క్షౌరశాలల విద్యుత్తు బిల్లులు వసూలు చేయడం నిలిపివేయాలి, ప్రభుత్వం క్షౌరశాలల విధ్యుత్ సబ్సిడీ బిల్లు వెంటనే విడుదల చేయాలి సూపరిండెంట్ ఆఫ్ ఇంజనీర్ విద్యుత్ శాఖ ములుగు జిల్లా అధికారికి వినతి పత్రం అందజేసిన నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా శాఖ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంఘం అధ్యక్షులు జంపాల రవీందర్ మాట్లాడుతూ,గత ప్రభుత్వ హయాంలో క్షౌరశాలలకు విద్యుత్ సబ్సిడీ అమలు చేయడం జరిగినది,దాని మూలాన సెలూన్ షాప్ యజమానులకు కొంత ఉపశమనం లభించింది, అదే సబ్సిడీని ఈ ప్రభుత్వం కూడా ఎక్కడా నిలిపివేయకుండా కొనసాగిస్తా ఉంది, అయినా కూడా విద్యుత్ శాఖ అధికారులు సెలూన్ షాపు యజమానులపై ఒత్తిడి చేస్తూ సబ్సిడీ బిల్లులతో మాకు ఏం సంబంధం లేదు . మొత్తం మీరే కట్టాలని జులుం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు, ఒకవేళ ప్రభుత్వం ఆ బిల్లులు విద్యుత్తు శాఖకు ప్రభుత్వం చెల్లించని ఎడల ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి,, కానీ సెలూన్ షాపు యజమానులపై కాదు అని అన్నారు,,అలాగే ప్రభుత్వం కూడా సబ్సిడీ బిల్లులు విడుదల చేసి కరెంటు డిస్ కనెక్ట్ కాకుండా చూడాలని,కనుక ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు సెలూన్ షాపుల వద్దకు పోయి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు, అలా జరగని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులను సమీకరించి విద్యుత్తు శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేయవలసి వస్తుంది అని అన్నారు, అందులో భాగంగా ఈరోజు విద్యుత్ శాఖ ఎస్ ఈ,,కి నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగినది సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ అధికారి వెంటనే స్పందించి బిల్లులు వసూలు చేయకుండా అధికారులకు సూచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సంఘం ములుగు మండల అధ్యక్షులు వేల్పకొండ శరబంధం,,మురహరి రామకృష్ణ పట్టణ శాఖ అధ్యక్షులు మండల సంపత్ ఉపాధ్యక్షులు వేల్పుగొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు
క్షౌరశాలల విద్యుత్తు బిల్లులు వసూలు చేయడం నిలిపివేయాలి, ప్రభుత్వం క్షౌరశాలల విధ్యుత్ సబ్సిడీ బిల్లు వెంటనే విడుదల చేయాలి సూపరిండెంట్ ఆఫ్ ఇంజనీర్ విద్యుత్ శాఖ ములుగు జిల్లా అధికారికి వినతి పత్రం అందజేసిన నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా శాఖ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంఘం అధ్యక్షులు జంపాల రవీందర్ మాట్లాడుతూ,గత ప్రభుత్వ హయాంలో క్షౌరశాలలకు విద్యుత్ సబ్సిడీ అమలు చేయడం జరిగినది,దాని మూలాన సెలూన్ షాప్ యజమానులకు కొంత ఉపశమనం లభించింది, అదే సబ్సిడీని ఈ ప్రభుత్వం కూడా ఎక్కడా నిలిపివేయకుండా కొనసాగిస్తా ఉంది, అయినా కూడా విద్యుత్ శాఖ అధికారులు సెలూన్ షాపు యజమానులపై ఒత్తిడి చేస్తూ సబ్సిడీ బిల్లులతో మాకు ఏం సంబంధం లేదు . మొత్తం మీరే కట్టాలని జులుం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు, ఒకవేళ ప్రభుత్వం ఆ బిల్లులు విద్యుత్తు శాఖకు ప్రభుత్వం చెల్లించని ఎడల ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి,, కానీ సెలూన్ షాపు యజమానులపై కాదు అని అన్నారు,,అలాగే ప్రభుత్వం కూడా సబ్సిడీ బిల్లులు విడుదల చేసి కరెంటు డిస్ కనెక్ట్ కాకుండా చూడాలని,కనుక ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు సెలూన్ షాపుల వద్దకు పోయి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు, అలా జరగని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులను సమీకరించి విద్యుత్తు శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేయవలసి వస్తుంది అని అన్నారు, అందులో భాగంగా ఈరోజు విద్యుత్ శాఖ ఎస్ ఈ,,కి నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగినది సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ అధికారి వెంటనే స్పందించి బిల్లులు వసూలు చేయకుండా అధికారులకు సూచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సంఘం ములుగు మండల అధ్యక్షులు వేల్పకొండ శరబంధం,,మురహరి రామకృష్ణ పట్టణ శాఖ అధ్యక్షులు మండల సంపత్ ఉపాధ్యక్షులు వేల్పుగొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు
- హైదరాబాద్..శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- హన్మకొండ జిల్లా నగరంలోని నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ కార్మికుడి మృతి నేపథ్యంలో ఆందోళన జరిగింది. గుండ్లసింగారం సబ్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్కు గురైన గాదే పున్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు మృతదేహంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.1
- ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేళ్ళు పూర్తి అయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, 10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగిం చుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని కలెక్టర్ వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట, వారికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు.2
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 18 వ వార్డులో దోమల నివారణ చర్యల్లో భాగంగా వాట్ కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ ఆధ్వర్యంలో ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు.దోమలను చంపడానికి, వ్యాప్తిని అరికట్టడానికి ఇంటింటికీ తిరిగి ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు వార్డు ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.1
- bellampallii mandal bhuchiyapalli villege madi na ku pinchan vastaledu narige raj kumar my name Naku govarnament nundi shayam kavali daya CHESI Naku govarnament shayam cheyali koruthuna ma villege lo Gala sarpanch garu shayam cheyyalani koruthunna1
- ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేండ్లకుపైగా పూర్తి అయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, రూ.10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగిం చుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారు.కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట, వారికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు.పలు ప్రభుత్వ పథకాలు మహిళల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు వారి పేరిట ఇస్తున్నామని వివరించారు. ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశామని తెలిపారు. చీరలు మన సంస్కృతికి నిదర్శనమని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మతు పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలిపారు. స్కూల్ యూనిఫాం వారితో కుట్టించామని పేర్కొన్నారు.సంఘాల్లోని మహిళలకు రుణ బీమా, ప్రమాద బీమా అమలు చేస్తుందని వెల్లడించారు. బ్యాంక్ లింకేజ్ రుణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు. మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు.కార్యక్రమంలో డీఆర్డీఓ గీత, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డీఎంలు ప్రకాశరావు, శ్రీనివాస్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఐలయ్యగా గుర్తించారు. అతడిని ముందుగా జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.1