logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Latest accident news

on 23 June
user_Ram kumar
Ram kumar
Dagadarthi, Spsr Nellore•
on 23 June

Latest accident news

More news from Mahabubabad and nearby areas
  • Post by Lucky Lucky
    2
    Post by Lucky Lucky
    user_Lucky Lucky
    Lucky Lucky
    Danthalapalle, Mahabubabad•
    6 hrs ago
  • #trending vedios #christmas #christmasgifts #christmas #santaclause
    1
    #trending vedios #christmas #christmasgifts #christmas #santaclause
    user_Bujji
    Bujji
    BPO Company Kovvur, East Godavari, Andhra Pradesh•
    20 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    17 hrs ago
  • వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం తిమ్మరాయుని పహాడ్ గ్రామంలో బుదవారం రాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. . తిమ్మరాయిన్ పహాడ్ గ్రామానికి చెందిన తన స్నేహితుడు, హైదరాబాదులో స్థిరపడ్డ వ్యాపారవేత్త సుదీర్ ఆహ్వానం మేరకు గ్రామానికి వచ్చినఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.
    1
    వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం తిమ్మరాయుని పహాడ్ గ్రామంలో బుదవారం రాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర  ఐటీ  శాఖ మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. . తిమ్మరాయిన్ పహాడ్ గ్రామానికి చెందిన తన స్నేహితుడు, హైదరాబాదులో స్థిరపడ్డ వ్యాపారవేత్త సుదీర్ ఆహ్వానం మేరకు గ్రామానికి వచ్చినఐటీ  శాఖ మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు.
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    Journalist నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ బీసీ జే ఏ సి నేతలు. సంగారెడ్డి పట్టణం లోని ఎఫ్ ఏ సి ప్రార్ధన మందిరం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని క్రిస్టియన్ సోదరా సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో ప్రార్ధన లు నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో క్రిస్టియన్ సంఘం నాయకులు మేఫి,జీవ రత్నం,లాజర్ ప్రభాకర్, ఐజాక్, జోసెఫ్ ఎలీషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రా కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి బీసీ జే ఏ సి వైస్ చైర్మన్ శ్రీధర్ బీసీ జే ఏ సి మీడియా ప్రతినిధి అమిదిపురం మహేష్ కుమార్ మహేంద్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ సుధాకర్ దేవాదాస్, నాయకులు రమేష్ సురేష్బిక్షపతి, ఆంజనేయులు, మహిళ అధ్యక్షురాలు మంజుల అధికార ప్రతినిధి మంగ గౌడ్, మానస, వీరమణి నిర్మల తదితరులతో పాటు క్రైస్తవులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.
    2
    క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ బీసీ జే ఏ సి నేతలు. సంగారెడ్డి పట్టణం లోని ఎఫ్ ఏ సి ప్రార్ధన మందిరం  చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్  ముఖ్య అతిధిగా పాల్గొని క్రిస్టియన్ సోదరా సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో ప్రార్ధన లు నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో క్రిస్టియన్ సంఘం నాయకులు మేఫి,జీవ రత్నం,లాజర్ ప్రభాకర్, ఐజాక్, జోసెఫ్ ఎలీషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రా కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి బీసీ జే ఏ సి వైస్ చైర్మన్ శ్రీధర్ బీసీ జే ఏ సి మీడియా ప్రతినిధి అమిదిపురం మహేష్ కుమార్ మహేంద్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా  కార్యదర్శి శ్రీనివాస్  సుధాకర్ దేవాదాస్, నాయకులు రమేష్ సురేష్బిక్షపతి, ఆంజనేయులు, మహిళ అధ్యక్షురాలు మంజుల అధికార ప్రతినిధి మంగ గౌడ్, మానస, వీరమణి నిర్మల  తదితరులతో పాటు క్రైస్తవులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.
