Shuru
Apke Nagar Ki App…
Happy joy
गोपाल सिह
Happy joy
More news from Kamareddy and nearby areas
- Post by Crezy SRS1
- jai bhavani 🔱 BD🐯SS #durgapuja #kamareddy #navaratri1
- విద్యుత్ కాంతుల వెలుగుల్లో సంగారెడ్డి #sangareddy #jaggareddy #tpccworkingpresident #congress #batukamma #dasara #festival #celebrations kandilinews1
- Sometimes the place you're used to Is not the place you belong1
- O DOWN PAYMENTS KETHAKI MOBILES1
- Post by Banswada news1
- జై హొ సనాతన ధర్మం1
- Lakshmi Kubera mantram | లక్ష్మి కుబేరా మంత్రం1
- ప్రభుత్వ భూములను పరిరక్షించాలి గజ్వేల్, సిద్దిపేట జిల్లా అక్టోబరు 8 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామ శివారులో ఉన్న సర్వేనెం.323లోని 4.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆ భూమిపై అధికారులు దృష్టి సారించాలని మంగళవారం శ్రీగిరిపల్లి గ్రామానికి చెందిన పలు కుల సంఘాల నాయకులు గజ్వేల్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో 3 సుమారు 3 వేల పైచిలుకు జనాభా కలిగి ఉందని, అన్ని కులాల వారు ఉన్నప్పటికీ కుల సంఘ భవ నాలు, కమ్యూనిటీ హాల్లు లేవని, వాటి కోసం కేటాయించడానికి స్థలాలు లేవని, సర్వే నెం.323 లో ఉన్న ప్రభుత్వ భూమి 4.20 ఎకరాలలో కేటా - యిస్తే కమ్యూనిటీహాల్ నిర్మించుకోవడానికి అను కూలంగా ఉంటుందని ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చి నట్లు తెలిపారు. అలాగే ఆ భూమిని ఇతరులకు కేటాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, మా భూమిని ఎవరికి కేటాయించినా చూస్తూ ఊరుకో మని, మా గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూమి మా గ్రామస్తులకే ఉండాలని పేర్కొన్నారు. అన్నికులాలకు ప్రభుత్వం దృష్టిసారించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన శ్రీగిరిపల్లి గ్రామస్థులు ఆర్డీవో బన్సిలాలు వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం డిమాండ్ చేశారు. వీటితోపాటు శ్రీగిరిపల్లి గ్రామం లో ఉన్న చెరువు, కుంటలను ఎఫిఎల్, బఫర్ జోన్లను గుర్తించి అద్దులు ఏర్పాటు చేయాలని ఆర్డీవోను కోరినట్లు తెలిపారు. గతంలో రెండుసార్లు ఈ భూమి విషయంపై తహసీల్దారు వినతిపత్రం అందించినా స్పందనలేదని, ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ప్రభుత్వ భూములను పరిరక్షిం చాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు కె.అమ రేందర్రెడ్డి, కుమారస్వామి, వెంకటనర్సింహారెడ్డి, చిమ్మిరెడ్డి, పాండవుల శ్రీనివాస్, చిత్ర ఆర్ట్ నర్సింలు, పొట్ట మల్లేశం, రాజు, బాలయ్య, రాములు, ఎస్. వెంకటేష్, ఎండి. జహంగీర్ పాల్గొన్నారు.1