Shuru
Apke Nagar Ki App…
हैदराबाद में ईंधन संकट – सरकार के दावे पर सवाल हैदराबाद और तेलंगाना के कई पेट्रोल बंक पर "नो स्टॉक" बोर्ड दिखाई दे रहे हैं। वाहन चालकों की लंबी कतारें बंक के बाहर लगी हुई हैं। तेलुगु राज्यों में ईंधन की कमी की चर्चा तेज़ है। - आंध्र प्रदेश में मुख्यमंत्री चंद्रबाबू नायडू ने तुरंत समीक्षा बैठक कर स्थिति पर ध्यान दिया। कमी के कारणों का पता लगाने और समाधान के लिए प्रयास शुरू किए। - वहीं तेलंगाना में मुख्यमंत्री की ओर से अब तक कोई ठोस प्रतिक्रिया नहीं आई है। कल मंत्री उत्तम कुमार रेड्डी के कार्यालय से स्टॉक विवरण के साथ प्रेस विज्ञप्ति जारी हुई थी, जिसमें कहा गया कि "कोई कमी नहीं है, पर्याप्त स्टॉक उपलब्ध है।" लेकिन हकीकत यह है कि हैदराबाद के कई पेट्रोल बंक पर ईंधन उपलब्ध नहीं है और "नो स्टॉक" बोर्ड जनता को परेशान कर रहे हैं।
Ramesh Solanki
हैदराबाद में ईंधन संकट – सरकार के दावे पर सवाल हैदराबाद और तेलंगाना के कई पेट्रोल बंक पर "नो स्टॉक" बोर्ड दिखाई दे रहे हैं। वाहन चालकों की लंबी कतारें बंक के बाहर लगी हुई हैं। तेलुगु राज्यों में ईंधन की कमी की चर्चा तेज़ है। - आंध्र प्रदेश में मुख्यमंत्री चंद्रबाबू नायडू ने तुरंत समीक्षा बैठक कर स्थिति पर ध्यान दिया। कमी के कारणों का पता लगाने और समाधान के लिए प्रयास शुरू किए। - वहीं तेलंगाना में मुख्यमंत्री की ओर से अब तक कोई ठोस प्रतिक्रिया नहीं आई है। कल मंत्री उत्तम कुमार रेड्डी के कार्यालय से स्टॉक विवरण के साथ प्रेस विज्ञप्ति जारी हुई थी, जिसमें कहा गया कि "कोई कमी नहीं है, पर्याप्त स्टॉक उपलब्ध है।" लेकिन हकीकत यह है कि हैदराबाद के कई पेट्रोल बंक पर ईंधन उपलब्ध नहीं है और "नो स्टॉक" बोर्ड जनता को परेशान कर रहे हैं।
More news from తెలంగాణ and nearby areas
- మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి గ్రామంలో సోమవారం కోరుట్ల సీఐ కే లక్ష్మీనారాయణ సిసి కెమెరాలు ప్రారంభించారు. బెహరన్ లో నివాసముంటున్న గ్రామానికి చెందిన కొందరు యువకులు సంఘంగా ఏర్పడి గ్రామంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాల అవసరాన్ని వారు గుర్తించి సుమారు లక్షా 50 వేల రూపాయల విలువగల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వల్లంపల్లి గ్రామ సర్పంచ్ సట్ట భూమేష్ నేతృత్వంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం సిఐ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. విదేశాలలో ఉన్న గ్రామస్తులు సచ్చందంగా ముందుకొచ్చి ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన పనులు నిర్వర్తించడం సంతోషకరమైన విషయమని అన్నారు. తన సర్కిల్ పరిధిలోని మిగతా గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన బహరేన్ నివాస గ్రామస్తులు, గ్రామ ప్రజలను మనస్పూర్తిగా అభినందిస్తున్నాననని తెలిపారు. అనంతరం మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటే పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో మరింత గొప్పగా సేవలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో పాటుగా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- . స్పష్టంగా కనిపిస్తోంది. గూగుల్ లాంటి ప్రపంచ దిగ్గజాలు ఏపీకి రావడం శుభసూచకం. యువనేత నారా లోకేష్ను అభినందిస్తున్నా. విజనరీ చంద్రబాబు పాలనలో ఏపీకి అనేక అవార్డులు వస్తున్నాయి: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు.1
- హిందూ ఏక్తా యాత్రలో మంగళవారం రోజున పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు పాల్గొనాలని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అందరిని ఆహ్వానించారు దాదాపుగా 3,000 మంది హిందూ బంధువులందరూ వచ్చి విజయవంతం చేయాలని హనుమాన్ల రాజిరెడ్డి సెక్రటరీ కోరారు2
- Post by KR NEWS 3691
- భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- గన్నేరువరం పోలీస్ స్టేషన్లో నాగుపాము కలకలం రేపింది. స్టేషన్ ఎస్సై నరేందర్ రెడ్డి తన గదిలో కుర్చీలో కూర్చొని వచ్చిన వారితో మాట్లాడుతుండగా, వెనుక భాగంలోని కిటికీ ద్వారా నాగుపాము లోపలికి ప్రవేశించింది. పాము ఎస్సై భుజం వైపు ఎక్కే ప్రయత్నం చేస్తుండగా, ఎదురుగా ఉన్న వ్యక్తి గమనించి అప్రమత్తం చేయడంతో ఎస్సై వెంటనే టేబుల్పైకి ఎగబాకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో స్టేషన్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న గ్రామానికి చెందిన పాములు పట్టే నైపుణ్యం కలిగిన కళ్ళెం పోచయ్యను పిలిపించారు. ఆయన స్టేషన్ గదిలో టేబుల్ కింద దాగి ఉన్న నాగుపామును పట్టుకుని చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.1
- शहर में दिल को छू लेने वाली घटना घटी। बालकनी से गिर रही एक छोटी बच्ची को देखकर एक व्यक्ति ने बिना देर किए तुरंत प्रतिक्रिया दी और उसकी जान बचा ली। 📌 घटना विवरण - बच्ची अचानक बालकनी से नीचे गिरने लगी। - वहां मौजूद व्यक्ति ने बिना सोचे-समझे तुरंत कदम उठाया। - अपनी फुर्ती और साहस से उसने बच्ची को सुरक्षित कर लिया। 📌 मानवता का संदेश - इस व्यक्ति के पास न कोई "केप" था, न कोई "सुपर पावर"। - केवल मानवता और साहस के बल पर उसने यह कार्य किया। - सही समय पर सही निर्णय लेकर वह समाज का असली हीरो बन गया।1
- జగిత్యాల: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేశ్ మాట్లాడుతూ... ఎన్నో కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీలో ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలి దానాలు అయితే ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల బలిదానం అవుతుందని స్వరాష్ట్ర పాలనలో కాకుండా సమైక్య పాలనలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి పాలన ఉందని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యల నాయకులు అభిమానులు పాల్గొన్నారు. - ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసం వద్ద - ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసం వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసం, ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం వద్ద పార్టీ సీనియర్ నాయకులు అయిల్నేని సాగర్ రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.1
- supremo Sri KCR is underway at the party central office, Telangana Bhavan.1