    user_Mahesh Kumar
    Mahesh Kumar
    Sangareddy, Telangana•
    1 hr ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • *_నల్లగొండ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్.!_* _(Q న్యూస్ &శనార్తి తెలంగాణ)_ *2025 వార్షిక క్రైమ్ రేట్ ప్రకటన ను విడుదల చేసిన జిల్లా ఎస్పీ.!* సమాజంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించింది... 2025లో జిల్లాలో మొత్తం8,834 నుండి 8,493కి తగ్గాయి.. తీవ్రమైన నేరాలు 221 నుండి 169కి తగ్గడం విశేషమని పేర్కొన్నారు... *శనార్తి తెలంగాణ నల్లగొండ:* నల్గొండ జిల్లా పోలీస్ శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, మహిళలు–పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తే ఈ ఫలితాలకు కారణమని ఆయన పేర్కొన్నారు. నేరాల సంఖ్య తగ్గింపు 2024తో పోలిస్తే 2025లో జిల్లాలో నమోదైన మొత్తం నేరాలు 8,834 నుంచి 8,493కు తగ్గాయి. తీవ్ర నేరాలు 221 నుంచి 169కు తగ్గడం గమనార్హం. లాభం కోసం జరిగే హత్యలు, దోపిడీలు పూర్తిగా సున్నాగా నమోదయ్యాయి. నివారణాత్మక పోలీసింగ్, నిరంతర గస్తీ, నిఘా చర్యల ఫలితంగానే ఈ తగ్గుదల సాధ్యమైందని ఎస్పీ తెలిపారు.. శిక్షల అమల్లో రికార్డు నేరాల నియంత్రణతోపాటు న్యాయ ప్రక్రియల్లోనూ పోలీస్ శాఖ సమర్థంగా పనిచేసింది. 2025లో ఘోర నేరాల కేసుల్లో రెండు మరణ శిక్షలు, జీవిత ఖైదు సహా మొత్తం 132 మంది దోషసిద్ధులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే శిక్షల శాతం 103 శాతం పెరిగింది. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల వినియోగం, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం ఇందుకు దోహదపడిందని తెలిపారు. ఆస్తి నేరాల్లో తగ్గుదల ఆస్తి నేరాల కేసులు 2024లో 700 ఉండగా, 2025లో 637కు తగ్గాయి. నష్టం విలువ రూ.15.17 కోట్ల నుంచి రూ.5.28 కోట్లకు తగ్గింది. ఆస్తి నేరాల గుర్తింపు శాతం 36.47 నుంచి 63.08 శాతానికి పెరగడం విశేషం.మొత్తం కేసుల గుర్తింపు శాతం కూడా 69 శాతానికి చేరింది.. *సైబర్ నేరాలపై కట్టడి..* సైబర్ నేరాల వల్ల బాధితులు కోల్పోయిన మొత్తం 2024లో రూ.16.31 కోట్లుండగా, 2025లో రూ.4.62 కోట్లకు తగ్గింది. జిల్లా స్థాయిలో D4C సైబర్ సెంటర్ ఏర్పాటు చేసి, గ్రామాలు–పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజల్లో చైతన్యం పెరిగిందని ఎస్పీ వివరించారు. *లోక్ అదాలత్ ద్వారా న్యాయం..* లోక్ అదాలత్ వేదికగా 49,943 కేసులు పరిష్కారమయ్యాయి. దీని వల్ల న్యాయ వ్యవస్థపై భారం తగ్గడంతోపాటు ప్రజలకు త్వరిత న్యాయం లభించిందన్నారు. *డ్రగ్స్‌పై కఠిన చర్యలు..* నల్గొండను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డ్రగ్ పెడ్లర్లపై దాడులు నిర్వహించి 53 మందిని అరెస్టు చేశారు. 304.756 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. *యువత, రోడ్డు భద్రతపై దృష్టి..* పాఠశాలలు, కళాశాలల్లో ‘ప్రాజెక్ట్ శుద్ధి’ ద్వారా మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే గ్రామాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, బ్లాక్ స్పాట్లు 11 తగ్గాయి. మహిళలు–పిల్లల రక్షణ షీ–టీమ్స్, మహిళా భరోసా కేంద్రం, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు, పిల్లలకు భద్రత కల్పించామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా 205 మంది పిల్లలను రక్షించారు. *పోలీస్ సంక్షేమం..* పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం మెగా మెడికల్ హెల్త్ క్యాంపులు, దూర గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. సెప్టెంబర్‌లో తెలంగాణలో తొలి పోలీస్ క్రెచ్‌ను నల్గొండలో ప్రారంభించడం విశేషంగా నిలిచింది. *నల్గొండ జిల్లాను మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.* ఈ కార్యక్రమంలో నల్లగొండ అడిషనల్ ఎస్పీ రమేష్ బాబు, నల్లగొండ డిఎస్పి కె శివరాంరెడ్డి, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు...
    1
    *_నల్లగొండ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్.!_*
_(Q న్యూస్ &శనార్తి తెలంగాణ)_ 
*2025 వార్షిక క్రైమ్ రేట్ ప్రకటన ను విడుదల చేసిన జిల్లా ఎస్పీ.!*
సమాజంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించింది...
2025లో జిల్లాలో మొత్తం8,834 నుండి 8,493కి తగ్గాయి..
