Shuru
Apke Nagar Ki App…
రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి పి.శంకరరావు అన్నారు. బొబ్బిలిలో శనివారం ఆయన మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులు చేసిన తప్పులకు భూరికార్డులను సరి చేసుకునేందుకు రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. భూరికార్డుల్లో తప్పులను సరి చేయాలంటే డబ్బులు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. 'రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైతులకు ఇబ్బందులు’
B.RAJESH
రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి పి.శంకరరావు అన్నారు. బొబ్బిలిలో శనివారం ఆయన మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులు చేసిన తప్పులకు భూరికార్డులను సరి చేసుకునేందుకు రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. భూరికార్డుల్లో తప్పులను సరి చేయాలంటే డబ్బులు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. 'రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైతులకు ఇబ్బందులు’
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- 'రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైతులకు ఇబ్బందులు’1
- అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిని పరిశీలించారు. గ్రామస్థులకు అందుతున్న తాగునీటి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గ్రామంలో ఏర్పాటు చేసిన కుళాయిల కనెక్షన్ల వివరాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వెంట ఉన్నారు.1
- శ్రీకాకుళం జిల్లాలోఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు పట్టణంలోని సచివాలయంలో 11,12 సంవత్సరాలు కలిగిన ఆడపిల్లలకు సెర్వికల్ క్యాన్సర్ను నివారించే హెచ్ పి వి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ఆదివారం అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, భవిష్యత్తులో మహిళలను తీవ్రంగా ప్రభావితం చేసే సెర్వికల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ టీకా ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.4
- Post by Shyam1
- మాజీ డీజీపీ హెచ్. జె. దొరకు అనారోగ్యంతో నిన్న మరణించగా, ఈ రోజు హైదరాబాద్లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. పోలీస్ శాఖలో పవర్ఫుల్ ఆఫీసర్గా గుర్తింపు పొందిన దొరకు, పోలీస్ అధికారులు, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ హాజరై పాడె మోసి, హృదయపూర్వకంగా వీడ్కోలు పలికారు. తన కర్తవ్యం, కృషి, మరియు నిబద్ధతతో ఎంతోమంది పోలీసులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయనకు అశ్రునయనాలతో చివరి నివాళి అర్పించబడింది. ఈ సందర్భంలో పలువురు అధికారులు, సీనియర్ సిబ్బంది దొర సేవలను కొనియాడుతూ, ఆయన కృషి, దృఢ నిబద్ధత, మరియు పోలీస్ శాఖలో చూపిన ఆదర్శప్రాయ నాయకత్వాన్ని గుర్తుచేశారు. పోలీస్ కమ్యూనిటీలో ఆయన పేరు ఎల్లప్పుడూ గౌరవంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాజీ డీజీపీ దొరకు, పవర్ఫుల్ ఆఫీసర్గా మాత్రమే కాకుండా, ఓ హృదయపూర్వక నాయకుడిగా పోలీస్ సిబ్బందికి, మరియు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సేవలు, అనుభవాలు, మరియు ధైర్యం తరం తర్వాతి పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిగా మారతాయి.1
- ప్రత్తిపాడు, శంఖవరం మండలాల సరిహద్దుల్లో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. మాసంపల్లి వద్ద అధికారులు బోనును ఏర్పాటు చేసి, అందులో దూడను ఉంచారు. అయితే పులి చాకచక్యంగా మార్గాన్ని మార్చుకుని ఎస్.జగ్గంపేట సమీపంలోని పెద్దబాపన్నదొర చెరువు పరిసరాలకు చేరుకుంది. అటవీ శాఖ బృందాలు GPS రేడియో కాలర్ ద్వారా పులి కదలికలను నిశితంగా గమనిస్తూ, బంధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి1
- అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం లక్కవరం గ్రామంలో మూడవ తరగతి చదువుతున్న శృతి అనే 8 ఏళ్ళ బాలికపై అదే గ్రామానికి చెందిన 44 ఏళ్ల మేడిది నాగబాబు అత్యాచార ప్రయత్నం చేశారు. బాలికను ఇంటి పక్క ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్ళి1
- ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కుట్ర: కాంగ్రెస్1