*తిరుమల సమాచారం:* *27-08-2026* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం* వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు . ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *24 గంటల* సమయం పడుతుంది. 300 రూ.. శీఘ్రదర్శనంకు *3-5 గంటల* సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *5 నుండి 7 గంటల* సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *77,568* *35,033* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *₹4.19 కోట్లు* నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య *4.15 లక్షలు* నిన్న *అన్నప్రసాదాలు* స్వీకరించిన భక్తుల సంఖ్య *2.38 లక్షలు* నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య *3,497* ఓం నమో వెంకటేశాయ *తిరుమల సమాచారం:* *27-08-2026* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం* వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు . ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *24 గంటల* సమయం పడుతుంది. 300 రూ.. శీఘ్రదర్శనంకు *3-5 గంటల* సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *5 నుండి 7 గంటల* సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *77,568* *35,033* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *₹4.19 కోట్లు* నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య *4.15 లక్షలు* నిన్న *అన్నప్రసాదాలు* స్వీకరించిన భక్తుల సంఖ్య *2.38 లక్షలు* నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య *3,497* ఓం నమో వెంకటేశాయ
*తిరుమల సమాచారం:* *27-08-2026* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం* వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు . ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *24 గంటల* సమయం పడుతుంది. 300 రూ.. శీఘ్రదర్శనంకు *3-5 గంటల* సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *5 నుండి 7 గంటల* సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *77,568* *35,033* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *₹4.19 కోట్లు* నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య *4.15 లక్షలు* నిన్న *అన్నప్రసాదాలు* స్వీకరించిన భక్తుల సంఖ్య *2.38 లక్షలు* నిన్న
వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య *3,497* ఓం నమో వెంకటేశాయ *తిరుమల సమాచారం:* *27-08-2026* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం* వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు . ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *24 గంటల* సమయం పడుతుంది. 300 రూ.. శీఘ్రదర్శనంకు *3-5 గంటల* సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *5 నుండి 7 గంటల* సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *77,568* *35,033* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *₹4.19 కోట్లు* నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య *4.15 లక్షలు* నిన్న *అన్నప్రసాదాలు* స్వీకరించిన భక్తుల సంఖ్య *2.38 లక్షలు* నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య *3,497* ఓం నమో వెంకటేశాయ
- ఏం చైర్మన్ బెజవాడ వంశికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు ఘనంగా యువ నాయకుడు అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు విడవలూరు మండలం లో ఊటుకూరు గ్రామంలో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కోవూరు ఏఎంసి చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాకు ఎప్పుడు అండగా ఉండి యువతకు గాని మేము ఎప్పుడు యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు అలాగే యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు3
- రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.1
- రాయదుర్గంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు..భక్తి శ్రద్ధలతో ఊరేగింపు రాయదుర్గం పట్టణంలో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం బళ్లారి రోడ్డులోని దుర్గా మస్జిద్ వద్ద నుంచి జులూస్-ఏ-ముహమ్మదీ ప్రారంభమైంది.జులూస్ ఆత్మకూరు వీధి, ఊరువాకిలి,వినాయక సర్కిల్, లక్ష్మీ బజార్ మీదుగా సాగి తిరిగి దర్గా మస్జిద్ వద్దకు చేరుకుంది. ఊరేగింపులో మక్కా, మదీనా నమూనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రదర్శించారు. నాత్లు, సలాత్లు చదువుతూ భక్తిశ్రద్ధలతో సాగిన ఈ ఊరేగింపుతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.ఊరేగింపు సాగిన మార్గంలో ప్రవక్త హజ్రత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు, మానవాళికి ఆయన అందించిన సందేశాలు, గొప్పతనాన్ని వివరిస్తూ నాత్ఖ్వాన్లు, మౌలానాలు ప్రసంగించారు.1
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1
- వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ సమీపంలో ఎత్తైన కొండపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ సమీపంలో అత్యంత ఎత్తైన కొండపై ఉపాధ్యాయులు జాతీయ జెండాను ప్రతిష్టించారు. దశాబ్దాలుగా పశ్చిమ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో కొత్త ఆశలకు ఆనందానికి నాంది పలికింది. ఎన్నో ఏళ్లుగా కరువుతో అల్లాడిన ఈ ప్రాంతంలో కృష్ణా జలాలతో జలకళ సంతరించుకుంటుందని ఉపాధ్యాయులు అన్నారు. జలధార సమీపంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.1
- మానససరోవర యాత్రికులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా పరామర్శ..! మానససరోవర యాత్రకు వెళ్లిన ఆదోనికి చెందిన శ్రీ రఘునాథ్ శాస్త్రి, భాస్కర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో సహా నలుగురు హిమాలయాల్లో చిక్కుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు తెలిపారు. వారిని సురక్షితంగా ఆదోనికి తీసుకురావడానికి అవసరమైన తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.1
- గాజుల పల్లెలో బంతిపూల సాగు.. లాభాలు బాగు..ఉద్యాన పంటలపై ఆసక్తి రైతులు వరి, ఇతర పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రైతు హుస్సేన్ రెడ్డి బిందు సేద్యం, విడ్ మ్యాట్ ద్వారా నాలుగు ఎకరాల పొలంలో బంతి పూలు, మూడు ఎకరాల్లో గులాబీ పూలు సాగుచేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఎకరాకు సుమారు 4 టన్ను పూలు దిగుబడి వస్తాయని.. బంతి సాగు వల్ల మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు రైతు తెలిపారు.1
- రాయదుర్గంలో ఘనంగా శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణంలో బుధవారం భగవాన్ శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. హాటకేశ్వరస్వామి దేవాలయం నుంచి జయంతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించారు.అనంతరం శ్రీ జిహ్వేశ్వరస్వామి వారి భావచిత్రపటాన్ని వెండి రథంలో అలంకరించి పట్టణ ప్రధాన వీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ ఊరేగింపు బళ్లారి రోడ్, వినాయక సర్కిల్ మీదుగా ఓబులాచారి రోడ్డు వరకు కొనసాగింది.ఊరేగింపులో స్వకుళ సాళి సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా స్వకుళ సాళి సమాజ అధ్యక్షుడు వెంకటేశులు మాట్లాడుతూ, సభ్య సమాజంలో యుగపురుషుడిగా అవతరించిన శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతిని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం నామకరణ మహోత్సవం,అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెంకటేశులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.1
- వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ సమీపంలో ఎత్తైన కొండపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ సమీపంలో అత్యంత ఎత్తైన కొండపై ఉపాధ్యాయులు జాతీయ జెండాను ప్రతిష్టించారు. దశాబ్దాలుగా పశ్చిమ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో కొత్త ఆశలకు ఆనందానికి నాంది పలికింది. ఎన్నో ఏళ్లుగా కరువుతో అల్లాడిన ఈ ప్రాంతంలో కృష్ణా జలాలతో జలకళ సంతరించుకుంటుందని ఉపాధ్యాయులు అన్నారు. జలధార సమీపంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.1