తీవ్రమైన నేరాలు 221 నుండి 169కి తగ్గడం విశేషమని పేర్కొన్నారు...
*శనార్తి తెలంగాణ నల్లగొండ:* నల్గొండ జిల్లా పోలీస్ శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, మహిళలు–పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తే ఈ ఫలితాలకు కారణమని ఆయన పేర్కొన్నారు. నేరాల సంఖ్య తగ్గింపు 2024తో పోలిస్తే 2025లో జిల్లాలో నమోదైన మొత్తం నేరాలు 8,834 నుంచి 8,493కు తగ్గాయి. తీవ్ర నేరాలు 221 నుంచి 169కు తగ్గడం గమనార్హం. లాభం కోసం జరిగే హత్యలు, దోపిడీలు పూర్తిగా సున్నాగా నమోదయ్యాయి. నివారణాత్మక పోలీసింగ్, నిరంతర గస్తీ, నిఘా చర్యల ఫలితంగానే ఈ తగ్గుదల సాధ్యమైందని ఎస్పీ తెలిపారు..
శిక్షల అమల్లో రికార్డు నేరాల నియంత్రణతోపాటు న్యాయ ప్రక్రియల్లోనూ పోలీస్ శాఖ సమర్థంగా పనిచేసింది.
2025లో ఘోర నేరాల కేసుల్లో రెండు మరణ శిక్షలు, జీవిత ఖైదు సహా మొత్తం 132 మంది దోషసిద్ధులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే శిక్షల శాతం 103 శాతం పెరిగింది. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల వినియోగం, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం ఇందుకు దోహదపడిందని తెలిపారు.
ఆస్తి నేరాల్లో తగ్గుదల ఆస్తి నేరాల కేసులు 2024లో 700 ఉండగా, 2025లో 637కు తగ్గాయి. నష్టం విలువ రూ.15.17 కోట్ల నుంచి రూ.5.28 కోట్లకు తగ్గింది. ఆస్తి నేరాల గుర్తింపు శాతం 36.47 నుంచి 63.08 శాతానికి పెరగడం విశేషం.మొత్తం కేసుల గుర్తింపు శాతం కూడా 69 శాతానికి చేరింది..
*సైబర్ నేరాలపై కట్టడి..*
సైబర్ నేరాల వల్ల బాధితులు కోల్పోయిన మొత్తం 2024లో రూ.16.31 కోట్లుండగా, 2025లో రూ.4.62 కోట్లకు తగ్గింది. జిల్లా స్థాయిలో D4C సైబర్ సెంటర్ ఏర్పాటు చేసి, గ్రామాలు–పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజల్లో చైతన్యం పెరిగిందని ఎస్పీ వివరించారు. 
*లోక్ అదాలత్ ద్వారా న్యాయం..*
లోక్ అదాలత్ వేదికగా 49,943 కేసులు పరిష్కారమయ్యాయి. దీని వల్ల న్యాయ వ్యవస్థపై భారం తగ్గడంతోపాటు ప్రజలకు త్వరిత న్యాయం లభించిందన్నారు. 
*డ్రగ్స్‌పై కఠిన చర్యలు..*
నల్గొండను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డ్రగ్ పెడ్లర్లపై దాడులు నిర్వహించి 53 మందిని అరెస్టు చేశారు. 304.756 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు.
*యువత, రోడ్డు భద్రతపై దృష్టి..*
పాఠశాలలు, కళాశాలల్లో ‘ప్రాజెక్ట్ శుద్ధి’ ద్వారా మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే గ్రామాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, బ్లాక్ స్పాట్లు 11 తగ్గాయి.
మహిళలు–పిల్లల రక్షణ
షీ–టీమ్స్, మహిళా భరోసా కేంద్రం, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు, పిల్లలకు భద్రత కల్పించామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా 205 మంది పిల్లలను రక్షించారు.
*పోలీస్ సంక్షేమం..*
పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం మెగా మెడికల్ హెల్త్ క్యాంపులు, దూర గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. సెప్టెంబర్‌లో తెలంగాణలో తొలి పోలీస్ క్రెచ్‌ను నల్గొండలో ప్రారంభించడం విశేషంగా నిలిచింది.
*నల్గొండ జిల్లాను మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.*
ఈ కార్యక్రమంలో నల్లగొండ అడిషనల్ ఎస్పీ రమేష్ బాబు, నల్లగొండ డిఎస్పి కె శివరాంరెడ్డి, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు...
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    1 day ago
  • Post by Lucky Lucky
    3
    Post by Lucky Lucky
    user_Lucky Lucky
    Lucky Lucky
    Danthalapalle, Mahabubabad•
    7 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.