చిన్నకొరుకొండి గ్రామంలో డ్రైనేజీలకు మోక్షం* మండల పరిధి చిన్న కోరుకొండి గ్రామంలో గ్రామ మహిళా సర్పంచ్ భూదాటి గీతా నారపరెడ్డి విశ్రాంతి ఉద్యోగి ప్రముఖులు సి ఈ గుజ్జు చిన్న పుల్లాదాస్, వైస్ సర్పంచ్ రెడ్డి సుబ్బారావు, గ్రామస్తుల చొరవతో గ్రామంలో ఆర్ అండ్ బి నాన్ ప్లాన్ నిధులతో సుమారుగా కోటి రూపాయలు తో 400 మీటర్లు. ఆర్లపాడు బి టీ రోడ్డు నుండి మధిర వెళ్ళే రోడ్డు వరకు ఈ పనులను ప్రారంభిస్తున్నట్లు సర్పంచ్ భూదాటి గీతా నారపరెడ్డి తెలిపారు . అందులో భాగంగా మంగళవారం జే సి బీ సహాయంతో కాంక్రీట్ వేయుటకు సైడ్ డ్రైనేజీల కొరకు పునాదులు తీపిస్తున్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే మా ముఖ్య ఉద్దేశ్యం అని సర్పంచ్ భూదాటి గీతా నారపరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూదాటి గీతా నారపరెడ్డి విశ్రాంతి ఉద్యోగి ప్రముఖులు సి ఈ గుజ్జు చిన్న పుల్లాదాస్, విశ్రాంతి ఉద్యోగి కుమ్మరి రామారావు,వైస్ ప్రెసిడెంట్, రెడ్డి సుబ్బారావు, ఆర్ అండ్ బి అధికారులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చిన్నకొరుకొండి గ్రామంలో డ్రైనేజీలకు మోక్షం* మండల పరిధి చిన్న కోరుకొండి గ్రామంలో గ్రామ మహిళా సర్పంచ్ భూదాటి గీతా నారపరెడ్డి విశ్రాంతి ఉద్యోగి ప్రముఖులు సి ఈ గుజ్జు చిన్న పుల్లాదాస్, వైస్ సర్పంచ్ రెడ్డి సుబ్బారావు, గ్రామస్తుల చొరవతో గ్రామంలో ఆర్ అండ్ బి నాన్ ప్లాన్ నిధులతో సుమారుగా కోటి రూపాయలు తో 400 మీటర్లు. ఆర్లపాడు బి టీ రోడ్డు నుండి మధిర వెళ్ళే రోడ్డు వరకు ఈ పనులను ప్రారంభిస్తున్నట్లు సర్పంచ్ భూదాటి గీతా నారపరెడ్డి తెలిపారు . అందులో భాగంగా మంగళవారం జే సి బీ సహాయంతో కాంక్రీట్ వేయుటకు సైడ్ డ్రైనేజీల కొరకు పునాదులు తీపిస్తున్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే మా ముఖ్య ఉద్దేశ్యం అని సర్పంచ్ భూదాటి గీతా నారపరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూదాటి గీతా నారపరెడ్డి విశ్రాంతి ఉద్యోగి ప్రముఖులు సి ఈ గుజ్జు చిన్న పుల్లాదాస్, విశ్రాంతి ఉద్యోగి కుమ్మరి రామారావు,వైస్ ప్రెసిడెంట్, రెడ్డి సుబ్బారావు, ఆర్ అండ్ బి అధికారులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -1
- జెఈఈ మెయిన్–2026 ఫలితాలలో భాష్యం అద్భుత ప్రతిభ..ఓపెన్ కేటగిరీలో 100 పర్సంటేజీ తో ఆలిండియా టాపర్ టి.దుర్గా సుప్రభాత్ Shot News:జెఈఈ మెయిన్ – 2026 ఫలితాలలో భాష్యం బఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళినగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడన్నారు. టి.దుర్గా సుప్రభాత్ 100 పర్సంటైల్తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 11వ ర్యాంకును సాధించాడన్నారు.1
- Post by JADI RAJU1
- Post by Ramprasad islavath1