*దశాబ్దాల కలకు స్వస్తి.* *ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎట్టకేలకు సహకారం.* *జనవరి 5వ తేదీ ఉదయం 10 గంటల 5 నిమిషాలకు పొట్టేపాలెం బ్రిడ్జి కి శంకుస్థాపన.* --------------------------------------- 🔶 నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 🔶 నెల్లూరు రూరల్ లోని పొట్టేపాలెం బ్రిడ్జి కల సాకారం అయింది. 5 కోట్ల వ్యయంతో జనవరి 5వ తేదీన శంకుస్థాపన. 8 నెలల్లో పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 🔶 పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పూర్తి అయ్యే లోపు ములుముడి కలుజు మీద బ్రిడ్జి కి కూడా శంకుస్థాపన చేస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 🔶 నెల్లూరు రూరల్ లో అభివృద్ధి జాతర కొనసాగుతోంది. నెల్లూరు కార్పొరేషన్ లో త్వరలో రెండో విడత అభివృద్ధి పనులు జరుగుతాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 🔶 ములుముడి బ్రిడ్జి పూర్తి అయితే ఎన్నికల్లో నేను ఇచ్చిన 100 శాతం హామీలు పూర్తి అవుతాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 🔶 మూడు సార్లు భారీ మెజార్టీతో ప్రజలు గెలుపొందించారు. రూరల్ అభివృద్ధితోనే ప్రజల రుణాన్ని తీర్చుకుంటాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
*దశాబ్దాల కలకు స్వస్తి.* *ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎట్టకేలకు సహకారం.* *జనవరి 5వ తేదీ ఉదయం 10 గంటల 5 నిమిషాలకు పొట్టేపాలెం బ్రిడ్జి కి శంకుస్థాపన.* --------------------------------------- 🔶 నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 🔶 నెల్లూరు రూరల్ లోని పొట్టేపాలెం బ్రిడ్జి కల సాకారం అయింది. 5 కోట్ల వ్యయంతో జనవరి 5వ తేదీన శంకుస్థాపన. 8 నెలల్లో పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 🔶 పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పూర్తి అయ్యే లోపు ములుముడి కలుజు మీద బ్రిడ్జి కి కూడా శంకుస్థాపన చేస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 🔶 నెల్లూరు రూరల్ లో అభివృద్ధి జాతర కొనసాగుతోంది. నెల్లూరు కార్పొరేషన్ లో త్వరలో రెండో విడత అభివృద్ధి పనులు జరుగుతాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 🔶 ములుముడి బ్రిడ్జి పూర్తి అయితే ఎన్నికల్లో నేను ఇచ్చిన 100 శాతం హామీలు పూర్తి అవుతాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 🔶 మూడు సార్లు భారీ మెజార్టీతో ప్రజలు గెలుపొందించారు. రూరల్ అభివృద్ధితోనే ప్రజల రుణాన్ని తీర్చుకుంటాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
- Post by Omnamashivaya S1
- అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది? వివరణ నరసరావుపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..1
- కోడుమూరు టౌన్లో జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.2
- 7228018097 Full Video Link https://youtu.be/VyyKSpkzOeA?si=QFA7CQRgXbXssGBy1
- Post by KLakshmi Devi1
- సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo1
- ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.1
- Post by Omnamashivaya S1