Shuru
Apke Nagar Ki App…
భీమన్న టెంపుల్
Nirmal KR NEWS 369
భీమన్న టెంపుల్
- మేకల మాల్యాద్రిKanigiri, Prakasamon 16 November
- UUser9519Navipet, Nizamabad💣on 14 November
- UUser8924Adilabad Rural, Telangana💐on 10 November
- UUser8924Adilabad Rural, Telangana💐on 10 November
- UUser8924Adilabad Rural, Telangana💐on 10 November
- UUser8924Adilabad Rural, Telangana💐on 10 November
- UUser8924Adilabad Rural, Telangana💐on 10 November
More news from Mancherial and nearby areas
- పార్టీ నాయకులను కాపాడుకుంటా బిఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటానని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. ఆదివారం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి సులువ శైలజ జనార్ధన్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు అన్నీ తెలుసునని, పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటూ బిఆర్ఎస్ ను పటిష్టం చేస్తామని ఆయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳2
- हैदराबाद : बाबरीमस्जिद शहीद किए जाने की बरसी पर, मुस्लिम महिलाओं ने एक खास कुनूत-ए-नाज़िला नमाज़ पढ़ी, जो मुश्किल समय में अल्लाह की रहमत, इंसाफ़ और राहत के लिए दिल से की जाने वाली दुआ है।1
- నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో సాయి ఈశ్వర్ చారి మృతికి నివాళులు.... నర్సంపేట అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు సాయి ఈశ్వర్ చారి మృతిని స్మరించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్, హక్కుల కోసం ఆత్మహత్యలకు బదులు ఉద్యమాలే అవసరం అని పేర్కొన్నారు. అతని ఆశయాన్ని వృథా కాకుండా చేయాలని, బీసీ-బడుగు బలహీన వర్గాలకు న్యాయం సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ముందుకు రావాలని అన్నారు.1
- Post by KLakshmi Devi2
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి🙏1
- క్షతగాత్రున్ని ఆసుపత్రికి పంపిన బిజెపి నాయకులు దండేపల్లి మండలంలోని నేల్కి వెంకటాపూర్ స్టేజి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుని బిజెపి నాయకులు ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి ఆ స్టేజి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి గాయపడ్డారు. ప్రచారం ముగించుకుని వెళ్తున్న బిజెపి నాయకులు హరిగోపాలరావు, సామ వెంకటరమణ దాన్ని గమనించి 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలించి బాధిత కుటుంబ సభ్యులకు వివరాలు అందజేశారు.1