశ్వనాథ్ రెడ్డి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ జీవితాంతం పనిచేశారని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఆశయాలే తమ బాట అని పునరుద్ఘాటిస్తూ, రాబోయే స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని, జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించి ప్రజా సంక్షేమ పాలనను కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • చిత్తూరు జిల్లా పట్టణంలోని టవర్ క్లాక్ సర్కిల్ వద్ద బుధవారం ఒక మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ ప్రారంభోత్సవంలో, పలమనేరుకు చెందిన యువ శాస్త్రవేత్త పవన్ కుమార్ రూపొందించిన ఈ పరికరం స్థానికులతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం ఉద్దేశించబడింది. ఈ ఛార్జింగ్ స్టేషన్‌లో ఒకేసారి 9 మొబైల్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చని శాస్త్రవేత్త పవన్ కుమార్ తెలిపారు. పలమనేరు పట్టణంలో కూడా ఉచిత సోలార్ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభమైంది.
    1
    చిత్తూరు జిల్లా పట్టణంలోని టవర్ క్లాక్ సర్కిల్ వద్ద బుధవారం ఒక మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ ప్రారంభోత్సవంలో, పలమనేరుకు చెందిన యువ శాస్త్రవేత్త పవన్ కుమార్ రూపొందించిన ఈ పరికరం స్థానికులతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం ఉద్దేశించబడింది. ఈ ఛార్జింగ్ స్టేషన్‌లో ఒకేసారి 9 మొబైల్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చని శాస్త్రవేత్త పవన్ కుమార్ తెలిపారు.

పలమనేరు పట్టణంలో కూడా ఉచిత సోలార్ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభమైంది.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • నంద్యాల జిల్లాలోని నందికొట్కూర్ నియోజకవర్గం పరిధిలో గల మిడుతూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం వద్ద పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని, ఎమ్మార్పీఎస్ 32వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల ఇన్‌చార్జి భూపనపాడు సతీష్ మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వి రాజు, వి సంజన, పనుగంటి రాజు, కొమ్ము నాగరాజు, వి శివప్రసాద్, పనుగంటి విజయుడు, వి ప్రమోద్, వి విక్రం, వి కృపాకర్, చరణ్, నాని, దిలీప్, తదితర ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    నంద్యాల జిల్లాలోని నందికొట్కూర్ నియోజకవర్గం పరిధిలో గల మిడుతూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం వద్ద పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని, ఎమ్మార్పీఎస్ 32వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల ఇన్‌చార్జి భూపనపాడు సతీష్ మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో వి రాజు, వి సంజన, పనుగంటి రాజు, కొమ్ము నాగరాజు, వి శివప్రసాద్, పనుగంటి విజయుడు, వి ప్రమోద్, వి విక్రం, వి కృపాకర్, చరణ్, నాని, దిలీప్, తదితర ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Sateesh bhupanupadu
    Sateesh bhupanupadu
    జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.