ఉప్పల్ జెడ్పీహెచ్ఎస్లో ఎడ్యుకేషన్ వీక్ ఘనంగా నిర్వహణ _ పదో తరగతి టాపర్లకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సన్మానం – స్కూల్ అభివృద్ధికి రూ.18 కోట్ల నిధులు ప్రకటింపు తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఎడ్యుకేషన్ వీక్” కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్ జెడ్పీహెచ్ఎస్లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే శాలువాలు, ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు లక్ష్యసాధన కోసం క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉప్పల్ జెడ్పీహెచ్ఎస్ అభివృద్ధి కోసం రూ.18 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ, హెచ్ఎం, ఉపాధ్యాయులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉప్పల్ జెడ్పీహెచ్ఎస్లో ఎడ్యుకేషన్ వీక్ ఘనంగా నిర్వహణ _ పదో తరగతి టాపర్లకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సన్మానం – స్కూల్ అభివృద్ధికి రూ.18 కోట్ల నిధులు ప్రకటింపు తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఎడ్యుకేషన్ వీక్” కార్యక్రమాల్లో భాగంగా ఉప్పల్ జెడ్పీహెచ్ఎస్లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎమ్మెల్యే శాలువాలు, ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థులు లక్ష్యసాధన కోసం క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉప్పల్ జెడ్పీహెచ్ఎస్ అభివృద్ధి కోసం రూ.18 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ, హెచ్ఎం, ఉపాధ్యాయులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- మొక్కజొన్నలు తెచ్చి రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు అకాల వర్షాలకు మొలకలు వస్తున్నాయి ఏ రాత్రి ఏం జరుగుతుందో అని ఇక్కడే కాపలా ఉండాల్సి వస్తుంది ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి అత్తా కోడళ్ళు వెంటనే రావాలి అంటూ యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో రైతుల రాస్తారోకో1
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య అరుదైన ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకుంది. హెచ్ఐసీసీ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది.1
- కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, బీజేపీ కార్యకర్తలను కోరారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన మోడీ బహిరంగ సభలో ఆయన అన్నారు. తాను సామాన్య కార్యకర్తగా ఎదిగానని, తండ్రుల పేర్లతో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.4
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- తెలంగాణలోని మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసన చేపట్టారు. బ్రీత్ ఎనలైజర్ యంత్రం మద్యం తాగకున్నా 56 పైగా రీడింగ్ చూపిస్తుండటంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ సేవలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1