logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు అక్కమ్మ తోట రామ కృష్ణ గారి సూచనల మేరకు కర్నూల్ జిల్లా మద్దికెర మండలం లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ తేదీ 12.08.2025 సాయి బాబా గూడీ దగ్గర నుంచి గాంధీ విగ్రహం వరకు మద్దికెర మండల అధ్యక్షుడు బురుజులు కుల్లూరుశంకర్ బాబు యువరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా G S నాగరాజు యాదవ్ గారు మరియు Nmdc Rtd(dgm)దారెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు హాజరు అవ్వడం జరిగింది. అలాగే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటు దేశం లోని ప్రతి పౌరుడు వాళ్ళ ఇంటిపై తీరంగా జెండా ను ఎగరవేయడం ద్వారా ప్రజలలో శాంతినీ, ఐక్యమత్యాని, దేశభక్తి నీ పెంపోందించడం ముఖ్య ఉద్దేశం అని శ్రీ విద్య సాయి యాజమాన్యం అధినేత మాధవ్ యాదవ్ గారు మరియు G S నాగరాజు యాదవ్ గారు , మరియు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ దారెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్య కర్తలు మండల కార్య వర్గ సభ్యులు ప్రభాకర్ యాదవ్, శ్రీధర్ గౌడు, జిల్ల కార్య వర్గ సభ్యులు డాక్టర్ s రామ్మోహన్, G శ్రీనివాసులు, సుంకర నగేష్, చంద్రశేఖర్ యాదవ్, మనోహర్ చౌదరి ఆలాగే గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు రైతులు పాల్గొనీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.

on 12 August
A
Akhila
Pattikonda, Kurnool•
on 12 August

బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు అక్కమ్మ తోట రామ కృష్ణ గారి సూచనల మేరకు కర్నూల్ జిల్లా మద్దికెర మండలం లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ తేదీ 12.08.2025 సాయి బాబా గూడీ దగ్గర నుంచి గాంధీ విగ్రహం వరకు మద్దికెర మండల అధ్యక్షుడు బురుజులు కుల్లూరుశంకర్ బాబు యువరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం

జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా G S నాగరాజు యాదవ్ గారు మరియు Nmdc Rtd(dgm)దారెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు హాజరు అవ్వడం జరిగింది. అలాగే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటు దేశం లోని ప్రతి పౌరుడు వాళ్ళ ఇంటిపై తీరంగా జెండా ను

66993775-a362-4cf4-a2ec-e0a86b246ded

ఎగరవేయడం ద్వారా ప్రజలలో శాంతినీ, ఐక్యమత్యాని, దేశభక్తి నీ పెంపోందించడం ముఖ్య ఉద్దేశం అని శ్రీ విద్య సాయి యాజమాన్యం అధినేత మాధవ్ యాదవ్ గారు మరియు G S నాగరాజు యాదవ్ గారు , మరియు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ దారెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమానికి భారతీయ జనతా

a6db6aad-87c3-4811-a428-1e501a353d5f

పార్టీ నాయకులు మరియు కార్య కర్తలు మండల కార్య వర్గ సభ్యులు ప్రభాకర్ యాదవ్, శ్రీధర్ గౌడు, జిల్ల కార్య వర్గ సభ్యులు డాక్టర్ s రామ్మోహన్, G శ్రీనివాసులు, సుంకర నగేష్, చంద్రశేఖర్ యాదవ్, మనోహర్ చౌదరి ఆలాగే గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు రైతులు పాల్గొనీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.

  • SM
    Sri manasa sai
    Pattikonda, Kurnool
    bharat matha ki jai
    on 12 August
  • A
    Akhila
    Pattikonda, Kurnool
    jai bharat mathaki jai
    on 12 August
  • U
    User9804
    Adilabad Rural, Telangana
    😡
    on 16 August
  • A
    Akhila
    Pattikonda, Kurnool
    👏
    on 12 August
  • A
    Akhila
    Pattikonda, Kurnool
    👏
    on 12 August
  • A
    Akhila
    Pattikonda, Kurnool
    👏
    on 12 August
More news from Spsr Nellore and nearby areas
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kandukur, Spsr Nellore•
    3 hrs ago
  • పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు
    1
    పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు
    user_Shyam naidu
    Shyam naidu
    Madanapalle, Annamayya•
    8 hrs ago
  • జై హొ సనాతన ధర్మం
    3
    జై హొ సనాతన ధర్మం
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    13 min ago
  • Post by KLakshmi Devi
    1
    Post by KLakshmi Devi
    KD
    KLakshmi Devi
    Guntur East, Andhra Pradesh•
    10 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    Mancherial, Telangana•
    20 hrs ago
  • *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.
    4
    *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* 
డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు.
కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam, Andhra Pradesh•
    5 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kandukur, Spsr Nellore•
    17 hrs ago
  • Post by Omnamashivaya S
    1
    Post by Omnamashivaya S
    user_Omnamashivaya S
    Omnamashivaya S
    Kandukur, Spsr Nellore•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.