*ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ రావు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్* *📰 ఆగస్టు 1, 2026 | లింగంపేట్ మండల కేంద్రం | ఎల్లారెడ్డి నియోజకవర్గం | కామారెడ్డి జిల్లా* ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ మదన్ మోహన్ రావు గారి* జన్మదిన వేడుకలు లింగంపేట్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లింగంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు *సాయిరామ్ యాదవ్ గారు* మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు *రామకృష్ణ గౌడ్* ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు *శ్రీ ఏలే మల్లికార్జున్ గారు* ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే *శ్రీ మదన్ మోహన్ రావు గారికి* జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ, సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శాంతి-సమృద్ధులతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఏలే మల్లికార్జున్ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. *ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ రావు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్* *📰 ఆగస్టు 1, 2026 | లింగంపేట్ మండల కేంద్రం | ఎల్లారెడ్డి నియోజకవర్గం | కామారెడ్డి జిల్లా* ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ మదన్ మోహన్ రావు గారి* జన్మదిన వేడుకలు లింగంపేట్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లింగంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు *సాయిరామ్ యాదవ్ గారు* మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు *రామకృష్ణ గౌడ్* ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు *శ్రీ ఏలే మల్లికార్జున్ గారు* ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే *శ్రీ మదన్ మోహన్ రావు గారికి* జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ, సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శాంతి-సమృద్ధులతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఏలే మల్లికార్జున్ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ రావు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్* *📰 ఆగస్టు 1, 2026 | లింగంపేట్ మండల కేంద్రం | ఎల్లారెడ్డి నియోజకవర్గం | కామారెడ్డి జిల్లా* ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ మదన్ మోహన్ రావు గారి* జన్మదిన వేడుకలు లింగంపేట్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లింగంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు *సాయిరామ్ యాదవ్ గారు* మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు *రామకృష్ణ గౌడ్* ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు *శ్రీ ఏలే మల్లికార్జున్ గారు* ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే *శ్రీ మదన్ మోహన్ రావు గారికి* జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ, సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శాంతి-సమృద్ధులతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఏలే మల్లికార్జున్ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. *ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ రావు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్* *📰 ఆగస్టు 1, 2026 | లింగంపేట్ మండల కేంద్రం | ఎల్లారెడ్డి నియోజకవర్గం | కామారెడ్డి జిల్లా* ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ మదన్ మోహన్ రావు గారి* జన్మదిన వేడుకలు లింగంపేట్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లింగంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు *సాయిరామ్ యాదవ్ గారు* మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు *రామకృష్ణ గౌడ్* ఆధ్వర్యంలో జరిగింది. ఈ వేడుకలకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు *శ్రీ ఏలే మల్లికార్జున్ గారు* ముఖ్య అతిథిగా హాజరై, ఎమ్మెల్యే *శ్రీ మదన్ మోహన్ రావు గారికి* జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ, సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శాంతి-సమృద్ధులతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఏలే మల్లికార్జున్ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- భారత దేశంలో 5 శక్తి పీఠాలలో ఒకటిగా మన ఆలేరు నియోజకవర్గం లోని కొలనుపాక కోటిలింగాల శివుడు భారతదేశంలోనే ఐదు శివశక్తి పీఠాలు అందులో ఒకటిగా మన భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కొలనుపాక లో ఉన్న కోటిలింగాల శివుడు ని దర్శించుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షణలో హరినామ సంకీర్తన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, భువనగిరి అంజయ్య, కిరణ్, సత్తిరెడ్డి, సాయిబాబా, మహిళా భక్తులు, భజన బృందాలు పాల్గొన్నారు.1
- అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది.... #Thankyou teenmarmallanna 🙏1
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.1
- ఫీజు బకాయిలపై బీజేపీ సమరభేరి సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: తాడూరి శ్రీనివాస్1
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన విశాల హృదయంతో ఈ వీడియో నిదర్శనం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి గొప్ప వ్యక్తిత్వానికి, ఆయన విశాల హృదయానికి నిదర్శనం ఈ వీడియో! ఢిల్లీ ఆందోళనల్లో కొందరు యువతులు తనను, తన కన్నతల్లిని అత్యంత అసభ్యకరంగా దూషించినప్పటికీ... వారిపై ఏమాత్రం కోపగించుకోకుండా ఒక తండ్రిలా ఆయన స్పందించిన తీరు అద్భుతం. "యువత చిన్నతనంలో తప్పులు చేయడం సహజం, వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదే" అని మోదీ గారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. "పిల్లలూ... రండి, దేశం కోసం అందరం కలిసి పనిచేద్దాం" అంటూ దారి తప్పిన యువతకు ఆయన ఇచ్చిన పిలుపు ఎంతో స్ఫూర్తిదాయకం.1