logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చేస్తున్నాడని పనిలేక రోడ్డు ఎక్కినం రేవంత్ రెడ్డి పాలనపై మహిళా రైతు చమత్కారం

1 hr ago
user_TGN BHARAT NEWS
TGN BHARAT NEWS
Khairatabad, Hyderabad•
1 hr ago

రేవంత్ రెడ్డి అన్ని మంచి పనులు చేస్తున్నాడని పనిలేక రోడ్డు ఎక్కినం రేవంత్ రెడ్డి పాలనపై మహిళా రైతు చమత్కారం

More news from తెలంగాణ and nearby areas
  • వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం
    1
    వచ్చే అకడమిక్ ఇయర్ నుండి ఇంటర్మీడియట్ బోర్డు రద్దు చేసి పాఠశాల విద్యలో కలుపుతాం
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • ఇంటర్ బోర్డు రద్దు.. పాఠశాల విద్యలో విలీనం: సీఎం రేవంత్ RR: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో సీఎం Revanth Reddy మాట్లాడుతూ, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
    1
    ఇంటర్ బోర్డు రద్దు.. పాఠశాల విద్యలో విలీనం: సీఎం రేవంత్
RR: 
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో సీఎం Revanth Reddy మాట్లాడుతూ, వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter సరూర్‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • యాదగిరిగుట్టలో ఒక విద్యుత్ లైన్ మధ్యలో నుండి వెళుతూ తీవ్రంగా వణుకుతోంది. దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యుత్ అధికారులకు విన్నవించారు. డీఈ, ఏఈలు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
    1
    యాదగిరిగుట్టలో ఒక విద్యుత్ లైన్ మధ్యలో నుండి వెళుతూ తీవ్రంగా వణుకుతోంది. దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యుత్ అధికారులకు విన్నవించారు. డీఈ, ఏఈలు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    8 hrs ago
  • వికారాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఇకపై డివిజన్ స్థాయిలోనూ అందుబాటులోకి వస్తుంది. గతంలో కలెక్టర్ కార్యాలయానికి పరిమితమైన ఈ కార్యక్రమం, ప్రజలకు మరింత చేరువయ్యేలా వికారాబాద్, తాండూర్ ఆర్డీఓ కార్యాలయాల్లోనూ జరుగుతుందని ఆర్డీఓ వాసు చంద్ర తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
    1
    వికారాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఇకపై డివిజన్ స్థాయిలోనూ అందుబాటులోకి వస్తుంది. గతంలో కలెక్టర్ కార్యాలయానికి పరిమితమైన ఈ కార్యక్రమం, ప్రజలకు మరింత చేరువయ్యేలా వికారాబాద్, తాండూర్ ఆర్డీఓ కార్యాలయాల్లోనూ జరుగుతుందని ఆర్డీఓ వాసు చంద్ర తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    8 hrs ago
  • జడ్చర్ల పట్టణ కేంద్రంలో భారీ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్టాపన జడ్చర్ల పట్టణ కేంద్రంలో శ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో భారీ ఆంజనేయస్వామి ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో పరిసర ప్రాంతం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. అనంతరం అహోబిల రామానుజ జీయర్ స్వామి ప్రవచనాలలో ఆంజనేయ స్వామి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా వీక్షించారు.
    1
    జడ్చర్ల పట్టణ కేంద్రంలో భారీ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్టాపన
జడ్చర్ల పట్టణ కేంద్రంలో శ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో భారీ ఆంజనేయస్వామి ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో పరిసర ప్రాంతం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. అనంతరం అహోబిల రామానుజ జీయర్ స్వామి ప్రవచనాలలో ఆంజనేయ స్వామి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా వీక్షించారు.
    user_Ramu Waytunews
    Ramu Waytunews
    మిడ్జిల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    5 hrs ago
  • మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల్లో జాప్యంపై కౌన్సిలర్ జె. శంకర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన 40 అడుగుల ప్రధాన రహదారి విస్తరణ, పెండింగ్ పనుల పూర్తికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి, ప్రస్తుత నిధులతో పనులు వేగవంతం చేయాలని కౌన్సిలర్ కోరారు.
    1
    మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల్లో జాప్యంపై కౌన్సిలర్ జె. శంకర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన 40 అడుగుల ప్రధాన రహదారి విస్తరణ, పెండింగ్ పనుల పూర్తికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి, ప్రస్తుత నిధులతో పనులు వేగవంతం చేయాలని కౌన్సిలర్ కోరారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter రామాయంపేట, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం ఏంటంటే ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉండటం, పోలీసులకు దొరకకపోవడం
    1
    అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం ఏంటంటే ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉండటం, పోలీసులకు దొరకకపోవడం
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ నిందితుడు పరారీలో ఉన్నాడు, అతని CDR పరిశీలిస్తుస్తున్నాం, ఆచూకీ కోసం గాలిస్తున్నాము బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుంది – బండి సంజయ్ కొడుకు POCSO కేసు విచారణాధికారి రితిరాజ్
    1
    బిగ్ బ్రేకింగ్ న్యూస్ 

పరారీలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్

మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ 

నిందితుడు పరారీలో ఉన్నాడు, అతని CDR పరిశీలిస్తుస్తున్నాం, ఆచూకీ కోసం గాలిస్తున్నాము 

 బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము, మరిన్ని వివరాల కోసం ఇంకోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వస్తుంది 

– బండి సంజయ్ కొడుకు POCSO కేసు విచారణాధికారి రితిరాజ్
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల కోసం డిజిటల్ తరగతి గది బోర్డులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరం నుండి IFPS-IDPS బోధనతో డిజిటల్ విద్యను రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకనుంది.
    1
    తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యార్థుల కోసం డిజిటల్ తరగతి గది బోర్డులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరం నుండి IFPS-IDPS బోధనతో డిజిటల్ విద్యను రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకనుంది.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.